ఏఆర్‌ ఫుడ్స్‌పై ఫిర్యాదులో జాప్యం ఎందుకు: ‘సిట్‌’ ఆరా | SIT Third Day Investigation On Tirupati Laddu Controversy | Sakshi
Sakshi News home page

ఏఆర్‌ ఫుడ్స్‌పై ఫిర్యాదులో జాప్యం ఎందుకు: ‘సిట్‌’ ఆరా

Sep 30 2024 12:58 PM | Updated on Sep 30 2024 1:43 PM

SIT Third Day Investigation On Tirupati Laddu Controversy

సాక్షి,తిరుపతి: తిరుమల లడ్డూ వివాదంపై ఏర్పాటైన సిట్‌ మూడోరోజు విచారణను సోమవారం(సెప్టెంబర్‌30) కొనసాగిస్తోంది. లడ్డూలో వాడే నెయ్యి కల్తీ వ్యవహారంపై తిరుమల మార్కెటింగ్‌ జీఎం రెండు నెలల తర్వాత ఫిర్యాదు చేయడంపై సిట్‌ ఆరా తీస్తోంది.

నెయ్యి సరఫరా చేసిన ఏఆర్‌ ఫుడ్స్‌పై ఫిర్యాదు చేయడంలో జాప్యంపై సిట్‌ ప్రత్యేక దృష్టి పెట్టింది. లడ్డూ తయారీకి సంబంధించి భాగమైన ఫ్లోర్‌మిల్‌, ల్యాబ్‌, ఇతర ముడిసరుకుల నాణ్యతను సిట్‌ పరిశీలించింది.

ఇదీ చదవండి: తిరుమల లడ్డూ వివాదం..సుప్రీంకోర్టులో విచారణ 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement