AP: మంత్రి గుడివాడకు బులెట్ ప్రూఫ్ వాహనం
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ ఐటీ శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్కు బులెట్ ప్రూఫ్ వాహనం కేటాయించింది ప్రభుత్వం. ఏజెన్సీ ప్రాంతాల్లో గుడివాడ ఎక్కువగా పర్యటించాల్సి ఉండడంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఏపీ ప్రభుత్వం పేర్కొంది.