ఆగస్టు 15న రాజ్‌భవన్‌లో "ఎట్‌ హోమ్‌" రద్దు

At Home Event Scheduled For August 15 At Raj Bhavan Cancelled In AP - Sakshi

విజయవాడ: ఏపీలో ఆగస్టు 15న రాజ్‌భవన్‌లో జరగాల్సిన "ఎట్‌ హోమ్‌" కార్యక్రమాన్ని రద్దు చేశారు. కరోనా పరిస్థితుల దృష్ట్యా "ఎట్‌ హోమ్‌" కార్యక్రమం రద్దు చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. కాగా ప్రజలందరూ కోవిడ్‌ నిబంధనలు పాటించాలని గవర్నర్‌ బిశ్వభూషణ్‌ తెలిపారు. వ్యాక్సిన్‌ వేయించుకున్నా.. జాగ్రత్తలు పాటించాలని ఆయన కోరారు.
 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top