రంగనాథ రామచంద్రరావుకు కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం | Central Literary Academy Award For Ranganatha Ramachandra Rao | Sakshi
Sakshi News home page

రంగనాథ రామచంద్రరావుకు కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం

Sep 18 2021 8:30 PM | Updated on Sep 18 2021 8:37 PM

Central Literary Academy Award For Ranganatha Ramachandra Rao - Sakshi

ప్రముఖ అనువాద రచయిత రంగనాథ రామచంద్రరావుకు కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం లభించింది. ‘ఓం ణమో’ పుస్తకాన్ని ఆయన తెలుగులోకి అనువదించారు. అందుకు గాను కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారానికి ఎంపికయ్యారు.

సాక్షి, హైదరాబాద్‌: ప్రముఖ అనువాద రచయిత రంగనాథ రామచంద్రరావుకు కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం లభించింది. ‘ఓం ణమో’ పుస్తకాన్ని ఆయన తెలుగులోకి అనువదించారు. అందుకు గాను కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారానికి ఎంపికయ్యారు. ఓం ణమోః నవలను కన్నడంలో శాంతినాథ దేసాయి రాశారు. కర్నూలు జిల్లాకు చెందిన రంగనాథ రామచంద్రరావు హైదరాబాద్‌లో స్థిరపడ్డారు.

చదవండి:
హైదరాబాద్‌లో గణేష్‌ నిమజ్జనం.. ట్రాఫిక్‌ ఆంక్షలు ఇలా..
నేను డ్రగ్స్‌ టెస్టులకు సిద్ధం.. రాహుల్‌ సిద్ధమా?: కేటీఆర్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement