-
ప్రపంచంలో విలువైన బ్రాండ్స్.. లిస్ట్లోని ఇండియన్ కంపెనీస్
2025 సంవత్సరానికి గాను.. ప్రపంచంలోని అత్యంత విలువైన బ్రాండ్లను కాంటార్ బ్రాండ్జెడ్ నివేదిక వెల్లడించింది. ఈ ఏడాది.. టాప్ 100 గ్లోబల్ బ్రాండ్ల మొత్తం విలువ ఆల్ టైమ్ గరిష్ట స్థాయికి చేరుకుంది. దీంతో వీటి మొత్తం మొత్తం విలువ 10.7 ట్రిలియన్ డాలర్లకు చేరింది.
Tue, Sep 09 2025 08:47 AM -
మొదటి ప్రశంస కాళోజీదే
‘ప్రజాకవి కాళోజీ నారాయణరావుతో పరిచయం ఉంది. మొదటి సారి 1990 హనుమకొండలో బ్యాంకు ఉద్యోగిగా పనిచేస్తున్న సమయంలో కాళోజీ నారాయణరావు ఇంట్లో మిత్రమండలి సమావేశం జరిగింది. ఆ సమావేశానికి వెళ్లిన నేను మొదటిసారి ఆయనను ప్రత్యక్షంగా చూశా.
Tue, Sep 09 2025 08:47 AM -
నేడు వరద బాధిత ప్రాంతాల్లో ప్రధాని మోదీ ఏరియల్ సర్వే
న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోదీ నేడు(మంగళవారం) హిమాచల్ ప్రదేశ్, పంజాబ్ రాష్ట్రాలలో వరదలు, కొండచరియలు విరిగిపడిన ప్రాంతాలను సందర్శించనున్నారు. హిమాచల్ ప్రదేశ్లో కొండచరియలు విరిగిపడిన ప్రాంతాలలో ప్రధాని తొలుత ఏరియల్ సర్వే నిర్వహించనున్నారు.
Tue, Sep 09 2025 08:46 AM -
అదనంగా 16 విక్రయ కేంద్రాలు
భూపాలపల్లి: రైతులకు ఎరువుల విక్రయాల్లో రద్దీ తగ్గించి సౌకర్యవంతమైన విధంగా పంపిణీ చేయడానికి అదనంగా 16 ఎరువుల విక్రయ కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు కలెక్టర్ రాహుల్ శర్మ తెలిపారు. ఐడీఓసీ కార్యాలయంలో వ్యవసాయ, సహకార శాఖల ఆధ్వర్యంలో సోమవారం ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు.
Tue, Sep 09 2025 08:45 AM -
" />
13న జాతీయ లోక్ అదాలత్
భూపాలపల్లి అర్బన్: ఈ నెల 13న జాతీయ లోక్ అదాలత్ నిర్వహించనున్నట్లు భూపాలపల్లి ఎస్సై సాంబమూర్తి సోమవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. రాజీమార్గం ద్వారా కేసులను తొలగించుకునే అవకాశం ఉంటుందని తెలిపారు.
Tue, Sep 09 2025 08:45 AM -
తెల్లవారుజామున 5 గంటలకే..
చిట్యాల మండలకేంద్రంలోని ఓడీసీఎంఎస్ విక్రయ కేంద్రం ఎదుట సోమవారం తెల్లవారుజామున ఐదు గంటల నుంచే రైతులు యూరి యా కోసం బారులుదీరారు. కేంద్రానికి ఆదివారం 222 బస్తాల యూరియా వచ్చింది.
Tue, Sep 09 2025 08:45 AM -
సొంతింటి పథకంపై క్యాంపెయిన్
భూపాలపల్లి అర్బన్: సింగరేణి కార్మికులకు సొంతింటి పథకం అమలు చేయాలని కోరుతూ సీఐటీయూ ఆధ్వర్యంలో బ్యాలెట్ ఓటింగ్ క్యాంపెయిన్ నిర్వహిస్తున్నట్లు సీఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షుడు భూపాల్ కోరారు. సోమవారం ఏరియాలోని కేటీకే 1వ గనిలో గేట్ మీటింగ్ నిర్వహించారు.
Tue, Sep 09 2025 08:45 AM -
దరఖాస్తులను పెండింగ్లో ఉంచొద్దు
● ఎస్పీ కిరణ్ ఖరే
Tue, Sep 09 2025 08:45 AM -
" />
శిక్షణ అభ్యర్థులకు పరీక్షలు
రెబ్బెన(ఆసిఫాబాద్): ఖాదీ గ్రామోద్యోగ్ ఆధ్వర్యంలో వృత్తి విద్య శిక్షణ పొందిన అభ్యర్థులకు గోలేటి టౌన్షిప్లోని సీఈఆర్ క్లబ్లో సోమవారం రాత పరీక్షలు నిర్వహించారు. ఏరియాలోని గోలేటి టౌన్షిప్, మాదారం టౌన్షిప్లోని కమ్యూనిటీ హాల్లో కేంద్రాలు ఏర్పాటు చేశారు.
Tue, Sep 09 2025 08:45 AM -
" />
లక్ష్మి కుటుంబాన్ని ఆదుకోవాలని మంత్రికి వినతి
కాగజ్నగర్రూరల్: కాగజ్నగర్ మండలం గన్నారం గ్రామానికి చెందిన మోర్ల లక్ష్మి అనే మహిళ పెద్దపులి దాడిలో మృతి చెందిందని, బాధిత కుటుంబాన్ని ఆదుకోవాలని జిల్లా ఇన్చార్జి మంత్రి జూపల్లి కృష్ణారావును ఎమ్మెల్యే హరీశ్బాబు కోరారు.
Tue, Sep 09 2025 08:45 AM -
" />
పీజీసెట్లో 63వ ర్యాంకు
కాగజ్నగర్రూరల్: మండలంలోని రాస్పెల్లి గ్రామానికి చెందిన బొమ్మళ్ల రాజయ్య, ఇందిర దంపతుల కు మారుడు ప్రవీణ్ సో మవారం విడుదలైన పీజీసెట్ ఫలితాల్లో రాష్ట్రస్థాయిలో ఎమ్మెస్సీ ఫిజిక్స్ విభాగంలో 63వ ర్యాంక్ సాధించాడు.
Tue, Sep 09 2025 08:45 AM -
ప్రజావాణికి అర్జీల వెల్లువ
ఆసిఫాబాద్: జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్లో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి అర్జీలు వెల్లువలా వచ్చాయి. కలెక్టర్ వెంకటేశ్ దోత్రే అదనపు కలెక్టర్ దీపక్ తివారి, ఆర్డీవో లోకేశ్వర్రావుతో కలిసి బాధితుల నుంచి అర్జీలు స్వీకరించి వారి సమస్యలు విన్నారు.
Tue, Sep 09 2025 08:45 AM -
ఆసరా పింఛన్లు మంజూరు చేయాలి
ఆసిఫాబాద్అర్బన్: కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు పింఛన్లు మంజూరు చేసి, ప్రస్తుతం పింఛన్లు పొందుతున్న వారికి పెంచి ఇవ్వాలని ఎమ్మార్పీఎస్ జిల్లా ఇన్చార్జి థామస్ డిమాండ్ చేశారు.
Tue, Sep 09 2025 08:45 AM -
రేపు ప్రాదేశిక ఓటర్ల తుది జాబితా
ఆసిఫాబాద్: స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో ఈ నెల 10న ప్రాదేశిక ఓటర్లు, పోలింగ్ కేంద్రాల తుదిజాబితా విడుదల చేస్తామని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ వెంకటేశ్ దోత్రే తెలిపారు.
Tue, Sep 09 2025 08:45 AM -
విద్య ప్రాముఖ్యతపై అవగాహన అవసరం
ఆసిఫాబాద్రూరల్: సమాజంలో ప్రతీఒక్కరికి విద్య ప్రాముఖ్యతపై అవగాహన అవసరమని అదనపు కలెక్టర్, డీఈవో దీపక్ తివారి అన్నారు. అంతర్జాతీయ అక్షరాస్యత దినోత్సవం సందర్భంగా జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ ఆవరణలో సోమవారం అవగాహన ర్యాలీని జెండా ఊపి ప్రారంభించారు.
Tue, Sep 09 2025 08:45 AM -
బాధితులకు సత్వర న్యాయం అందించాలి
ఆసిఫాబాద్అర్బన్: ఫిర్యాదులను క్షుణ్నంగా పరిశీంచి బాధితులకు సత్వర న్యాయం అందించాలని ఎస్పీ కాంతిలాల్ పాటిల్ అన్నారు. జిల్లా కేంద్రంలో ని పోలీసు కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో ఫిర్యాదులు స్వీకరించారు.
Tue, Sep 09 2025 08:45 AM -
సత్వరమే పరిష్కరించాలి
● కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్
● ప్రజావాణికి 73 వినతులు
Tue, Sep 09 2025 08:45 AM -
వరద బాధితులకు రిలీఫ్ కిట్ల పంపిణీ
కామారెడ్డి రూరల్: కామారెడ్డి పట్టణంలోని వరద బాధిత కుటుంబాలకు సోమవారం కామారెడ్డి పట్టణంలోని ఈఎస్ఆర్ గార్డెన్న్లో రామకృష్ణ మఠ్, ఇన్ఫోసిస్ సహకారంతో కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ చేతుల మీదుగా 334 రిలీఫ్ కిట్లను అందజేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ..
Tue, Sep 09 2025 08:45 AM -
పిప్రిలో గౌడ కులస్తుల బహిష్కరణ
ఆర్మూర్టౌన్: ఆర్మూర్ మండలం పిప్రి గ్రామంలో గౌడ కులస్తులపై గ్రామాభివృద్ధి కమిటీ సభ్యులు బహిష్కరణ వేటు వేశారు. కల్లు ధర పెంపు విషయంలో గ్రామానికి చెందిన తమను వీడీసీ బహిష్కరించినట్లు సోమవారం 54 గౌడ కుటుంబాలు పోలీసులకు ఫిర్యాదు చేశాయి.
Tue, Sep 09 2025 08:45 AM -
ముంపు బాధ తప్పించండి
డ్రైనేజీలు సక్రమంగా లేక వరదలు వచ్చినప్పుడు తమ కాలనీ ముంపునకు గురవుతున్నదని.. జిల్లా కేంద్రంలోని దేవి విహార్ హౌసింగ్ వెల్ఫేర్ సొసైటీ ప్రతినిధులు ప్రజావాణిలో ఫిర్యాదు చేశారు. వారు మాట్లాడుతూ..
Tue, Sep 09 2025 08:45 AM -
ఎన్నికల హామీలను నెరవేర్చాలి
ప్రభుత్వం ఎన్నికల హామీలను నెరవేర్చాల ని డిమాండ్ చేస్తూ వికలాంగుల హక్కుల పోరా ట సమితి ఆధ్వర్యంలో కలెక్టరేట్ ఎదుట ధర్నా చేపట్టారు. సమితి జిల్లా ప్రతినిధులు మాట్లాడుతూ..ఎన్నికల సమయంలో దివ్యాంగులకు రూ.
Tue, Sep 09 2025 08:45 AM -
మొరం అక్రమ తవ్వకాలపై చర్యలు తీసుకోవాలి
ఇష్టారాజ్యంగా మొరం తవ్వకాలు జరుపుతున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతూ బీర్కూర్ మండలం భైరాపూర్ గ్రామస్తులు కలెక్టరేట్కు తరలివచ్చారు. వారు మాట్లాడుతూ.. గ్రామ శివారులోని సర్వే నెంబరు 30 లో చిన్న, పెద్ద గుట్టలు ఉన్నాయని తెలిపారు.
Tue, Sep 09 2025 08:45 AM -
బస్సు ఢీకొని ఒకరు..
ఖలీల్వాడి: నగరంలోని కంఠేశ్వర్ ప్రాంతంలో సోమ వారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి చెందినట్లు మూడో టౌన్ ఎస్సై హరిబాబు తెలిపారు. వి వరాలు ఇలా ఉన్నాయి. ఆగ్రాకు చెందిన సంతోష్(32) సోమవారం బైక్పై ఆర్మూర్ వైపు నుంచి నిజామాబాద్కు వస్తున్నాడు.
Tue, Sep 09 2025 08:45 AM
-
విశాఖలో 'మిరాయ్' ప్రీరిలీజ్ వేడుక.. సందడిగా స్టార్స్ (ఫోటోలు)
Tue, Sep 09 2025 08:51 AM -
ప్రపంచంలో విలువైన బ్రాండ్స్.. లిస్ట్లోని ఇండియన్ కంపెనీస్
2025 సంవత్సరానికి గాను.. ప్రపంచంలోని అత్యంత విలువైన బ్రాండ్లను కాంటార్ బ్రాండ్జెడ్ నివేదిక వెల్లడించింది. ఈ ఏడాది.. టాప్ 100 గ్లోబల్ బ్రాండ్ల మొత్తం విలువ ఆల్ టైమ్ గరిష్ట స్థాయికి చేరుకుంది. దీంతో వీటి మొత్తం మొత్తం విలువ 10.7 ట్రిలియన్ డాలర్లకు చేరింది.
Tue, Sep 09 2025 08:47 AM -
మొదటి ప్రశంస కాళోజీదే
‘ప్రజాకవి కాళోజీ నారాయణరావుతో పరిచయం ఉంది. మొదటి సారి 1990 హనుమకొండలో బ్యాంకు ఉద్యోగిగా పనిచేస్తున్న సమయంలో కాళోజీ నారాయణరావు ఇంట్లో మిత్రమండలి సమావేశం జరిగింది. ఆ సమావేశానికి వెళ్లిన నేను మొదటిసారి ఆయనను ప్రత్యక్షంగా చూశా.
Tue, Sep 09 2025 08:47 AM -
నేడు వరద బాధిత ప్రాంతాల్లో ప్రధాని మోదీ ఏరియల్ సర్వే
న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోదీ నేడు(మంగళవారం) హిమాచల్ ప్రదేశ్, పంజాబ్ రాష్ట్రాలలో వరదలు, కొండచరియలు విరిగిపడిన ప్రాంతాలను సందర్శించనున్నారు. హిమాచల్ ప్రదేశ్లో కొండచరియలు విరిగిపడిన ప్రాంతాలలో ప్రధాని తొలుత ఏరియల్ సర్వే నిర్వహించనున్నారు.
Tue, Sep 09 2025 08:46 AM -
అదనంగా 16 విక్రయ కేంద్రాలు
భూపాలపల్లి: రైతులకు ఎరువుల విక్రయాల్లో రద్దీ తగ్గించి సౌకర్యవంతమైన విధంగా పంపిణీ చేయడానికి అదనంగా 16 ఎరువుల విక్రయ కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు కలెక్టర్ రాహుల్ శర్మ తెలిపారు. ఐడీఓసీ కార్యాలయంలో వ్యవసాయ, సహకార శాఖల ఆధ్వర్యంలో సోమవారం ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు.
Tue, Sep 09 2025 08:45 AM -
" />
13న జాతీయ లోక్ అదాలత్
భూపాలపల్లి అర్బన్: ఈ నెల 13న జాతీయ లోక్ అదాలత్ నిర్వహించనున్నట్లు భూపాలపల్లి ఎస్సై సాంబమూర్తి సోమవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. రాజీమార్గం ద్వారా కేసులను తొలగించుకునే అవకాశం ఉంటుందని తెలిపారు.
Tue, Sep 09 2025 08:45 AM -
తెల్లవారుజామున 5 గంటలకే..
చిట్యాల మండలకేంద్రంలోని ఓడీసీఎంఎస్ విక్రయ కేంద్రం ఎదుట సోమవారం తెల్లవారుజామున ఐదు గంటల నుంచే రైతులు యూరి యా కోసం బారులుదీరారు. కేంద్రానికి ఆదివారం 222 బస్తాల యూరియా వచ్చింది.
Tue, Sep 09 2025 08:45 AM -
సొంతింటి పథకంపై క్యాంపెయిన్
భూపాలపల్లి అర్బన్: సింగరేణి కార్మికులకు సొంతింటి పథకం అమలు చేయాలని కోరుతూ సీఐటీయూ ఆధ్వర్యంలో బ్యాలెట్ ఓటింగ్ క్యాంపెయిన్ నిర్వహిస్తున్నట్లు సీఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షుడు భూపాల్ కోరారు. సోమవారం ఏరియాలోని కేటీకే 1వ గనిలో గేట్ మీటింగ్ నిర్వహించారు.
Tue, Sep 09 2025 08:45 AM -
దరఖాస్తులను పెండింగ్లో ఉంచొద్దు
● ఎస్పీ కిరణ్ ఖరే
Tue, Sep 09 2025 08:45 AM -
" />
శిక్షణ అభ్యర్థులకు పరీక్షలు
రెబ్బెన(ఆసిఫాబాద్): ఖాదీ గ్రామోద్యోగ్ ఆధ్వర్యంలో వృత్తి విద్య శిక్షణ పొందిన అభ్యర్థులకు గోలేటి టౌన్షిప్లోని సీఈఆర్ క్లబ్లో సోమవారం రాత పరీక్షలు నిర్వహించారు. ఏరియాలోని గోలేటి టౌన్షిప్, మాదారం టౌన్షిప్లోని కమ్యూనిటీ హాల్లో కేంద్రాలు ఏర్పాటు చేశారు.
Tue, Sep 09 2025 08:45 AM -
" />
లక్ష్మి కుటుంబాన్ని ఆదుకోవాలని మంత్రికి వినతి
కాగజ్నగర్రూరల్: కాగజ్నగర్ మండలం గన్నారం గ్రామానికి చెందిన మోర్ల లక్ష్మి అనే మహిళ పెద్దపులి దాడిలో మృతి చెందిందని, బాధిత కుటుంబాన్ని ఆదుకోవాలని జిల్లా ఇన్చార్జి మంత్రి జూపల్లి కృష్ణారావును ఎమ్మెల్యే హరీశ్బాబు కోరారు.
Tue, Sep 09 2025 08:45 AM -
" />
పీజీసెట్లో 63వ ర్యాంకు
కాగజ్నగర్రూరల్: మండలంలోని రాస్పెల్లి గ్రామానికి చెందిన బొమ్మళ్ల రాజయ్య, ఇందిర దంపతుల కు మారుడు ప్రవీణ్ సో మవారం విడుదలైన పీజీసెట్ ఫలితాల్లో రాష్ట్రస్థాయిలో ఎమ్మెస్సీ ఫిజిక్స్ విభాగంలో 63వ ర్యాంక్ సాధించాడు.
Tue, Sep 09 2025 08:45 AM -
ప్రజావాణికి అర్జీల వెల్లువ
ఆసిఫాబాద్: జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్లో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి అర్జీలు వెల్లువలా వచ్చాయి. కలెక్టర్ వెంకటేశ్ దోత్రే అదనపు కలెక్టర్ దీపక్ తివారి, ఆర్డీవో లోకేశ్వర్రావుతో కలిసి బాధితుల నుంచి అర్జీలు స్వీకరించి వారి సమస్యలు విన్నారు.
Tue, Sep 09 2025 08:45 AM -
ఆసరా పింఛన్లు మంజూరు చేయాలి
ఆసిఫాబాద్అర్బన్: కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు పింఛన్లు మంజూరు చేసి, ప్రస్తుతం పింఛన్లు పొందుతున్న వారికి పెంచి ఇవ్వాలని ఎమ్మార్పీఎస్ జిల్లా ఇన్చార్జి థామస్ డిమాండ్ చేశారు.
Tue, Sep 09 2025 08:45 AM -
రేపు ప్రాదేశిక ఓటర్ల తుది జాబితా
ఆసిఫాబాద్: స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో ఈ నెల 10న ప్రాదేశిక ఓటర్లు, పోలింగ్ కేంద్రాల తుదిజాబితా విడుదల చేస్తామని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ వెంకటేశ్ దోత్రే తెలిపారు.
Tue, Sep 09 2025 08:45 AM -
విద్య ప్రాముఖ్యతపై అవగాహన అవసరం
ఆసిఫాబాద్రూరల్: సమాజంలో ప్రతీఒక్కరికి విద్య ప్రాముఖ్యతపై అవగాహన అవసరమని అదనపు కలెక్టర్, డీఈవో దీపక్ తివారి అన్నారు. అంతర్జాతీయ అక్షరాస్యత దినోత్సవం సందర్భంగా జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ ఆవరణలో సోమవారం అవగాహన ర్యాలీని జెండా ఊపి ప్రారంభించారు.
Tue, Sep 09 2025 08:45 AM -
బాధితులకు సత్వర న్యాయం అందించాలి
ఆసిఫాబాద్అర్బన్: ఫిర్యాదులను క్షుణ్నంగా పరిశీంచి బాధితులకు సత్వర న్యాయం అందించాలని ఎస్పీ కాంతిలాల్ పాటిల్ అన్నారు. జిల్లా కేంద్రంలో ని పోలీసు కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో ఫిర్యాదులు స్వీకరించారు.
Tue, Sep 09 2025 08:45 AM -
సత్వరమే పరిష్కరించాలి
● కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్
● ప్రజావాణికి 73 వినతులు
Tue, Sep 09 2025 08:45 AM -
వరద బాధితులకు రిలీఫ్ కిట్ల పంపిణీ
కామారెడ్డి రూరల్: కామారెడ్డి పట్టణంలోని వరద బాధిత కుటుంబాలకు సోమవారం కామారెడ్డి పట్టణంలోని ఈఎస్ఆర్ గార్డెన్న్లో రామకృష్ణ మఠ్, ఇన్ఫోసిస్ సహకారంతో కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ చేతుల మీదుగా 334 రిలీఫ్ కిట్లను అందజేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ..
Tue, Sep 09 2025 08:45 AM -
పిప్రిలో గౌడ కులస్తుల బహిష్కరణ
ఆర్మూర్టౌన్: ఆర్మూర్ మండలం పిప్రి గ్రామంలో గౌడ కులస్తులపై గ్రామాభివృద్ధి కమిటీ సభ్యులు బహిష్కరణ వేటు వేశారు. కల్లు ధర పెంపు విషయంలో గ్రామానికి చెందిన తమను వీడీసీ బహిష్కరించినట్లు సోమవారం 54 గౌడ కుటుంబాలు పోలీసులకు ఫిర్యాదు చేశాయి.
Tue, Sep 09 2025 08:45 AM -
ముంపు బాధ తప్పించండి
డ్రైనేజీలు సక్రమంగా లేక వరదలు వచ్చినప్పుడు తమ కాలనీ ముంపునకు గురవుతున్నదని.. జిల్లా కేంద్రంలోని దేవి విహార్ హౌసింగ్ వెల్ఫేర్ సొసైటీ ప్రతినిధులు ప్రజావాణిలో ఫిర్యాదు చేశారు. వారు మాట్లాడుతూ..
Tue, Sep 09 2025 08:45 AM -
ఎన్నికల హామీలను నెరవేర్చాలి
ప్రభుత్వం ఎన్నికల హామీలను నెరవేర్చాల ని డిమాండ్ చేస్తూ వికలాంగుల హక్కుల పోరా ట సమితి ఆధ్వర్యంలో కలెక్టరేట్ ఎదుట ధర్నా చేపట్టారు. సమితి జిల్లా ప్రతినిధులు మాట్లాడుతూ..ఎన్నికల సమయంలో దివ్యాంగులకు రూ.
Tue, Sep 09 2025 08:45 AM -
మొరం అక్రమ తవ్వకాలపై చర్యలు తీసుకోవాలి
ఇష్టారాజ్యంగా మొరం తవ్వకాలు జరుపుతున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతూ బీర్కూర్ మండలం భైరాపూర్ గ్రామస్తులు కలెక్టరేట్కు తరలివచ్చారు. వారు మాట్లాడుతూ.. గ్రామ శివారులోని సర్వే నెంబరు 30 లో చిన్న, పెద్ద గుట్టలు ఉన్నాయని తెలిపారు.
Tue, Sep 09 2025 08:45 AM -
బస్సు ఢీకొని ఒకరు..
ఖలీల్వాడి: నగరంలోని కంఠేశ్వర్ ప్రాంతంలో సోమ వారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి చెందినట్లు మూడో టౌన్ ఎస్సై హరిబాబు తెలిపారు. వి వరాలు ఇలా ఉన్నాయి. ఆగ్రాకు చెందిన సంతోష్(32) సోమవారం బైక్పై ఆర్మూర్ వైపు నుంచి నిజామాబాద్కు వస్తున్నాడు.
Tue, Sep 09 2025 08:45 AM -
ఉప రాష్ట్రపతి ఎన్నికకు సర్వం సిద్ధం
ఉప రాష్ట్రపతి ఎన్నికకు సర్వం సిద్ధం
Tue, Sep 09 2025 08:46 AM