సివిల్‌ సప్లయ్స్‌ కార్పొరేషన్‌ ఛైర్మన్‌గా ద్వారంపూడి భాస్కర్‌రెడ్డి బాధ్యతలు | Bhaskar Reddy Takes Charge As Civil Supplies Corporation Chairman | Sakshi
Sakshi News home page

సివిల్‌ సప్లయ్స్‌ కార్పొరేషన్‌ ఛైర్మన్‌గా ద్వారంపూడి భాస్కర్‌రెడ్డి బాధ్యతలు

Jul 30 2021 8:31 PM | Updated on Jul 30 2021 8:55 PM

Bhaskar Reddy Takes Charge As Civil Supplies Corporation Chairman - Sakshi

సివిల్‌ సప్లయ్స్‌ కార్పొరేషన్‌ ఛైర్మన్‌గా ద్వారంపూడి భాస్కర్‌రెడ్డి శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు.

సాక్షి, విజయవాడ: సివిల్‌ సప్లయ్స్‌ కార్పొరేషన్‌ ఛైర్మన్‌గా ద్వారంపూడి భాస్కర్‌రెడ్డి శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు. తూర్పు గోదావరి జిల్లా కాకినాడకు చెందిన భాస్కర్‌రెడ్డి.. మూడు దశాబ్దాల పాటు ఉమ్మడి రాష్ట్రంలో రాష్ట్ర రైస్‌ మిల్లర్స్‌ అసోసియేషన్‌ అధ్యక్షునిగా పనిచేశారు. రైస్‌మిల్లింగ్‌ పరిశ్రమపై పూర్తి అవగాహన ఉన్న ఆయనకు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి కీలక పదవిని అప్పగించారు. ఈ సందర్భంగా సీఎంకు ద్వారంపూడి భాస్కర్‌రెడ్డి ధన్యవాదాలు తెలిపారు.

Advertisement
 
Advertisement
Advertisement