హైకోర్టుకు ఎస్‌ఈసీ క్షమాపణ.. | AP High Court Hearing On MPTC And ZPTC Re Notification | Sakshi
Sakshi News home page

రీ-నోటిఫికేషన్‌పై హైకోర్టులో విచారణ

Mar 5 2021 12:35 PM | Updated on Mar 5 2021 5:04 PM

AP High Court Hearing On MPTC And ZPTC Re Notification - Sakshi

కౌంటర్ దాఖలు చేయనందుకు కోర్టుకు ఎస్‌ఈసీ క్షమాపణ చెప్పారు. సోమవారంలోగా కౌంటర్ దాఖలు చేయాలని హైకోర్టు ఆదేశించింది.

సాక్షి, అమరావతి: ఎంపీటీసీ, జెడ్పీటీసీ రీ-నోటిఫికేషన్‌పై హైకోర్టులో శుక్రవారం విచారణ జరిగింది. కౌంటర్ దాఖలు చేయడానికి ఎస్‌ఈసీ సమయం కోరారు. కోర్టు కేసులు ఉన్నాయని ఎస్‌ఈసీ ఆలస్యం చేస్తోందని ప్రభుత్వం తెలిపింది. కౌంటర్ దాఖలు చేయనందుకు కోర్టుకు ఎస్‌ఈసీ క్షమాపణ చెప్పారు. సోమవారంలోగా కౌంటర్ దాఖలు చేయాలని హైకోర్టు ఆదేశించింది. ఎస్‌ఈసీ కౌంటర్ దాఖలు చేయనిపక్షంలో.. కౌంటర్‌ దాఖలు చేసినట్లుగానే భావించి విచారణ చేపడతామని ధర్మాసనం తెలిపింది. తదుపరి విచారణ హైకోర్టు.. సోమవారానికి వాయిదా వేసింది.


చదవండి:
చంద్రబాబు ఫ్లాప్‌ షో: టీడీపీలో నిరుత్సాహం
సిట్టింగ్‌లకు టీడీపీ షాక్‌.. జనసేనతో లోపాయికారి  ఒప్పందం! 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement