-
జిల్లాకు రూ.24,671 కోట్ల వార్షిక రుణ ప్రణాళిక
కృష్ణా జిల్లా కలెక్టర్ బాలాజీ -
ప్రజాసమస్యల పరిష్కారానికి ప్రాధాన్యం
చిలకలపూడి(మచిలీపట్నం): ప్రజాసమస్యల పరిష్కారానికి అధిక ప్రాధాన్యం ఇవ్వాలని కృష్ణా జిల్లా కలెక్టర్ డి.కె.బాలాజీ సంబంధిత అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్లోని సమావేశపు హాలులో సోమవారం ప్రజాసమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం (పీజీఆర్ఎస్) జరిగింది.
Tue, Sep 01 2026 03:12 AM -
ప్లాస్టిక్ లేని గ్రామంగా చల్లపల్లి ఆదర్శం కావాలి
Tue, Sep 01 2026 03:12 AM -
ఎలివేటెడ్ క్యూకాంప్లెక్స్ పనుల పరిశీలన
ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): కనకదుర్గనగర్ నుంచి మహామండపానికి అనుసంధానంగా నిర్మిస్తున్న ఎలివేటెడ్ క్యూకాంప్లెక్స్ పనులను వేగంగా పూర్తి చేసి దసరాకు అందుబాటులోకి తీసుకురావాలని దేవదాయ శాఖ కార్యదర్శి కె.కన్నబాబు, కమిషనర్ రామచంద్రమోహన్ దుర్గగుడి అధికారులను ఆదేశించారు.
Tue, Sep 01 2026 03:12 AM -
జాబితా అడిగితే సమాధానం లేదు
నేతన్న సేవలో పథకం అమలులో నేత కార్మికు లకు తీరని అన్యాయం జరిగింది. లబ్ధిదారుల్లో చాలా మంది అనర్హులు ఉన్నారని గుర్తించాం. అసలు అర్హుల జాబితాలను ఇవ్వాలని కోరినా అధికారులు స్పందించడం లేదు. లబ్ధిదారులను గుర్తించడంలో పారదర్శక పాటించలేదు.
Tue, Sep 01 2026 03:12 AM -
బస్సును తప్పించబోయి కారును ఢీకొని..
రేపల్లె: రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతి చెందగా మరో ఇరువురు తీవ్ర గాయాలపాలైన సంఘటన పెనుమూడి రోడ్డులో చోటుచేసుకుంది.
Tue, Sep 01 2026 03:12 AM -
ప్రతి అర్జీని పరిశీలించి పరిష్కరిస్తాం
కోనేరుసెంటర్: మీ కోసంలో అందిన ప్రతి అర్జీని పరిష్కరిస్తామని కృష్ణా జిల్లా ఎస్పీ వి.విద్యాసాగర్నాయుడు తెలిపారు. సోమవారం జిల్లా పోలీసు కార్యాలయంలో జరిగిన మీ కోసంలో ఆయన వివిధ సమస్యల పరిష్కారం కోరుతూ జిల్లా నలుమూలల నుంచి వచ్చిన బాధితుల నుంచి అర్జీలు అందుకున్నారు.
Tue, Sep 01 2026 03:12 AM -
రైతన్నకు సాగునీటి కష్టం!
● గుడివాడలో రైతుల ఆందోళన ● నాగాయలంకలో ఎండిపోతున్న నారుమళ్లుTue, Sep 01 2026 03:12 AM -
" />
సమష్టి కృషితో జిల్లాకు ప్రథమ స్థానం
కృష్ణా ఎస్పీ విద్యాసాగర్నాయుడు
Tue, Sep 01 2026 03:12 AM -
నిర్లక్ష్యానికి యువకుడి బలి
ఎ.కొండూరు: మండల పరిధిలోని కుమ్మరికుంట్ల గ్రామం వద్ద నిర్మాణంలో ఉన్న బ్రిడ్జి సమీపంలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. నిర్మాణ ప్రాంతంలో భద్రతా చర్యలు చేపట్టకపోవడంతో ఓ యువకుడు ప్రమాదవశాత్తూ గోతిలో పడి మృతి చెందాడు.
Tue, Sep 01 2026 03:12 AM -
ఉద్యోగుల న్యాయమైన డిమాండ్లను పరిష్కరించండి
మచిలీపట్నంఅర్బన్: ఉద్యోగుల న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వం తక్షణమే పరిష్కరించాలని ఏపీ జేఏసీ అమరావతి రాష్ట్ర కోశాధికారి టి.నాగేశ్వరరావు డిమాండ్ చేశారు. ఐక్య ఉద్యమంలో భాగంగా సోమవారం మీ కోసంలో కలెక్టర్ డీకే బాలాజీకి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..
Tue, Sep 01 2026 03:12 AM -
డెక్క కాడలతో కళాకృతులు!
పెడన: చెరువు డెక్కతో ఇంటీరియల్ టచ్ ఇస్తున్నారు. అదెలా అంటే.. పంట కాలువల్లో, ఊర చెరువుల్లో పేరుకుపోయిన గుర్రపు డెక్క ఎందుకూ పనికి రాదనుకుంటున్న వారికి దాంతో కూడా కొన్ని రకాల వస్తువులు తయారు చేయవచ్చని గుర్తించి తీసుకెళ్తున్నారు.
Tue, Sep 01 2026 03:12 AM -
హామీల అమలెప్పుడు బాబూ?
వాగ్దానాలు మరిచి.. వంచనతో పాలించి..!
● ఎన్నికల్లో జిల్లాకు హామీల వరద పారించిన చంద్రబాబు
● వశిష్ట గోదావరిపై వారధులు, విజ్జేశ్వరం నుంచి ఇంటింటికీ రక్షిత నీరు
Tue, Sep 01 2026 03:12 AM -
దివ్యాంగ విద్యార్థులకు ప్రశస్త్ అండ
● లక్షణాల గుర్తింపునకు ప్రత్యేక యాప్
● నేటి నుంచి డిజిటల్ స్క్రీనింగ్ పరీక్షలు
● రెండు దశల్లో 21 రకాల వైకల్యాల గుర్తింపు
Tue, Sep 01 2026 03:12 AM -
" />
జిల్లా రెడ్క్రాస్కు ప్రథమ బహుమతి
భీమవరం (ప్రకాశంచౌక్): జిల్లాలో ఇండియన్ రెడ్క్రాస్ సొసైటీ సేవలకుగా ను రాష్ట్రస్థాయిలో ప్రథమ బహుమతి లభించింది. విజయవాడలో జరిగే కార్యక్రమంలో కలెక్టర్ సీహెచ్ నాగరాణి గోల్డ్మెడల్ అందుకోనున్నారు.
Tue, Sep 01 2026 03:12 AM -
ప్రభుత్వ ఉద్యోగుల ఉద్యమ భేరి
ఏలూరు (ఆర్ఆర్పేట): ఏపీజేఏసీ అమరావతి రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు మంగళవారం నుంచి ఉద్యమం ప్రారంభిస్తున్నట్టు ఏపీజేఏసీ అమరావతి ఏలూరు జిల్లా చైర్మన్ కె.రమేష్కుమార్ తెలిపారు.
Tue, Sep 01 2026 03:12 AM -
స్థానిక ఎన్నికలకు సిద్ధం కండి
తాడేపల్లిగూడెం: స్థానిక సంస్థల ఎన్నికలకు పార్టీ శ్రేణులు సిద్ధంగా ఉండాలని వైఎస్సార్సీపీ తాడేపల్లిగూడెం నియోజకవర్గ కన్వీనర్ వడ్డి రఘురాం పి లుపునిచ్చారు, సోమవారం సవితృపేట క్యాంపు కా ర్యాలయంలో జరిగిన సమావేశంలో ఆయన మా ట్లాడారు.
Tue, Sep 01 2026 03:12 AM -
పంట కాలువల్లోకి ఎర్రనీరు
ఆకివీడు : వర్షాలకు, వరదలకు ఎగువ ప్రాంతం నుండి చొచ్చుకువస్తున్న నీటిని పంట కాలువల్లోకి వదులుతున్నారు. ఇలా ఎర్రకాలువ నుంచి వచ్చే బురద రంగు నీరు స్థానిక వెంకయ్య వ య్యేరు పంట కాలువలోకి చేరింది. పంట కా లువ ఉధృతంగా ప్రవహిస్తోంది.
Tue, Sep 01 2026 03:12 AM -
చిక్కని పులి జాడ
పోలవరం రూరల్: పోలవరం ప్రాజెక్టు సమీప ప్రాంతాల్లో కలకలం రేపుతున్న పులిని పట్టుకునేందుకు అటవీ శాఖ సిబ్బంది ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నారు. పులికి అమర్చిన ట్రాకర్ నుంచి సిగ్నళ్లు సరిగ్గా అందకపోవడంతో దాని జాడ తెలుసుకోవడం అధికారులకు సవాలుగా మారింది.
Tue, Sep 01 2026 03:12 AM -
రొయ్యల సాగుపై బెల్లం భారం
భీమవరం: రొయ్యల రైతులకు పెరిగిన బెల్లం ధరలు గుడిబండగా మారాయి. ఒక పక్క వైరస్, మరొక పక్క ఫీడ్ ధరల పెంపుతో సతమతమవుతున్న రైతులకు బెల్లం ధర విపరీతంగా పెరగడం గోరుచుట్టుపై రోకలిపోటులా పరిణమించింది. రొయ్యల చెరువుల్లో పీహెచ్ తగ్గించడానికి రైతులు బెల్లం వాడుతుంటారు.
Tue, Sep 01 2026 03:12 AM -
ఆధునిక జీవనంలో పోషకాహారమే రక్ష!
ద్వారకాతిరుమల: ఉరుకులు పరుగుల జీవితం.. మారుతున్న ఆహారపు అలవాట్లు.. సమయం లేక ఫాస్ట్ఫుడ్, జంక్ఫుడ్కు అధిక ప్రాధాన్యం.. వెరసి పోషకాహార లోపం, అధిక బరువు, మధుమేహం, రక్తపోటు తదితర సమస్యలు పెరుగుతున్నాయి.
Tue, Sep 01 2026 03:12 AM -
రైల్వే గేటు మధ్యలో ఆగిన లారీ
ఉంగుటూరు: ఉంగుటూరు రైల్వేగేటు వద్ద లారీ నిలిచిపోవడం అందరినీ టెన్షన్కు గురిచేసింది. సోమవారం మధ్యాహ్నం నీలాద్రిపురం నుంచి ఉంగుటూరు వస్తున్న లారీ, గేటు దాటే సమయంలో ఒక్కసారిగా ఆగిపోయింది. సాంకేతిక లోపం వల్ల ఆగిందా, లేక డీజిల్ కొరతనా అనేది కాసేపు స్పష్టత రాలేదు.
Tue, Sep 01 2026 03:12 AM -
ఆశా కార్యకర్తలపై వేధింపులు
భీమవరం: ఆశా కార్యకర్తలను లైంగికంగా వేధిస్తూ, మానసిక ఇబ్బందులకు గురిచేస్తున్న ఉమ్మడి జిల్లాల డీసీఎం వెంకట్ను విధుల నుంచి తొలగించాలని, లేనిపక్షంలో జిల్లా స్థాయి ఆందోళనలు చేపడతామని ఆశా వర్కర్స్ యూనియన్ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు ఎండీ సిరిబేగం, సీహెచ్ లక్ష్మి ప్రభుత్వ
Tue, Sep 01 2026 03:12 AM -
రెవెన్యూ క్లినిక్ తీరు.. నవ్వి పోదురు
● మొక్కుబడిగా రెవెన్యూ క్లినిక్ సేవలు
● అందుబాటులో లేని అధికారులు
Tue, Sep 01 2026 03:12 AM -
● మన్యంలో కంటైనర్ హౌస్
మన్యంలో కంటైనర్ హౌస్ పరిసర ప్రాంత ప్రజలను ఆకట్టుకుంటోంది. బుట్టాయగూడెంకు చెందిన కరాటం టెముజిన్ అనే రైతు తన వ్యవసాయ భూమిలో ఈ కంటైనర్ హౌస్ను ఏర్పాటు చేసుకున్నారు. ఓడల తయారీకి ఉపయోగించే అత్యంత దృఢమైన ఇనుప రేకులు, సామాగ్రితో ఈ ఇంటిని నిర్మించారు.
Tue, Sep 01 2026 03:12 AM
-
జిల్లాకు రూ.24,671 కోట్ల వార్షిక రుణ ప్రణాళిక
కృష్ణా జిల్లా కలెక్టర్ బాలాజీTue, Sep 01 2026 03:12 AM -
ప్రజాసమస్యల పరిష్కారానికి ప్రాధాన్యం
చిలకలపూడి(మచిలీపట్నం): ప్రజాసమస్యల పరిష్కారానికి అధిక ప్రాధాన్యం ఇవ్వాలని కృష్ణా జిల్లా కలెక్టర్ డి.కె.బాలాజీ సంబంధిత అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్లోని సమావేశపు హాలులో సోమవారం ప్రజాసమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం (పీజీఆర్ఎస్) జరిగింది.
Tue, Sep 01 2026 03:12 AM -
ప్లాస్టిక్ లేని గ్రామంగా చల్లపల్లి ఆదర్శం కావాలి
Tue, Sep 01 2026 03:12 AM -
ఎలివేటెడ్ క్యూకాంప్లెక్స్ పనుల పరిశీలన
ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): కనకదుర్గనగర్ నుంచి మహామండపానికి అనుసంధానంగా నిర్మిస్తున్న ఎలివేటెడ్ క్యూకాంప్లెక్స్ పనులను వేగంగా పూర్తి చేసి దసరాకు అందుబాటులోకి తీసుకురావాలని దేవదాయ శాఖ కార్యదర్శి కె.కన్నబాబు, కమిషనర్ రామచంద్రమోహన్ దుర్గగుడి అధికారులను ఆదేశించారు.
Tue, Sep 01 2026 03:12 AM -
జాబితా అడిగితే సమాధానం లేదు
నేతన్న సేవలో పథకం అమలులో నేత కార్మికు లకు తీరని అన్యాయం జరిగింది. లబ్ధిదారుల్లో చాలా మంది అనర్హులు ఉన్నారని గుర్తించాం. అసలు అర్హుల జాబితాలను ఇవ్వాలని కోరినా అధికారులు స్పందించడం లేదు. లబ్ధిదారులను గుర్తించడంలో పారదర్శక పాటించలేదు.
Tue, Sep 01 2026 03:12 AM -
బస్సును తప్పించబోయి కారును ఢీకొని..
రేపల్లె: రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతి చెందగా మరో ఇరువురు తీవ్ర గాయాలపాలైన సంఘటన పెనుమూడి రోడ్డులో చోటుచేసుకుంది.
Tue, Sep 01 2026 03:12 AM -
ప్రతి అర్జీని పరిశీలించి పరిష్కరిస్తాం
కోనేరుసెంటర్: మీ కోసంలో అందిన ప్రతి అర్జీని పరిష్కరిస్తామని కృష్ణా జిల్లా ఎస్పీ వి.విద్యాసాగర్నాయుడు తెలిపారు. సోమవారం జిల్లా పోలీసు కార్యాలయంలో జరిగిన మీ కోసంలో ఆయన వివిధ సమస్యల పరిష్కారం కోరుతూ జిల్లా నలుమూలల నుంచి వచ్చిన బాధితుల నుంచి అర్జీలు అందుకున్నారు.
Tue, Sep 01 2026 03:12 AM -
రైతన్నకు సాగునీటి కష్టం!
● గుడివాడలో రైతుల ఆందోళన ● నాగాయలంకలో ఎండిపోతున్న నారుమళ్లుTue, Sep 01 2026 03:12 AM -
" />
సమష్టి కృషితో జిల్లాకు ప్రథమ స్థానం
కృష్ణా ఎస్పీ విద్యాసాగర్నాయుడు
Tue, Sep 01 2026 03:12 AM -
నిర్లక్ష్యానికి యువకుడి బలి
ఎ.కొండూరు: మండల పరిధిలోని కుమ్మరికుంట్ల గ్రామం వద్ద నిర్మాణంలో ఉన్న బ్రిడ్జి సమీపంలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. నిర్మాణ ప్రాంతంలో భద్రతా చర్యలు చేపట్టకపోవడంతో ఓ యువకుడు ప్రమాదవశాత్తూ గోతిలో పడి మృతి చెందాడు.
Tue, Sep 01 2026 03:12 AM -
ఉద్యోగుల న్యాయమైన డిమాండ్లను పరిష్కరించండి
మచిలీపట్నంఅర్బన్: ఉద్యోగుల న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వం తక్షణమే పరిష్కరించాలని ఏపీ జేఏసీ అమరావతి రాష్ట్ర కోశాధికారి టి.నాగేశ్వరరావు డిమాండ్ చేశారు. ఐక్య ఉద్యమంలో భాగంగా సోమవారం మీ కోసంలో కలెక్టర్ డీకే బాలాజీకి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..
Tue, Sep 01 2026 03:12 AM -
డెక్క కాడలతో కళాకృతులు!
పెడన: చెరువు డెక్కతో ఇంటీరియల్ టచ్ ఇస్తున్నారు. అదెలా అంటే.. పంట కాలువల్లో, ఊర చెరువుల్లో పేరుకుపోయిన గుర్రపు డెక్క ఎందుకూ పనికి రాదనుకుంటున్న వారికి దాంతో కూడా కొన్ని రకాల వస్తువులు తయారు చేయవచ్చని గుర్తించి తీసుకెళ్తున్నారు.
Tue, Sep 01 2026 03:12 AM -
హామీల అమలెప్పుడు బాబూ?
వాగ్దానాలు మరిచి.. వంచనతో పాలించి..!
● ఎన్నికల్లో జిల్లాకు హామీల వరద పారించిన చంద్రబాబు
● వశిష్ట గోదావరిపై వారధులు, విజ్జేశ్వరం నుంచి ఇంటింటికీ రక్షిత నీరు
Tue, Sep 01 2026 03:12 AM -
దివ్యాంగ విద్యార్థులకు ప్రశస్త్ అండ
● లక్షణాల గుర్తింపునకు ప్రత్యేక యాప్
● నేటి నుంచి డిజిటల్ స్క్రీనింగ్ పరీక్షలు
● రెండు దశల్లో 21 రకాల వైకల్యాల గుర్తింపు
Tue, Sep 01 2026 03:12 AM -
" />
జిల్లా రెడ్క్రాస్కు ప్రథమ బహుమతి
భీమవరం (ప్రకాశంచౌక్): జిల్లాలో ఇండియన్ రెడ్క్రాస్ సొసైటీ సేవలకుగా ను రాష్ట్రస్థాయిలో ప్రథమ బహుమతి లభించింది. విజయవాడలో జరిగే కార్యక్రమంలో కలెక్టర్ సీహెచ్ నాగరాణి గోల్డ్మెడల్ అందుకోనున్నారు.
Tue, Sep 01 2026 03:12 AM -
ప్రభుత్వ ఉద్యోగుల ఉద్యమ భేరి
ఏలూరు (ఆర్ఆర్పేట): ఏపీజేఏసీ అమరావతి రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు మంగళవారం నుంచి ఉద్యమం ప్రారంభిస్తున్నట్టు ఏపీజేఏసీ అమరావతి ఏలూరు జిల్లా చైర్మన్ కె.రమేష్కుమార్ తెలిపారు.
Tue, Sep 01 2026 03:12 AM -
స్థానిక ఎన్నికలకు సిద్ధం కండి
తాడేపల్లిగూడెం: స్థానిక సంస్థల ఎన్నికలకు పార్టీ శ్రేణులు సిద్ధంగా ఉండాలని వైఎస్సార్సీపీ తాడేపల్లిగూడెం నియోజకవర్గ కన్వీనర్ వడ్డి రఘురాం పి లుపునిచ్చారు, సోమవారం సవితృపేట క్యాంపు కా ర్యాలయంలో జరిగిన సమావేశంలో ఆయన మా ట్లాడారు.
Tue, Sep 01 2026 03:12 AM -
పంట కాలువల్లోకి ఎర్రనీరు
ఆకివీడు : వర్షాలకు, వరదలకు ఎగువ ప్రాంతం నుండి చొచ్చుకువస్తున్న నీటిని పంట కాలువల్లోకి వదులుతున్నారు. ఇలా ఎర్రకాలువ నుంచి వచ్చే బురద రంగు నీరు స్థానిక వెంకయ్య వ య్యేరు పంట కాలువలోకి చేరింది. పంట కా లువ ఉధృతంగా ప్రవహిస్తోంది.
Tue, Sep 01 2026 03:12 AM -
చిక్కని పులి జాడ
పోలవరం రూరల్: పోలవరం ప్రాజెక్టు సమీప ప్రాంతాల్లో కలకలం రేపుతున్న పులిని పట్టుకునేందుకు అటవీ శాఖ సిబ్బంది ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నారు. పులికి అమర్చిన ట్రాకర్ నుంచి సిగ్నళ్లు సరిగ్గా అందకపోవడంతో దాని జాడ తెలుసుకోవడం అధికారులకు సవాలుగా మారింది.
Tue, Sep 01 2026 03:12 AM -
రొయ్యల సాగుపై బెల్లం భారం
భీమవరం: రొయ్యల రైతులకు పెరిగిన బెల్లం ధరలు గుడిబండగా మారాయి. ఒక పక్క వైరస్, మరొక పక్క ఫీడ్ ధరల పెంపుతో సతమతమవుతున్న రైతులకు బెల్లం ధర విపరీతంగా పెరగడం గోరుచుట్టుపై రోకలిపోటులా పరిణమించింది. రొయ్యల చెరువుల్లో పీహెచ్ తగ్గించడానికి రైతులు బెల్లం వాడుతుంటారు.
Tue, Sep 01 2026 03:12 AM -
ఆధునిక జీవనంలో పోషకాహారమే రక్ష!
ద్వారకాతిరుమల: ఉరుకులు పరుగుల జీవితం.. మారుతున్న ఆహారపు అలవాట్లు.. సమయం లేక ఫాస్ట్ఫుడ్, జంక్ఫుడ్కు అధిక ప్రాధాన్యం.. వెరసి పోషకాహార లోపం, అధిక బరువు, మధుమేహం, రక్తపోటు తదితర సమస్యలు పెరుగుతున్నాయి.
Tue, Sep 01 2026 03:12 AM -
రైల్వే గేటు మధ్యలో ఆగిన లారీ
ఉంగుటూరు: ఉంగుటూరు రైల్వేగేటు వద్ద లారీ నిలిచిపోవడం అందరినీ టెన్షన్కు గురిచేసింది. సోమవారం మధ్యాహ్నం నీలాద్రిపురం నుంచి ఉంగుటూరు వస్తున్న లారీ, గేటు దాటే సమయంలో ఒక్కసారిగా ఆగిపోయింది. సాంకేతిక లోపం వల్ల ఆగిందా, లేక డీజిల్ కొరతనా అనేది కాసేపు స్పష్టత రాలేదు.
Tue, Sep 01 2026 03:12 AM -
ఆశా కార్యకర్తలపై వేధింపులు
భీమవరం: ఆశా కార్యకర్తలను లైంగికంగా వేధిస్తూ, మానసిక ఇబ్బందులకు గురిచేస్తున్న ఉమ్మడి జిల్లాల డీసీఎం వెంకట్ను విధుల నుంచి తొలగించాలని, లేనిపక్షంలో జిల్లా స్థాయి ఆందోళనలు చేపడతామని ఆశా వర్కర్స్ యూనియన్ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు ఎండీ సిరిబేగం, సీహెచ్ లక్ష్మి ప్రభుత్వ
Tue, Sep 01 2026 03:12 AM -
రెవెన్యూ క్లినిక్ తీరు.. నవ్వి పోదురు
● మొక్కుబడిగా రెవెన్యూ క్లినిక్ సేవలు
● అందుబాటులో లేని అధికారులు
Tue, Sep 01 2026 03:12 AM -
● మన్యంలో కంటైనర్ హౌస్
మన్యంలో కంటైనర్ హౌస్ పరిసర ప్రాంత ప్రజలను ఆకట్టుకుంటోంది. బుట్టాయగూడెంకు చెందిన కరాటం టెముజిన్ అనే రైతు తన వ్యవసాయ భూమిలో ఈ కంటైనర్ హౌస్ను ఏర్పాటు చేసుకున్నారు. ఓడల తయారీకి ఉపయోగించే అత్యంత దృఢమైన ఇనుప రేకులు, సామాగ్రితో ఈ ఇంటిని నిర్మించారు.
Tue, Sep 01 2026 03:12 AM
