కొత్త జిల్లాలకు డీఈవోల నియామకం | Andhra Pradesh: New DEOs Appointmented For AP New Districts | Sakshi
Sakshi News home page

కొత్త జిల్లాలకు డీఈవోల నియామకం

Apr 5 2022 4:46 AM | Updated on Apr 5 2022 8:26 AM

Andhra Pradesh: New DEOs Appointmented For AP New Districts - Sakshi

సాక్షి, అమరావతి: కొత్తగా ఏర్పాటైన జిల్లాలన్నిటికీ విద్యాశాఖ అధికారులను నియమిస్తూ పాఠశాల విద్యాశాఖ ఆదివారం రాత్రి ఉత్తర్వులు జారీ చేసింది. జిల్లాల్లో క్యాడర్‌ సంఖ్యకు సంబంధించి కూడా జీవో విడుదల చేసింది. ప్రస్తుతం డీఈవోలుగా ఉన్న వారికి స్థానచలనంతో పాటు కొత్తగా అసిస్టెంట్‌ డైరెక్టర్లు, డిప్యూటీ ఈవో, సీటీఈ ప్రిన్సిపాల్, డిప్యూటీ డైరెక్టర్లకు డీఈవోలుగా బాధ్యతలు అప్పగించారు.

 

Advertisement
 
Advertisement
Advertisement