ఇన్ సర్వీస్ ఉపాధ్యాయుల కోసం ప్రత్యేక టెట్ నిర్వహించాలని చాలా కాలంగా విద్యాశాఖకు, ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తూ వచ్చాం. ఫలితంగా ప్రత్యేక టెట్ నోటిఫికేషన్ జారీ అయింది. ఈ అవకాశాన్ని ప్రభుత్వ, పంచాయతీరాజ్ ఉపాధ్యాయులందరూ సద్వినియోగం చేసుకోవాలి. ప్రస్తుతం కొనసాగుతున్న ఎస్జీటీ, స్కూల్ అసిస్టెంట్ వంటి వివిధ కేడర్లలోని వారంతా అర్హత సాధించాల్సి ఉంటుంది. పదోన్నతులకోసం కూడా టెట్ ఉపయోగపడుతుంది.
– తోట నరేంద్రబాబు,
పీఆర్టీయూ జిల్లా అధ్యక్షుడు, నిర్మల్


