-
ఇరాన్లో ఖమేనీని తొలగిస్తే.. రూబియో సంచలన వ్యాఖ్యలు
వాషింగ్టన్: అగ్రరాజ్యం అమెరికా, ఇరాన్ మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. దాడులు చేస్తామని అటు అమెరికా అధ్యక్షుడు టంప్ హెచ్చరిస్తుండగా.. తాము తగ్గేదేలా అనే విధంగా ఇరాన్ యుద్ధానికి రెడీ అవుతోంది.
-
చంద్రబాబు ప్రభుత్వ నిర్లక్ష్యం.. నీరుగారిన లక్ష్యం..!
● నిర్మించిన తర్వాత నిధులు, విధుల గురించి పట్టించుకోని చంద్రబాబు ప్రభుత్వంపొన్నలూరు:
Thu, Jan 29 2026 10:10 AM -
పోలీసులు గ్రామాల్లోకి వెళ్లాలి
ఒంగోలు టౌన్: శాంతి భద్రతల పరిరక్షణలో భాగంగా పోలీసు అధికారులు తరచూ గ్రామాలను సందర్శించాలని ఎస్పీ హర్షవర్థన్రాజు ఆదేశించారు. గ్రామాల్లో ఎలాంటి సమస్యలు తలెత్తకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని సూచించారు.
Thu, Jan 29 2026 10:10 AM -
దొరకని ఆచూకీ..
● కంభం చెరువులో గల్లంతైన వ్యక్తి కోసం కొనసాగుతున్న గాలింపు చర్యలు
Thu, Jan 29 2026 10:10 AM -
టీడీపీ కార్యాలయంలో పాదరక్షలతో పతాకావిష్కరణ
యర్రగొండపాలెం: రిపబ్లిక్ డే సందర్భంగా ఈ నెల 26న జరిగిన సంబరాల్లో భాగంగా మార్కాపురం జిల్లా యర్రగొండపాలెం టీడీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జి గూడూరి ఎరిక్షన్బాబు పాదరక్షలతో జాతీయ జెండాను ఆవిష్కరించారు.
Thu, Jan 29 2026 10:10 AM -
మూడు రోజులు మంచినీటి సరఫరా నిలిపివేత
● రంగారాయుడు చెరువు రోడ్డు విస్తరణలో
భాగంగా పైప్లైన్ల మరమ్మతులు
Thu, Jan 29 2026 10:10 AM -
మోటారు సైకిల్ను ఢీకొట్టిన లారీ
సంతమాగులూరు (అద్దంకి): మోటారు సైకిల్ను లారీ ఢీకొట్టడంతో దానిపై ప్రయాణిస్తున్న వ్యక్తి అక్కడికక్కడే మృతిచెందిన సంఘటన సంతమాగులూరు మండలంలోని నామ్ రహదారిలో ఏల్చూరు గ్రామ సమీపంలో బుధవారం జరిగింది.
Thu, Jan 29 2026 10:10 AM -
ఏకేయూ లా 2, 4 సెమిస్టర్ ఫలితాలు విడుదల
ఒంగోలు సిటీ: ఆంధ్రకేసరి యూనివర్సిటీ (ఏకేయూ) పరిధిలోని లా కళాశాలల్లో 2024–25 విద్యా సంవత్సారానికి సంబంధించి రెండు, నాలుగు సెమిస్టర్ పరీక్షల ఫలితాలను వీసీ ప్రొఫెసర్ డి.వి.ఆర్.మూర్తి, రిజిస్ట్రార్ ప్రొఫెసర్ బి.హరిబాబు బుధవారం ఉదయం విడుదల చేశారు.
Thu, Jan 29 2026 10:10 AM -
అగ్రి ల్యాబ్ను పునఃప్రారంభిస్తాం
ఎరువులు, విత్తనాలు, పురుగు
మందుల నాణ్యతను పరీక్షించడం..
మట్టి పరీక్షలతో భూసార నివేదికలు అందిస్తూ సాగులో రైతుకు తోడుగా నిలిచిన అగ్రిల్యాబ్లు అటకెక్కాయి. వ్యవసాయం
Thu, Jan 29 2026 10:10 AM -
రైతుల నోట్లో మట్టి కొట్టకు సవిత
పెనుకొండ (గోరంట్ల): ‘‘టీడీపీ నేతలు అధికారం అండతో అడ్డగోలుగా సహజ వనరులన్నీ దోచేస్తున్నారు. చివరకు చెరువులనూ చెరబట్టారు. టీడీపీ నేతల ధన దాహంతో గోరంట్ల పెద్దచెరువు భారీ గోతులతో రూపురేఖలు కోల్పోయింది. దీనివల్ల ప్రజలకు తాగునీటితో పాటు రైతులకు సాగునీటి సమస్యలు తలెత్తనుంది.
Thu, Jan 29 2026 10:10 AM -
పారిశ్రామికాభివృద్ధికి చర్యలు
ప్రశాంతి నిలయం: జిల్లాలో పారిశ్రామికాభివృద్ధికి తగు చర్యలు తీసుకుంటున్నట్లు కలెక్టర్ శ్యాంప్రసాద్ తెలిపారు.
Thu, Jan 29 2026 10:10 AM -
కంది రైతులకు ఇబ్బందులు కలగొద్దు
● అధికారులకు జేసీ ఆదేశం
Thu, Jan 29 2026 10:10 AM -
హెల్మెట్ ఉంటేనే వాహనానికి పెట్రోలు
ప్రశాంతి నిలయం: ప్రమాదాలు అరికట్టి, ప్రాణనష్టం తగ్గించేందుకు ప్రభుత్వం కఠిన నిర్ణయాలు తీసుకుందని, అందులో భాగంగా ఫిబ్రవరి నుంచి ద్విచక్రవాహన చోదకులు హెల్మెట్ ధరించి ఉంటేనే బండికి పెట్రోలు పట్టేలా ఆదేశాలు జారీ చేసినట్లు కలెక్టర్ శ్యాం ప్రసాద్, ఎస్పీ సతీష్ కుమార్ తెలిప
Thu, Jan 29 2026 10:10 AM -
కియా పరిశ్రమకు అరుదైన గౌరవం
పెనుకొండ రూరల్: ‘కియా’ పరిశ్రమకు అరుదైన గౌరవం దక్కింది. వరుసగా రెండో సారి ‘గ్రేట్ ప్లేస్ టు వర్క్’ సర్టిఫికెట్ లభించింది.
Thu, Jan 29 2026 10:10 AM -
వ్యవసాయం చేస్తూనే..
తనకల్లు: మండలంలోని గోవిందువారిపల్లికి చెందిన శివరాం, సుబ్బమ్మ దంపతుల కుమారుడు గొనౌరీ కార్తీక్ గ్రూప్–2 ఫలితాల్లో ప్రతిభ చాటి జనరల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్లో ఏఎస్ఓ (అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్)గా ఎంపికయ్యారు.
Thu, Jan 29 2026 10:10 AM -
సచివాలయ ఉద్యోగికి ఉన్నత కొలువు
ధర్మవరం అర్బన్: బత్తలపల్లి మండలానికి చెందిన షేక్ చాంద్బాషా, గౌసియాబేగం దంపతుల ఒక్కగానొక్క కుమారుడు షేక్ దాదాపీర్ గత వైఎస్సార్సీపీ హయాంలో ధర్మవరం మున్సిపాలిటీలో 12వ వార్డు సచివాలయ అడ్మిన్గా ఉద్యోగాన్ని సాధించారు.
Thu, Jan 29 2026 10:10 AM -
లక్ష్యం నిర్దేశించుకుని..
నల్లమాడ: గ్రూప్ 1 ఉత్తీర్ణతను లక్ష్యంగా నిర్దేశించుకున్న నల్లమాడ మండలం కుటాలపల్లి తండాకు చెందిన ఇస్లావత్ జయరాంనాయక్, బోడికమ్మ దంపతుల మూడో కుమారుడు నారాయణ నాయక్ గ్రూప్–2లో ప్రతిభ చాటి ఎకై ్సజ్ ఎస్ఐగా ఎంపికయ్యారు.
