నేటి ముఖ్యాంశాలు..

ఆంధ్రప్రదేశ్:
తిరుమల: ఉదయం11 గంటలకు ఆన్లైన్లో కల్యాణోత్సవం టికెట్లు విడుదల
►రేపటి నుంచి నెలాఖరు వరకు సేవా టిక్కెట్లను విడుదల చేయనున్న టీటీడీ
►టికెట్లు నమోదు చేసుకున్న భక్తుల గోత్రనామాలతో కల్యాణోత్సవం
►ఎస్వీబీసీ ద్వారా కల్యాణోత్సవ సేవ ప్రత్యక్షప్రసారం
►ప్రతి రోజు మధ్యాహ్నం 12 గంటలకు కల్యాణోత్సవ సేవ
►పోస్టల్ ద్వారా భక్తులకు కల్యాణోత్సవం అక్షతలు, వస్త్రాలు పంపనున్న టీటీడీ
తెలంగాణ:
►తెలంగాణలో నేటి నుంచి నాలుగో విడత చేపపిల్లల పంపిణీ కార్యక్రమం
జాతీయం..
బాలీవుడ్ నటుడు సుశాంత్ కేసులో ఈడీ దర్యాప్తు వేగవంతం
నేడు ఈడీ ముందు హాజరుకానున్న రియా చక్రవర్తి సీఏ
*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి