Andhra Pradesh: 20న రాష్ట్ర మంత్రివర్గ సమావేశం

Andhra Pradesh Cabinet Meeting Will Held On 20 May - Sakshi

సాక్షి, అమరావతి: ఈ నెల 20న అసెంబ్లీ బడ్జెట్‌ సమావేశాలు జరగనున్న నేపథ్యంలో అదే రోజు ఉదయం 8.30 గంటలకు రాష్ట్ర మంత్రివర్గ ప్రత్యేక సమావేశం జరగనుంది. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అధ్యక్షతన వెలగపూడి ఏపీ సెక్రటేరియట్‌ మొదటి బ్లాక్‌లోని మీటింగ్‌ హాల్లో ఈ సమావేశం జరుగుతుంది. 2021–2022 సంవత్సరానికి సంబంధించిన బడ్జెట్‌ ప్రతిపాదనలను మంత్రి మండలి ఆమోదించనుంది.   

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top