క్యాలెండర్లను ఆవిష్కరించిన సీఎం జగన్‌

CM YS Jagan Launches Various Diaries And Calendars In Amaravati - Sakshi

సాక్షి, అమరావతి :  తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి వివిధ ఉద్యోగులు, కార్మిక సంఘాల డైరీలు, క్యాలెండర్లను మంగళవారం ఆవిష్కరించారు. ఏపీ ఎన్జీఓ అసోసియేషన్‌ 2021 క్యాలెండర్‌ను సీఎం ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో సంఘం అధ్యక్షుడు ఎన్‌ చంద్రశేఖర్‌రెడ్డితో పాటు పలువురు ప్రతినిధులు హాజరయ్యారు. చదవండి: బండారు దత్తాత్రేయను కలిసిన సీఎం వైఎస్‌ జగన్

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top