నిబంధనలు అతిక్రమిస్తే చర్యలు | - | Sakshi
Sakshi News home page

నిబంధనలు అతిక్రమిస్తే చర్యలు

Feb 6 2026 7:40 AM | Updated on Feb 6 2026 7:40 AM

నిబంధనలు అతిక్రమిస్తే చర్యలు

నిబంధనలు అతిక్రమిస్తే చర్యలు

ఆదిలాబాద్‌టౌన్‌: నిబంధనలు అతిక్రమించే డయాగ్నోస్టిక్‌ సెంటర్లపై కఠినచర్యలు తీసుకుంటామని జి ల్లా వైద్యారోగ్యశాఖ అధికారి నరేందర్‌ రాథోడ్‌ హె చ్చరించారు. గురువారం జిల్లా కేంద్రంలోని జగదాంబ, ఎస్వీ డయాగ్నోస్టిక్‌ సెంటర్లను ఆకస్మికంగా తనిఖీ చేశారు. రికార్డులు పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. స్కానింగ్‌ పరీక్షల కు వచ్చే గర్భిణుల పూర్తి వివరాలను రిజిస్టర్లలో న మోదు చేయాలని ఆదేశించారు. పీసీ పీఎన్‌డీటీ పో ర్టల్‌లో వివరాలు పొందుపర్చాలని సూచించారు. లింగ నిర్ధారణ చట్టరీత్యానేరమని హెచ్చరించారు. అడిషనల్‌ డీఎంహెచ్‌వో సాధన, జిల్లా ఇమ్యూనైజేషన్‌ అధికారి వైసీ శ్రీనివాస్‌, మాస్‌ మీడియా అధి కారి వెంకట్‌రెడ్డి, పోతన్న, రాంప్రసాద్‌ ఉన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement