నాణ్యమైన విద్యుత్‌ సరఫరా లక్ష్యం | - | Sakshi
Sakshi News home page

నాణ్యమైన విద్యుత్‌ సరఫరా లక్ష్యం

Apr 27 2025 12:34 AM | Updated on Apr 27 2025 12:34 AM

నాణ్యమైన విద్యుత్‌ సరఫరా లక్ష్యం

నాణ్యమైన విద్యుత్‌ సరఫరా లక్ష్యం

ఆదిలాబాద్‌రూరల్‌:వినియోగదారులకు నాణ్య మైన విద్యుత్‌ సరఫరా అందించడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నామని కన్స్‌స్ట్రక్షన్‌ సీఈ, జిల్లా ఇన్‌చార్జి ఎస్‌ఈ జేఆర్‌ చౌహాన్‌ అన్నారు. మావల మండలంలో ఏర్పాటు చేసిన వాక్యూం కరెంట్‌ బ్రేకర్‌ (వీసీబీ)ను శనివారం ప్రారంభించి మాట్లాడారు. మండలంలోని 33/11 కేవీ సబ్‌స్టేషన్‌ పరిధిలోని వినియోగదారులకు నాణ్యమైన విద్యుత్‌ సరఫరా చేయడంలో భాగంగా వీసీబీ ఏర్పాటు చేశామన్నా రు. కార్యక్రమంలో డీఈలు హరికృష్ణ, ప్రభాకర్‌, ఈదన్న, ఏడీఈ లక్ష్మణ్‌, ఏఈ జనార్దన్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement