Photo Feature: అద్భుత చిత్రం.. 375 మంది స్వాతంత్య్ర సమరయోధుల చిత్రాలతో భరతమాత బొమ్మ

Photo Feature Special Art With Indian Freedom Fighters - Sakshi

నంద్యాల (అర్బన్‌):  స్వాతంత్య్రం సిద్ధించి 75 ఏళ్లవుతున్న సందర్భంగా నంద్యాలకు చెందిన ప్రముఖ చిత్రకారుడు చింతలపల్లె కోటేష్‌ 375 మంది స్వాతంత్య్ర సమరయోధుల సూక్ష్మ చిత్రాలతో భరతమాత బొమ్మ గీశారు. ఆజాదీకా అమృత్‌ మహోత్సవ్‌ కార్యక్రమాన్ని పురస్కరించుకుని కోటేష్‌ కాఫీ పొడిని నీటిలో కలిపి 8 గంటల వ్యవధిలో చిత్రాన్ని గీశారు.
చదవండి: వైద్య ప్రతిభామూర్తి : యల్లాప్రగడ సుబ్బారావు / 1895–1948

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top