January 09, 2021, 06:43 IST
ఏపీ ఎస్ఈసీ తీరు దుర్మార్గంగా ఉంది: ఎమ్మెల్యే మల్లాది విష్ణు
January 08, 2021, 15:04 IST
రామరాజ్య స్థాపనకు సీఎం జగన్ కృషి చేస్తున్నారు
January 07, 2021, 19:13 IST
మత రాజకీయాలు ఇక ఆపండి: మల్లాది విష్ణు
January 07, 2021, 18:51 IST
సాక్షి, తాడేపల్లి: వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్లపై...
January 05, 2021, 15:42 IST
సాక్షి, విజయవాడ: పేదలకు ఉచితంగా ఇళ్లు అందిస్తుంటే టీడీపీ దుర్మార్గంగా మాట్లాడుతోందని సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు అన్నారు. వాంబే కాలనీలోని 60వ...
December 31, 2020, 15:04 IST
సాక్షి, విజయవాడ : దేశంలో ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సుపరిపాలన అందిస్తున్నారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ...
December 26, 2020, 14:46 IST
సాక్షి, విజయవాడ: సొంతింటి కల సాకారం చేసి పేదల బతుకులకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి భరోసా ఇచ్చారని వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు...
December 19, 2020, 20:16 IST
సాక్షి, విజయవాడ : ఏపీలో విజయ తెలంగాణ పాల ఉత్పత్తులు ప్రారంభించడం అభినందనీయమని ఎమ్మెల్యే మల్లాది విష్ణు అన్నారు. గత ప్రభుత్వంలో చంద్రబాబు తన సొంత...
December 02, 2020, 13:11 IST
సాక్షి, అమరావతి : పవిత్ర తుంగభద్ర పుష్కరాలు విజయవంతంగా ముగిశాయని బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్, సెంట్రల్ఎమ్మెల్యే మల్లాది విష్ణు తెలిపారు. పుష్కరాలను...
December 02, 2020, 11:33 IST
సాక్షి, అమరావతి: ఇసుక గురించి మాట్లాడే నైతికత చంద్రబాబుకి, టీడీపీ నేతలకి లేదని ఎమ్మెల్యే మల్లాది విష్ణు అన్నారు. బుధవారం ఆయన అసెంబ్లీలో మాట్లాడుతూ.....
November 20, 2020, 12:47 IST
విజయవాడ : ప్రజల సమస్యలు పరిష్కరించడమే వైఎస్సార్సీపీ ప్రభుత్వ లక్ష్యమని ఎమ్మెల్యే మల్లాది విష్ణు అన్నారు. రాజీవ్ నగర్, కండ్రిక ప్రాంతాల్లో ప్రజలు...
November 15, 2020, 14:16 IST
సాక్షి, విజయవాడ : ప్రతి అంశాన్ని టీడీపీ, ఎల్లో మీడియా రాజకీయం చేయాలని చూస్తోందని బ్రాహ్మణ కార్పొరేట్ చైర్మన్, ఎమ్యెల్యే మల్లాది విష్ణు తీవ్రస్థాయిలో...
November 07, 2020, 11:10 IST
విజయవాడ : సీఎం వైఎస్ జగన్ అభివృద్ధి, సంక్షేమానికి బాటలు వేస్తున్నారని, చంద్రబాబు నీతిమాలిన రాజకీయాలు మానుకోవాలని ఎమ్మెల్యే మల్లాది విష్ణు అన్నారు...
November 06, 2020, 12:07 IST
సాక్షి, విజయవాడ : వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రారంభించిన ప్రజా సంకల్ప పాదయాత్ర నేటికి సరిగ్గా మూడేళ్లు పూర్తయిన సందర్భంగా విజయవాడ సెంట్రల్...
November 01, 2020, 19:13 IST
ఆయన స్వార్థం కోసమే పనిచేశారు..
October 17, 2020, 11:29 IST
సాక్షి, విజయవాడ: ఇంద్రకీలాద్రిపై వైభవంగా శరన్నవరాత్రి ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. అమ్మవారు స్వర్ణకవచాలంకృత దుర్గాదేవి రూపంలో భక్తులకు దర్శనం ఇస్తున్నారు...
October 08, 2020, 11:31 IST
సాక్షి, విజయవాడ: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అధికారంలోకి వచ్చాక పెద్దఎత్తున విద్య మీద దృష్టి సారించారని విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది...
October 05, 2020, 16:43 IST
సాక్షి, తాడేపల్లి: వైఎస్ఆర్సీపీ నేత ద్రోణంరాజు శ్రీనివాస్కి పార్టీ కేంద్ర కార్యాలయంలో సోమవారం సంతాప కార్యక్రమం ఏర్పాటు చేశారు. దీనికి ప్రభుత్వ...
October 02, 2020, 12:57 IST
సాక్షి, విజయవాడ : సీఎం వైఎస్ జగన్ ఇచ్చిన స్ఫూర్తితో గ్రామ స్వరాజ్య స్థాపన దిశగా రాష్ట్రం పయనిస్తోంది. మహాత్ముడు కన్న కలలు సాకారమవుతున్నాయి....
September 20, 2020, 19:01 IST
సాక్షి, విజయవాడ : రాష్ట్ర ప్రభుత్వం పని కట్టుకుని హిందుత్వంపై, దేవాలయాలపై కావాలని దాడి చేస్తున్నట్లు కొన్ని రాజకీయ పార్టీలు అబద్ధపు ప్రచారం...
September 20, 2020, 17:43 IST
దేవుడితోనూ టీడీపీ రాజకీయం చేస్తోంది
September 17, 2020, 15:47 IST
సాక్షి, విజయవాడ : మహిళలను పారిశ్రామిక వేత్తలుగా తీర్చిదిద్దాలన్నదే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి లక్ష్యమని విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది...
September 16, 2020, 17:10 IST
సాక్షి, విజయవాడ: విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో వైఎస్సార్ ఆసరా వారోత్సవాలను ఘనంగా నిర్వహించారు. పొదుపు సంఘాల మహిళలు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్...
September 11, 2020, 13:53 IST
సాక్షి, విజయవాడ : వైయస్సార్ ఆసరా పథకాన్ని విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో ఎమ్మెల్యే మల్లాది విష్ణు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.....
September 11, 2020, 10:01 IST
సాక్షి, విజయవాడ : అంతర్వేది లక్ష్మీ నరసింహ స్వామి ఆలయంలో రథం దగ్నం అంశాన్ని రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సీరియస్గా...
September 10, 2020, 06:34 IST
సాక్షి, అమరావతి: అంతర్వేదిలో శ్రీలక్ష్మీ నరసింహస్వామి ఆలయ రథం దగ్ధం ఘటనలో కుట్రకోణంపై కూడా దర్యాప్తు చేస్తున్నామని, తప్పు చేసిన వారిపై కఠిన చర్యలు...
September 09, 2020, 14:15 IST
సాక్షి, తాడేపల్లి : అంతర్వేది రథం కాల్చివేత చాలా బాధాకరమని దేవాదాయశాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ విచారం వ్యక్తం చేశారు. సంఘటన స్థలాన్ని పరిశీలించి...
September 09, 2020, 12:23 IST
సాక్షి,విజయవాడ: మధురా నగర్ ఏరియా లో ట్రాఫిక్ సమస్య ఎక్కువగా ఉందని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లినట్లు మంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు. బుధవారం ఆయన...
September 02, 2020, 12:49 IST
సాక్షి, అమరావతి : వైఎస్ రాజశేఖరరెడ్డి గొప్ప నాయకుడిగా ప్రజల గుండెల్లో ఎప్పటికీ చిరస్థాయిగా నిలిచిపోతారని డిప్యూటి సీఎం ధర్మాన కృష్ణదాస్...
August 30, 2020, 14:58 IST
సాక్షి, విజయవాడ : నగరంలో కనకదుర్గ అమ్మవారి గుడి దగ్గర నిర్మించిన ఫ్లై ఓవర్పై టీడీపీ నేత బోండా ఉమామహేశ్వరరావు చేసిన వ్యాఖ్యలపై వైఎస్సార్సీపీ...
August 30, 2020, 14:50 IST
టీడీపీ అసత్య ప్రచారాలు చేస్తోంది
July 22, 2020, 04:48 IST
సాక్షి, అమరావతి: అమ్మఒడి పథకం కోసం దేవదాయ శాఖ నిధులు మళ్లించారంటూ బ్రాహ్మణ కార్పొరేషన్పై రాష్ట్ర బీజేపీ నేతలు కొందరు ప్రచారం చేస్తున్నారని.. అవన్నీ...
July 21, 2020, 17:16 IST
సాక్షి, విజయవాడ: అమ్మఒడి నిధులకు సంబంధించి బీజేపీ నేతలు చేస్తున్న విమర్శలపై బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ మల్లాది విష్ణు ఆగ్రహం వ్యక్తం చేశారు....
June 11, 2020, 16:22 IST
సాక్షి, విజయవాడ: ‘జగనన్న చేదోడు’ పథకం అమలుతో రాష్ట్రంలో సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది. ఎమ్మెల్యే మల్లాది విష్ణు ఆధ్వర్యంలో విజయవాడ సింగ్ నగర్లో...
June 03, 2020, 17:57 IST
ప్రభుత్వ పాఠశాలలో చదివే విద్యార్థులకు జగనన్న కిట్లు
June 02, 2020, 12:24 IST
సాక్షి, విజయవాడ: సచివాలయ వ్యవస్థ ద్వారా వాలంటీర్లతో పెన్షన్లను డోర్ డెలివరీ చేసే వినూత్న విధానానికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి శ్రీకారం...
May 30, 2020, 10:34 IST
సాక్షి, విజయవాడ : ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఏడాది పాలన పూర్తి చేసుకున్న సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు...
May 28, 2020, 05:07 IST
సాక్షి, అమరావతి: టీటీడీ భూముల అమ్మకం విషయంలో తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం చేసిన తప్పును కూడా ఈ ప్రభుత్వం చేసిందంటూ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా...
May 27, 2020, 11:15 IST
సాక్షి, విజయవాడ : గోదావరి పుష్కరాల్లో 23 మంది చనిపోతే బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ అప్పుడు ఎందుకు మాట్లాడలేదని దేవాదాయ శాఖ మంత్రి...
May 26, 2020, 13:52 IST
సాక్షి, అమరావతి: లాక్డౌన్ కారణంగా రాష్ట్రంలోని దేవాలయాలు, చర్చిలు, మసీదులలో మతపరమైన కార్యక్రమాలు నిలిచిపోయి ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న అర్చకులు...
May 24, 2020, 16:41 IST
టీటీడీ భూములపై దుష్ప్రచారం మానండి
May 24, 2020, 16:01 IST
సాక్షి, విజయవాడ: ప్రజల ఆరోగ్యం పట్ల ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ వహిస్తుందని వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు అన్నారు. సెంట్రల్ నియోజకవర్గం లోని...