January 14, 2021, 04:52 IST
సాక్షి, అమరావతి: రికార్డు స్థాయిలో రాష్ట్ర ప్రభుత్వం ఈ ఏడాది ఉపాధి పథకం ద్వారా పనులు కల్పించింది. స్థానిక ప్రజలకు శాశ్వత అవసరాలకు ఉపయోగపడేలా ఆస్తుల...
December 15, 2020, 04:21 IST
సాక్షి, అమరావతి: వైఎస్సార్ జలకళ పథకంలో ఉచిత బోరుకు దరఖాస్తు చేసుకోవడానికి ఒక రైతు కుటుంబంలో ఒకరు మాత్రమే అర్హులవుతారని ప్రభుత్వం స్పష్టం చేసింది....
November 08, 2020, 04:04 IST
అనంతపురం జిల్లా చినకొత్తపల్లి మండలం న్యామద్దల గ్రామంలో 1,166 కుటుంబాలు ఈ ఏడాది ఏప్రిల్ 1 నుంచి ఇప్పటివరకు 79,739 పనిదినాల ద్వారా రూ.1,85,69,000...
September 28, 2020, 03:20 IST
సాక్షి, అమరావతి: మెట్టభూములకు సాగు నీరు అందించేందుకు ఇచ్చిన హామీ మేరకు వైఎస్సార్ జలకళ (ఉచిత బోర్లు) పథకాన్ని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి...
September 27, 2020, 03:23 IST
సాక్షి, అమరావతి: సాగునీరు అందుబాటులో లేని మెట్ట, బీడు భూములు ఇకపై పచ్చని పైర్లతో కళకళలాడనున్నాయి. ‘వైఎస్సార్ జలకళ’ పథకంతో ఇది సాధ్యంకానుంది. ఈ...
September 23, 2020, 04:12 IST
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో మరో పెద్ద పథకం ఈ నెల 28వ తేదీన ప్రారంభం కానుంది. సన్న, చిన్నకారు రైతులకు ఉచితంగా బోర్లు తవ్వించే ‘వైఎస్సార్ జలకళ’...
September 21, 2020, 04:07 IST
సాక్షి, అమరావతి: గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగాలకోసం ఆదివారం నుంచి పరీక్షలు ప్రారంభమైన నేపథ్యంలో మొత్తం వారంపాటు జరిగే ఈ పరీక్షలన్నీ పూర్తయ్యాకే...
September 03, 2020, 03:54 IST
గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగాల రాతపరీక్షలకు హాల్టికెట్లను ఈనెల 12 నుంచి వెబ్సైట్లో ఉంచనున్నారు.
July 04, 2020, 05:18 IST
సాక్షి, అమరావతి: సన్న, చిన్న కారు రైతులకు ‘వైఎస్సార్ రైతు భరోసా’ పథకం ద్వారా ఉచిత బోర్ వెల్స్ కార్యక్రమాన్ని అమలు చేయనున్నట్టు గ్రామీణాభివృద్ది...
May 21, 2020, 03:27 IST
సాక్షి, న్యూఢిల్లీ: పీఎంజీఎస్వై–3 కింద గ్రామీణ ప్రాంతాల్లో నిర్మించే రోడ్లలో కాయిర్ జియో టెక్స్టైల్స్ను ఉపయోగిస్తామని, కేంద్ర గ్రామీణాభివృద్ధి...
May 09, 2020, 05:10 IST
గ్రామాల్లో ఎక్కడా మంచి నీటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలి. రానున్న 45 రోజుల పాటు ఎక్కడ నీటి ఎద్దడి గుర్తించినా,ఆ ప్రాంతానికి ట్యాంకర్ల...
May 03, 2020, 03:35 IST
సాక్షి, అమరావతి: ప్రత్యేక పనిలో నైపుణ్యం ఉండి.. ఇప్పటి దాకా వేర్వేరు నగరాలు, పట్టణాల్లో ఉపాధి పొందుతూ, ప్రస్తుత కరోనా పరిస్థితుల్లో పెద్ద సంఖ్యలో...
March 28, 2020, 06:07 IST
న్యూఢిల్లీ: కరోనా ‘లాక్డౌన్’ నేపథ్యంలో వితంతువులు, సీనియర్ సిటిజన్లు, దివ్యాంగులకు 3 నెలల పింఛను ముందుగానే ఇవ్వాలని కేంద్రం నిర్ణయించింది. జాతీయ...
February 15, 2020, 03:39 IST
సాక్షి, అమరావతి: వచ్చే ఆర్థిక సంవత్సరంలో రాష్ట్రంలో ఉపాధి హామీ పథకం అమలుకు రూ.8,791.65 కోట్లు కేటాయించాలని కేంద్రాన్ని కోరేందుకు ఏపీ రాష్ట్ర...