రాష్ట్రస్థాయి పోటీల్లో ఎకై ్సజ్‌ అధికారుల ప్రతిభ | - | Sakshi
Sakshi News home page

రాష్ట్రస్థాయి పోటీల్లో ఎకై ్సజ్‌ అధికారుల ప్రతిభ

Dec 22 2025 2:07 AM | Updated on Dec 22 2025 2:07 AM

రాష్ట

రాష్ట్రస్థాయి పోటీల్లో ఎకై ్సజ్‌ అధికారుల ప్రతిభ

ఆదిలాబాద్‌టౌన్‌: రాష్ట్రస్థాయి పోటీల్లో ఎక్సైజ్‌ అధికారులు ప్రతిభ కనబ ర్చారు. శని, ఆదివారాల్లో హైదరాబాద్‌లోని రైల్వే ని లయం ఇండోర్‌ స్టేడియంలో తెలంగాణ రాష్ట్ర ప్రొహిబి షన్‌ ఎకై ్సజ్‌, గెజిటెడ్‌ అధికారుల సంఘం ఆధ్వర్యంలో క్రీడా పోటీలు నిర్వహించారు. ఈ పోటీల్లో ఆసిఫాబాద్‌ డీపీఈవో జ్యోతికిరణ్‌ బాడ్మింటన్‌లో ప్రథమ బహుమతి సాధించగా, చెస్‌, క్యారమ్‌ పోటీల్లో ఇచ్చోడ సీఐ జుల్ఫేఖార్‌ అహ్మద్‌ రాష్ట్రస్థాయి ప్రథమ బహుమతి సాధించారు. వీరిని ఎకై ్సజ్‌ డిప్యూటీ కమిషనర్‌ కె.రఘురాం అభినందించారు. వీరు బహుమతులు అందుకోవడంపై ఆదిలాబాద్‌ ఎకై ్సజ్‌ సీఐ విజేందర్‌ శుభాకాంక్షలు తెలిపారు.

కాంగ్రెస్‌ నిరసన

కైలాస్‌నగర్‌: మహాత్మాగాంధీ జాతీయ గ్రామీ ణ ఉపాధి హామీ పథకం పేరు మార్చడాన్ని వ్య తిరేకిస్తూ కాంగ్రెస్‌ శ్రేణులు ఆదివారం ఆందోళనకు దిగారు. కేంద్ర ప్రభుత్వ తీరును తప్పుపడుతూ జిల్లా కేంద్రంలోని మహాత్మాగాంధీ విగ్రహం ఎదుట నిరసన తెలిపారు. గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

రాష్ట్రస్థాయి పోటీల్లో   ఎకై ్సజ్‌ అధికారుల ప్రతిభ1
1/1

రాష్ట్రస్థాయి పోటీల్లో ఎకై ్సజ్‌ అధికారుల ప్రతిభ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement