సంక్షోభాన్ని అధిగమిస్తాం : మంత్రి బాలినేని | Balineni Srinivasa Reddy comments on power sector Andhra Pradesh | Sakshi
Sakshi News home page

సంక్షోభాన్ని అధిగమిస్తాం : మంత్రి బాలినేని

Oct 14 2021 3:38 AM | Updated on Oct 14 2021 3:38 AM

Balineni Srinivasa Reddy comments on power sector Andhra Pradesh - Sakshi

సాక్షి, అమరావతి: విద్యుత్‌ రంగం గతంలోనూ అనేక సంక్షోభాలు ఎదుర్కొన్నప్పటికీ, ఎన్నడూ వెనకడుగు వేయలేదని, బొగ్గు సంక్షోభం తాత్కాలికమేనని ఇంధన శాఖ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి చెప్పారు. ప్రభుత్వ సహకారంతో, వినియోగదారుల మద్దతుతో ఈ సంక్షోభాన్ని తప్పకుండా అధిగమిస్తామని ఆశాభావం వ్యక్తం చేశారు. రాష్ట్రంలోని రైతులు, వినియోగదారులు, విద్యుత్‌ రంగ ఉద్యోగులు, సిబ్బందికి విజయ దశమి శుభాకాంక్షలు తెలియజేస్తూ మంత్రి బుధవారం ఓ ప్రకటన విడుదల చేశారు.

తీవ్ర బొగ్గు కొరత ఉన్నప్పటికీ తక్కువ అంతరాయాలతో, కొంత లోడ్‌ రిలీఫ్‌ చర్యలతో వినియోగదారులకు విద్యుత్‌ను నిరంతరాయంగా అందించేందుకు కృషి చేస్తున్న ఇంధన శాఖ అధికారులను మంత్రి అభినందించారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement