●అధినేతతో భేటీ | - | Sakshi
Sakshi News home page

●అధినేతతో భేటీ

Jan 9 2026 7:27 AM | Updated on Jan 9 2026 7:27 AM

●అధిన

●అధినేతతో భేటీ

అనంతపురం/శింగనమల: వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో గురువారం ఆ పార్టీ శింగనమల నియోజకవర్గ సమన్వయకర్త డాక్టర్‌ సాకే శైలజానాథ్‌, వైఎస్సార్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆలూరు సాంబశివారెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు.

అంతర్జాతీయ హెచ్‌ఆర్‌ఎఫ్‌ సోషల్‌

జస్టిస్‌ వైస్‌ చైర్మన్‌గా మధుసూదన్‌ శర్మ

అనంతపురం: అంతర్జాతీయ మానవ హక్కుల సమాఖ్య (యునైటెడ్‌ నేషన్స్‌ అనుబంధ సంస్థ) సోషల్‌ జస్టిస్‌ ఇండియా జాతీయ ఉపాధ్యక్షుడిగా అనంతపురానికి చెందిన ఏపీ హైకోర్టు న్యాయవాది యు.ఎస్‌.మధుసూదన్‌ శర్మ నియమితులయ్యారు. ఈ మేరకు సమాఖ్య జాతీయ అధ్యక్షుడు హిమాషు డేవిడ్‌ రాజ్‌ గురువారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు.

●అధినేతతో భేటీ 1
1/1

●అధినేతతో భేటీ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement