మన్యంలో విభిన్న వాతావరణం | - | Sakshi
Sakshi News home page

మన్యంలో విభిన్న వాతావరణం

May 17 2025 6:04 AM | Updated on May 17 2025 6:04 AM

మన్యంలో విభిన్న వాతావరణం

మన్యంలో విభిన్న వాతావరణం

ఉదయం మంచు.. మధ్యాహ్నం ఎండ, సాయంత్రం వాన

సాక్షి,పాడేరు/డుంబ్రిగుడ : గత 45 రోజులుగా మన్యంలో విభిన్న వాతావరణాన్ని జిల్లా ప్రజలు ఆస్వాదిసున్నారు. తెల్లవారు నుంచి ఉదయం 8 గంటల వరకు దట్టంగా పొగమంచు, సూర్యోదయం అయిన తరువాత మధ్యాహ్నం ఒంటిగంట వరకు అధిక ఎండతో సతమతమవుతున్నారు. మధ్యాహ్నం 3 గంటల తరువాత ఆకాశంలో మబ్బులు కమ్ముకుంటున్నాయి. సాయంత్రం 4గంటల తరువాత ఒక్కసారిగా భారీ వర్షం కురుస్తోంది. శుక్రవారం కూడా పాడేరుతో పాటు డుంబ్రిగుడ తదితర ప్రాంతాల్లో ఇదే వాతావరణం నెలకొంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement