పాలతోనే డయాలసిస్‌ సమస్యలు వచ్చాయి: సీఎం చంద్రబాబు | CM Chandrababu Naidu Responds To Rajahmundry Adulterated Milk Incident, Says 4 Dead And 2 Critical On Ventilators | Sakshi
Sakshi News home page

పాలతోనే డయాలసిస్‌ సమస్యలు వచ్చాయి: సీఎం చంద్రబాబు

Feb 23 2026 3:43 PM | Updated on Feb 23 2026 4:00 PM

CM Chandrababu On Rajahmundry Adulterated Milk Incident

విజయవాడ: రాజమండ్రిలో కల్తీ పాల ఘటన కారణంగా పలువురు మృతిచెందిన అనంతరం జరిగిన పరిణామాలపై సీఎం చంద్రబాబు నాయుడు స్పందించారు. పాలతోనే డయాలసిస్‌ సమస్యలు వచ్చాయన్నారు చంద్రబాబు.  

ఈ ఘటన కారణంగా నలుగురు చనిపోయారని, ఇద్దరు వెంటిలేటర్‌పై ఉన్నట్లు చంద్రబాబు ప్రకటించారు. మృతుల కుటుంబాలకు రూ. 10 లక్షల చొప్పున ఎక్స్‌గ్రేషియా ఇవ్వనున్నట్లు స్పష్టం చేశారు. మరో 8 మందికి చికిత్స కొనసాగుతోందన్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement