ఏపీలో ఐఏఎస్‌ల బదిలీలు..

IAS Officers Transfers In Andhra Pradesh - Sakshi

సాక్షి, అమరావతి: ఆంధ‍్రప్రదేశ్‌లో పలువురు ఐఏఎస్‌లు బదిలీ అయ్యారు. ఐటీ కార్యదర్శిగా సౌరవ్‌గౌర్‌, బీసీ సంక్షేమశాఖ కార్యదర్శిగా జయలక్ష్మీ, కార్మికశాఖ కార్యదర్శిగా జి. అనంతరాము బదిలీ అయ్యారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top