షెడ్యూల్‌‌ ప్రకారమే గ్రూప్‌-1 పరీక్షలు: హైకోర్టు

AP High Court Issued Orders On Group 1 Exam - Sakshi

సాక్షి, అమరావతి: గ్రూప్‌-1 పరీక్షలు వాయిదా వేయాలని ఇటీవల ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టులో రిట్‌ దాఖలైన విషయం తెలిసిందే. అయితే గురువారం దీనిపై విచారణ చేపట్టిన హైకోర్టు ఆ రిట్‌ పిటిషన్‌ను కొట్టివేసింది. గ్రూప్‌-1 పరీక్షలను షెడ్యూల్‌ ప్రకారమే కొనసాగించాలని హైకోర్టు ఉత్వర్వులు జారీ చేసింది. అయితే ఈ నెల 14 నుంచి గ్రూప్‌-1 పరీక్షలు నిర్వహించేందుకు గతంలో ఏపీ ప్రభుత్వం నిర్ణయించిన విషయం తెలిసిందే. 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top