Earthquake: శ్రీకాకుళం జిల్లాలో భూ​‍కంపం

Slight Earthquake In Ichapuram People Panic Srikakulam - Sakshi

ఇచ్ఛాపురం రూరల్‌: శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురం నియోజకవర్గంలో మంగళవారం రాత్రి 10గంటల సమయంలో భూమి స్వల్పంగా కంపించింది. ఈ ప్రకంపనలకు జనం ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. సోంపేట, ఇచ్ఛాపురం, కంచిలి, కవిటి మండలాల్లోని పలు గ్రామాల్లో కొన్ని క్షణాలపాటు భూమి కంపించింది. రెండురోజుల కిందట కూడా నియోజకవర్గంలో స్వల్పంగా భూప్రకంపనలు వచ్చాయి.

చదవండి: శ్రీశైలం గేట్ల నిర్వహణ భేష్‌

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top