ఒక్కో మొక్క రూ.25 లక్షలు! | Mukesh Ambani Buy Olive Trees From Kadiyam Nursery in Andhra Pradesh | Sakshi
Sakshi News home page

ఒక్కో మొక్క రూ.25 లక్షలు!

Nov 26 2021 4:03 PM | Updated on Nov 26 2021 4:11 PM

Mukesh Ambani Buy Olive Trees From Kadiyam Nursery in Andhra Pradesh - Sakshi

 ప్రముఖ వ్యాపారవేత్త ముఖేష్‌ అంబానీ గుజరాత్‌లో అభివృద్ధి చేస్తున్న భారీ పార్కులో నాటేందుకు తూర్పుగోదావరి జిల్లా  కడియం నుంచి మొక్కలను తరలించారు.

సాక్షి, కడియం: ప్రముఖ వ్యాపారవేత్త ముఖేష్‌ అంబానీ గుజరాత్‌లో అభివృద్ధి చేస్తున్న భారీ పార్కులో నాటేందుకు తూర్పుగోదావరి జిల్లా కడియం నుంచి మొక్కలను తరలించారు. కడియంలోని వీరవరం రోడ్డులో మార్గాని వీరబాబుకు చెందిన గౌతమీ నర్సరీ నుంచి రెండు ఆలివ్‌ మొక్కలను గురువారం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ట్రాలీపై తీసుకువెళ్ళారు.

స్పెయిన్‌ నుంచి తీసుకువచ్చిన వీటి వయస్సు సుమారు 180 సంవత్సరాలు ఉంటుందని నర్సరీ రైతు మార్గాని వీరబాబు తెలిపారు. ఒక్కో మొక్క ధర రూ.25 లక్షలు ఉంటుందని సమాచారం. రెండేళ్ళ క్రితం ఇక్కడికి తెచ్చి, వాటిని అభివృద్ధి చేసినట్లు వీరబాబు వివరించారు. (చదవండి: సత్తా చాటిన విశాఖ; హైదరాబాద్‌ను వెనక్కునెట్టిన సుందరనగరి)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement