-
లక్ష్యం.. రూ 45.31కోట్లు
సాక్షి, సిద్దిపేట: జిల్లాలో 2025–26 ఆర్థిక సంవత్సరానికి వ్యవసాయ మార్కెట్ల ఆదాయం రూ.45.31కోట్లు లక్ష్యంగా పెట్టుకున్నారు. ఈ మేరకు ఆ శాఖ అధికారులు నిర్ణయించారు.
-
పంట నష్ట పరిహారం నిధులు విడుదల
ప్రశాంత్నగర్(సిద్దిపేట): మార్చి, ఏప్రిల్ నెలల్లో కురిసిన అకాల వర్షాలతో నష్టపోయిన పంటలకు నష్టపరిహారం నిధులు విడుదల అయినట్లు జిల్లా వ్యవసాయ అధికారి రాధిక తెలిపారు.
Thu, May 29 2025 09:59 AM -
ప్రతి గింజను కొంటాం
తొగుట(దుబ్బాక): రైతుల నుంచి పూర్తి స్థాయిలో ధాన్యం ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని అడిషనల్ కలెక్టర్ గరిమా అగర్వాల్ తెలిపారు. మండలంలోని ఎల్లారెడ్డిపేటలో కొనుగోలు కేంద్రాన్ని బుధవారం పరిశీలించారు. ఈ సందర్భంగా రైతులను సమస్యలు అడిగి తెలుసుకున్నారు.
Thu, May 29 2025 09:59 AM -
సేంద్రియ ఎరువుకే సై
చిన్నకోడూరు(సిద్దిపేట): గతంలో మాదిరిగా పంట ఎదుగుదలకు రసాయన ఎరువులకు బదులుగా పశువుల ఎరువులను వాడేందుకు రైతులు ఆసక్తి చూపుతున్నారు. ఈ ఎరువు వాడకం వల్ల ఆరోగ్యకరమైన పంటలు, భూసారినికి ఎలాంటి హాని ఉండదని ఎక్కువ పెట్టుబడి పెట్టి పశువుల ఎరువును పంట చేనులో చల్లుతున్నారు.
Thu, May 29 2025 09:59 AM -
వానరా.. మా బాధలు కనరా..!
మిరుదొడ్డి మండల పరిధిలో కోతి మూకలు కలవర పెడుతున్నాయి. గుంపులు గంపులుగా రోడ్లపై సంచరిస్తుండటంతో జనాల గుండెల్లో గుబులు రేపుతున్నాయి. వాటిని దాటి వెళ్లాలంటేనే దడ పుడుతోంది. ఏమాత్రం ఏమరు పాటుతో వెళ్లినా అటకాయించి భయభ్రాంతులకు గురి చేస్తున్నాయి.
Thu, May 29 2025 09:59 AM -
పుస్తకాలొచ్చాయోచ్..
సిద్దిపేట పట్టణంలోని ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలకు పుస్తకాలొచ్చాయి. ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న పుస్తకాలు బుధవారం ఆర్టీసీ కార్గో బస్సులో రానే వచ్చాయి. వాటిని పాఠశాల సిబ్బంది ఒక దగ్గరకు చేర్చారు.
Thu, May 29 2025 09:59 AM -
కొండపోచమ్మ బాగుంది
మర్కూక్(గజ్వేల్): మర్కూక్ మండల కేంద్రంలోని కొండపోచమ్మ సాగర్ను బుధవారం కోల్ ఇండియా ఉద్యోగుల బృందం సందర్శించింది. ప్రాజెక్టు నిర్మాణం, అమలు చేసిన సాంకేతికత, ప్రాజెక్టు వల్ల రైతులకు కలిగే ప్రయోజనాల గురించి ఏఈఏలు శ్రీనివాస్, శుశాంత్.. బృందం సభ్యులకు వివరించారు.
Thu, May 29 2025 09:59 AM -
ధాన్యం కొనుగోళ్లు!
చివరి దశకు..ఇప్పటికే 91 కొనుగోలుకేంద్రాలు మూసివేత ● 1.21 లక్షల టన్నుల కొనుగోళ్లు పూర్తి ● మరో 25 వేల మెట్రిక్ టన్నులుకొనాల్సి ఉందంటున్న అధికారులుThu, May 29 2025 09:59 AM -
కొలువుల సోపానం..గ్రంథాలయం
● నిరుద్యోగుల భవిష్యత్తుకుదిశానిర్దేశం ● జిల్లా గ్రంథాలయంలో70,000 పైగా పుస్తకాలు ● నిత్యం 100 నుంచి 150 మంది నిరుద్యోగులు సన్నద్ధం ● ఇటీవల పలు పోటీ పరీక్షల్లో15 మందిపైగా ఉద్యోగాలుThu, May 29 2025 09:59 AM -
సాధుత్వానిదే పైచేయి
సత్వ రజ స్తమో గుణాలు సృష్టిలో ప్రధానంగా కనబడుతుంటాయి. సాధుత్వం సత్వగుణా నికీ, రాజసం రజోగుణానికీ, అజ్ఞానం తమో గుణానికీ ప్రతీకలు. అయితే సాధుత్వమే అన్నింటి కన్నా ఉత్తమం.
Thu, May 29 2025 09:57 AM -
దుష్ట శిక్షణలో రాజీ లేదు
శివాజీనగర: శిష్ట రక్షణ, దుష్టుల సంహారంలో భారతదేశం ఏనాడూ రాజీ పడలేదు, మునుముందు కూడా జరగదని సీఎం సిద్దరామయ్య తెలిపారు. బెంగళూరు టౌన్హాల్లో జై హింద్ పేరిట కాంగ్రెస్ పార్టీ దేశభక్తి కార్యక్రమాన్ని నిర్వహించింది. ఇందులో రిటైర్డు సైనిక సిబ్బంది పాల్గొన్నారు.
Thu, May 29 2025 09:53 AM -
టీ హబ్పై ఓవర్లోడ్
నిజామాబాద్వెనువెంటనే అనుమతులు
రాష్ట్ర ప్రభుత్వం భవన నిర్మాణ అనుమతులు జారీ చేసేందుకు కొత్త పోర్టల్ను
అందుబాటులోకి తెచ్చింది.
గురువారం శ్రీ 29 శ్రీ మే శ్రీ 2025
Thu, May 29 2025 09:51 AM -
అవినీతి జలగలు!
రెవెన్యూ, రిజిస్ట్రేషన్, ఇరిగేషన్, విద్యుత్ శాఖల్లో తిష్టThu, May 29 2025 09:51 AM -
" />
నిరుపేదలకు నాణ్యమైన విద్య
విద్యా కమిషన్ చైర్మన్ ఆకునూరి మురళిThu, May 29 2025 09:51 AM -
మైనింగ్ ఏర్పాటు వద్దు
● పర్యావరణ ప్రజాభిప్రాయ సేకరణలో రైతులు ● సమావేశానికి బయటి వ్యక్తులను తీసుకువచ్చిన నిర్వాహకులుThu, May 29 2025 09:51 AM -
పరిహారం.. పరిహాసం
● కేసు పెండింగ్లో ఉన్నా పట్టించుకోని అధికారులు ● అసలు పట్టాదారుకు కాకుండా మరొకరికి రూ.1.25కోట్లు, ఐదు ప్లాట్ల సర్టిఫికెట్ల అందజేత ● గ్రామస్తులతో కలిసి ఆర్డీఓని ఆశ్రయించిన బాధిత రైతుThu, May 29 2025 09:51 AM -
రోడ్డెక్కిన రైతులు
● ఎకరాకు రూ.50 లక్షల పరిహారం ఇవ్వండి ● లేదంటే డీఎల్ఐ ప్రాజెక్టు రద్దు చేయండిThu, May 29 2025 09:51 AM -
ప్రజల పక్షాన ఉద్యమించాలి
● ఉపాధి అవకాశాలు లేకనే కుటుంబ వ్యవస్థలు ఛిన్నాభిన్నం ● సీపీఐ రాష్ట్ర కమిటీ సభ్యుడు బీఎస్ఆర్ మోహన్రెడ్డిThu, May 29 2025 09:51 AM -
ప్రపంచానికి సైనిక సత్తా చాటాం
షాద్నగర్రూరల్: ఆపరేషన్ సిందూర్తో మన సైనికుల సత్తాను ప్రపంచ దేశాలకు చాటామని బీజేపీ జిల్లా అధ్యక్షుడు రాజ్భూపాల్ గౌడ్ అన్నారు. ఆపరేషన్ సిందూర్ విజయోత్సవాల్లో భాగంగా బుధవారం పట్టణంలో తిరంగా ర్యాలీ చేపట్టారు. ఈ కార్యక్రమానికి హాజరైన రాజ్భూపాల్గౌడ్ మాట్లాడుతూ..
Thu, May 29 2025 09:51 AM -
" />
అధికంగా పాలిచ్చే పశువుల వివరాలు నమోదు చేయాలి
జిల్లా పశు గణనాభివృద్ధి సంస్థ అధికారి అరుణశ్రీ
Thu, May 29 2025 09:51 AM -
ఒక్కరి కోసం.. ఆరుగురు
ఇంటర్ అడ్వాన్స్ సప్లిమెంటరీ పరీక్షల్లో చివరి రోజు బుధవారం చేవెళ్ల పరీక్ష కేంద్రంలో ఒకే విద్యార్థినితో పరీక్ష కేంద్రం కొనసాగింది. పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల, ఆదర్శ కళాశాలలో పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేశారు.
Thu, May 29 2025 09:51 AM -
స్వల్ప ఊరట.. లాభాల్లో స్టాక్ మార్కెట్ సూచీలు
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు గడిచిన సెషన్తో పోలిస్తే గురువారం స్వల్ప లాభాల్లో కదలాడుతున్నాయి. ఈ రోజు ఉదయం 09:38 సమయానికి నిఫ్టీ(Nifty) 33 పాయింట్లు పెరిగి 24,785కు చేరింది. సెన్సెక్స్(Sensex) 141 ప్లాయింట్లు పుంజుకుని 81,466 వద్ద ట్రేడవుతోంది.
Thu, May 29 2025 09:49 AM -
రిజిస్ట్రార్ పదవి కోసం..
సాక్షి ప్రతినిధి, నిజామాబాద్: తెలంగాణ విశ్వవిద్యాలయంలో రాజకీయ క్రీడలు ఆగడం లేదు. ఇప్పటికే గత నాలుగేళ్లుగా చిత్రవిచిత్ర రాజకీయాలు, అవినీ తి, అక్రమాల నియామకాలతో అభాసుపాలైన వర్సిటీలో కొత్త వీసీ వచ్చాక కొన్ని నెలల పాటు రా జకీయాలకు విరామం దక్కింది.
Thu, May 29 2025 09:49 AM -
పీవోకే సున్నిత అంశం
సుభాష్నగర్/నిజామాబాద్రూరల్/బోధన్: పాక్ ఆక్రమిత కాశ్మీర్ (పీఓకే) సున్నితమైన అంశమని, ఈ సమస్యకు త్వరలోనే పరిష్కారం దొరకవచ్చని జమ్మూకశ్మీర్ స్టడీ సెంటర్ దక్షిణ భారత కన్వీనర్, ఉన్నత విద్యాశాఖ విశ్రాంత అడిషనల్ డైరెక్టర్ నిమ్మగడ్డ వెంకటప్రసాద్ ఆకాంక్షించారు.
Thu, May 29 2025 09:49 AM
-
లక్ష్యం.. రూ 45.31కోట్లు
సాక్షి, సిద్దిపేట: జిల్లాలో 2025–26 ఆర్థిక సంవత్సరానికి వ్యవసాయ మార్కెట్ల ఆదాయం రూ.45.31కోట్లు లక్ష్యంగా పెట్టుకున్నారు. ఈ మేరకు ఆ శాఖ అధికారులు నిర్ణయించారు.
Thu, May 29 2025 09:59 AM -
పంట నష్ట పరిహారం నిధులు విడుదల
ప్రశాంత్నగర్(సిద్దిపేట): మార్చి, ఏప్రిల్ నెలల్లో కురిసిన అకాల వర్షాలతో నష్టపోయిన పంటలకు నష్టపరిహారం నిధులు విడుదల అయినట్లు జిల్లా వ్యవసాయ అధికారి రాధిక తెలిపారు.
Thu, May 29 2025 09:59 AM -
ప్రతి గింజను కొంటాం
తొగుట(దుబ్బాక): రైతుల నుంచి పూర్తి స్థాయిలో ధాన్యం ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని అడిషనల్ కలెక్టర్ గరిమా అగర్వాల్ తెలిపారు. మండలంలోని ఎల్లారెడ్డిపేటలో కొనుగోలు కేంద్రాన్ని బుధవారం పరిశీలించారు. ఈ సందర్భంగా రైతులను సమస్యలు అడిగి తెలుసుకున్నారు.
Thu, May 29 2025 09:59 AM -
సేంద్రియ ఎరువుకే సై
చిన్నకోడూరు(సిద్దిపేట): గతంలో మాదిరిగా పంట ఎదుగుదలకు రసాయన ఎరువులకు బదులుగా పశువుల ఎరువులను వాడేందుకు రైతులు ఆసక్తి చూపుతున్నారు. ఈ ఎరువు వాడకం వల్ల ఆరోగ్యకరమైన పంటలు, భూసారినికి ఎలాంటి హాని ఉండదని ఎక్కువ పెట్టుబడి పెట్టి పశువుల ఎరువును పంట చేనులో చల్లుతున్నారు.
Thu, May 29 2025 09:59 AM -
వానరా.. మా బాధలు కనరా..!
మిరుదొడ్డి మండల పరిధిలో కోతి మూకలు కలవర పెడుతున్నాయి. గుంపులు గంపులుగా రోడ్లపై సంచరిస్తుండటంతో జనాల గుండెల్లో గుబులు రేపుతున్నాయి. వాటిని దాటి వెళ్లాలంటేనే దడ పుడుతోంది. ఏమాత్రం ఏమరు పాటుతో వెళ్లినా అటకాయించి భయభ్రాంతులకు గురి చేస్తున్నాయి.
Thu, May 29 2025 09:59 AM -
పుస్తకాలొచ్చాయోచ్..
సిద్దిపేట పట్టణంలోని ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలకు పుస్తకాలొచ్చాయి. ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న పుస్తకాలు బుధవారం ఆర్టీసీ కార్గో బస్సులో రానే వచ్చాయి. వాటిని పాఠశాల సిబ్బంది ఒక దగ్గరకు చేర్చారు.
Thu, May 29 2025 09:59 AM -
కొండపోచమ్మ బాగుంది
మర్కూక్(గజ్వేల్): మర్కూక్ మండల కేంద్రంలోని కొండపోచమ్మ సాగర్ను బుధవారం కోల్ ఇండియా ఉద్యోగుల బృందం సందర్శించింది. ప్రాజెక్టు నిర్మాణం, అమలు చేసిన సాంకేతికత, ప్రాజెక్టు వల్ల రైతులకు కలిగే ప్రయోజనాల గురించి ఏఈఏలు శ్రీనివాస్, శుశాంత్.. బృందం సభ్యులకు వివరించారు.
Thu, May 29 2025 09:59 AM -
ధాన్యం కొనుగోళ్లు!
చివరి దశకు..ఇప్పటికే 91 కొనుగోలుకేంద్రాలు మూసివేత ● 1.21 లక్షల టన్నుల కొనుగోళ్లు పూర్తి ● మరో 25 వేల మెట్రిక్ టన్నులుకొనాల్సి ఉందంటున్న అధికారులుThu, May 29 2025 09:59 AM -
కొలువుల సోపానం..గ్రంథాలయం
● నిరుద్యోగుల భవిష్యత్తుకుదిశానిర్దేశం ● జిల్లా గ్రంథాలయంలో70,000 పైగా పుస్తకాలు ● నిత్యం 100 నుంచి 150 మంది నిరుద్యోగులు సన్నద్ధం ● ఇటీవల పలు పోటీ పరీక్షల్లో15 మందిపైగా ఉద్యోగాలుThu, May 29 2025 09:59 AM -
సాధుత్వానిదే పైచేయి
సత్వ రజ స్తమో గుణాలు సృష్టిలో ప్రధానంగా కనబడుతుంటాయి. సాధుత్వం సత్వగుణా నికీ, రాజసం రజోగుణానికీ, అజ్ఞానం తమో గుణానికీ ప్రతీకలు. అయితే సాధుత్వమే అన్నింటి కన్నా ఉత్తమం.
Thu, May 29 2025 09:57 AM -
దుష్ట శిక్షణలో రాజీ లేదు
శివాజీనగర: శిష్ట రక్షణ, దుష్టుల సంహారంలో భారతదేశం ఏనాడూ రాజీ పడలేదు, మునుముందు కూడా జరగదని సీఎం సిద్దరామయ్య తెలిపారు. బెంగళూరు టౌన్హాల్లో జై హింద్ పేరిట కాంగ్రెస్ పార్టీ దేశభక్తి కార్యక్రమాన్ని నిర్వహించింది. ఇందులో రిటైర్డు సైనిక సిబ్బంది పాల్గొన్నారు.
Thu, May 29 2025 09:53 AM -
టీ హబ్పై ఓవర్లోడ్
నిజామాబాద్వెనువెంటనే అనుమతులు
రాష్ట్ర ప్రభుత్వం భవన నిర్మాణ అనుమతులు జారీ చేసేందుకు కొత్త పోర్టల్ను
అందుబాటులోకి తెచ్చింది.
గురువారం శ్రీ 29 శ్రీ మే శ్రీ 2025
Thu, May 29 2025 09:51 AM -
అవినీతి జలగలు!
రెవెన్యూ, రిజిస్ట్రేషన్, ఇరిగేషన్, విద్యుత్ శాఖల్లో తిష్టThu, May 29 2025 09:51 AM -
" />
నిరుపేదలకు నాణ్యమైన విద్య
విద్యా కమిషన్ చైర్మన్ ఆకునూరి మురళిThu, May 29 2025 09:51 AM -
మైనింగ్ ఏర్పాటు వద్దు
● పర్యావరణ ప్రజాభిప్రాయ సేకరణలో రైతులు ● సమావేశానికి బయటి వ్యక్తులను తీసుకువచ్చిన నిర్వాహకులుThu, May 29 2025 09:51 AM -
పరిహారం.. పరిహాసం
● కేసు పెండింగ్లో ఉన్నా పట్టించుకోని అధికారులు ● అసలు పట్టాదారుకు కాకుండా మరొకరికి రూ.1.25కోట్లు, ఐదు ప్లాట్ల సర్టిఫికెట్ల అందజేత ● గ్రామస్తులతో కలిసి ఆర్డీఓని ఆశ్రయించిన బాధిత రైతుThu, May 29 2025 09:51 AM -
రోడ్డెక్కిన రైతులు
● ఎకరాకు రూ.50 లక్షల పరిహారం ఇవ్వండి ● లేదంటే డీఎల్ఐ ప్రాజెక్టు రద్దు చేయండిThu, May 29 2025 09:51 AM -
ప్రజల పక్షాన ఉద్యమించాలి
● ఉపాధి అవకాశాలు లేకనే కుటుంబ వ్యవస్థలు ఛిన్నాభిన్నం ● సీపీఐ రాష్ట్ర కమిటీ సభ్యుడు బీఎస్ఆర్ మోహన్రెడ్డిThu, May 29 2025 09:51 AM -
ప్రపంచానికి సైనిక సత్తా చాటాం
షాద్నగర్రూరల్: ఆపరేషన్ సిందూర్తో మన సైనికుల సత్తాను ప్రపంచ దేశాలకు చాటామని బీజేపీ జిల్లా అధ్యక్షుడు రాజ్భూపాల్ గౌడ్ అన్నారు. ఆపరేషన్ సిందూర్ విజయోత్సవాల్లో భాగంగా బుధవారం పట్టణంలో తిరంగా ర్యాలీ చేపట్టారు. ఈ కార్యక్రమానికి హాజరైన రాజ్భూపాల్గౌడ్ మాట్లాడుతూ..
Thu, May 29 2025 09:51 AM -
" />
అధికంగా పాలిచ్చే పశువుల వివరాలు నమోదు చేయాలి
జిల్లా పశు గణనాభివృద్ధి సంస్థ అధికారి అరుణశ్రీ
Thu, May 29 2025 09:51 AM -
ఒక్కరి కోసం.. ఆరుగురు
ఇంటర్ అడ్వాన్స్ సప్లిమెంటరీ పరీక్షల్లో చివరి రోజు బుధవారం చేవెళ్ల పరీక్ష కేంద్రంలో ఒకే విద్యార్థినితో పరీక్ష కేంద్రం కొనసాగింది. పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల, ఆదర్శ కళాశాలలో పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేశారు.
Thu, May 29 2025 09:51 AM -
స్వల్ప ఊరట.. లాభాల్లో స్టాక్ మార్కెట్ సూచీలు
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు గడిచిన సెషన్తో పోలిస్తే గురువారం స్వల్ప లాభాల్లో కదలాడుతున్నాయి. ఈ రోజు ఉదయం 09:38 సమయానికి నిఫ్టీ(Nifty) 33 పాయింట్లు పెరిగి 24,785కు చేరింది. సెన్సెక్స్(Sensex) 141 ప్లాయింట్లు పుంజుకుని 81,466 వద్ద ట్రేడవుతోంది.
Thu, May 29 2025 09:49 AM -
రిజిస్ట్రార్ పదవి కోసం..
సాక్షి ప్రతినిధి, నిజామాబాద్: తెలంగాణ విశ్వవిద్యాలయంలో రాజకీయ క్రీడలు ఆగడం లేదు. ఇప్పటికే గత నాలుగేళ్లుగా చిత్రవిచిత్ర రాజకీయాలు, అవినీ తి, అక్రమాల నియామకాలతో అభాసుపాలైన వర్సిటీలో కొత్త వీసీ వచ్చాక కొన్ని నెలల పాటు రా జకీయాలకు విరామం దక్కింది.
Thu, May 29 2025 09:49 AM -
పీవోకే సున్నిత అంశం
సుభాష్నగర్/నిజామాబాద్రూరల్/బోధన్: పాక్ ఆక్రమిత కాశ్మీర్ (పీఓకే) సున్నితమైన అంశమని, ఈ సమస్యకు త్వరలోనే పరిష్కారం దొరకవచ్చని జమ్మూకశ్మీర్ స్టడీ సెంటర్ దక్షిణ భారత కన్వీనర్, ఉన్నత విద్యాశాఖ విశ్రాంత అడిషనల్ డైరెక్టర్ నిమ్మగడ్డ వెంకటప్రసాద్ ఆకాంక్షించారు.
Thu, May 29 2025 09:49 AM -
కడపలో సెల్ టవర్ ఎక్కి తెలుగు మహిళ ఆత్మహత్యాయత్నం
కడపలో సెల్ టవర్ ఎక్కి తెలుగు మహిళ ఆత్మహత్యాయత్నం
Thu, May 29 2025 09:56 AM