Thu, Jan 29 2026 10:10 AM -
ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఆధ్వర్యంలో ఇటీవల నిర్వహించిన గ్రూప్–2 పరీక్షల్లో గ్రామీణ యువత మెరుగైన ఫలితాలు సాధించింది. ఫలితాలు బుధవారం విడుదల కాగా, పరిశీలించుకున్న పలువురిలో ఆనందోత్సాహాలు వెల్లివిరిసాయి.పట్టుదలతో ఉన్నతస్థాయి ఉద్యోగాన్ని దక్కిం
చిలమత్తూరు: మండలంలోని ఆరుమాకులపల్లి ప్రాథమిక పాఠశాలలో ఎస్జీటీగా పనిచేస్తున్న చంద్రమౌళి గ్రూప్–2 లో ప్రతిభ కనబరిచి జూనియర్ అసిస్టెంట్ (స్టేట్ పోస్ట్)గా ఎంపికయ్యారు.
Thu, Jan 29 2026 10:10 AM -
లింగనిర్ధారణ చేస్తే కఠిన చర్యలు : కలెక్టర్
ప్రశాంతి నిలయం: స్కానింగ్ సెంటర్ల నిర్వాహకులు లింగనిర్ధారణ పరీక్షలు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని కలెక్టర్ శ్యాంప్రసాద్ హెచ్చరించారు. బుధవారం కలెక్టరేట్లో జిల్లా స్థాయి పర్యవేక్షణ కమిటీ (డీఎల్ఎంసీ) సమీక్షా సమావేశం నిర్వహించారు.
Thu, Jan 29 2026 10:10 AM -
గాంధీజీ సిద్ధాంతాలను విస్మరిస్తే దేశానికి నష్టం
మడకశిర: గాంధీజీ సిద్ధాంతాలను విస్మరిస్తే దేశానికి నష్టమని కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ) సభ్యుడు ఎన్.రఘువీరారెడ్డి అన్నారు. బుధవారం ఆయన స్వగ్రామమైన మడకశిర మండలం నీలకంఠాపురం నుంచి సతీమణి సునీతతో కలిసి ‘మహాత్మాగాంధీ సందేశ పాదయాత్ర’ను మొదలుపెట్టారు.
Thu, Jan 29 2026 10:10 AM -
ఉపాధ్యాయుడిపై చీటింగ్ కేసు
ధర్మవరం రూరల్: నమ్మకంతో చీటీ కడితే డబ్బు ఇవ్వకుండా కుటుంబసభ్యులతో కలిసి అజ్ఞాతంలోకి వెళ్లిన ఉపాధ్యాయుడు పసల కృష్ణమూర్తిపై చీటింగ్ కేసు నమోదు చేసినట్లు ధర్మవరం రెండో పట్టణ పోలీసులు తెలిపారు. వివరాలను బుధవారం వారు వెల్లడించారు.
Thu, Jan 29 2026 10:10 AM -
నిరంకుశ చట్టాలను రద్దు చేయాలి : సీపీఎం
కదిరి టౌన్: కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన నిరంకుశ చట్టాలను తక్షణమే ఉపసంహరించుకోవాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు వి.రాంభూపాల్ డిమాండ్ చేశారు. కదిరిలోని ఓ ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో బుధవారం సీపీఎం విస్తృత స్థాయి సమావేశం జరిగింది.
Thu, Jan 29 2026 10:10 AM -
" />
మెరిసిన బావ, బావమరిది
అనంతపురం ఎడ్యుకేషన్: గోరంట్ల మండలం బీటీ తండాకు చెందిన ఎస్.శివప్రసాద్నాయక్ 2014 డీఎస్సీలో ఎస్జీటీగా ఎంపికయ్యాడు. 2021లో గణితం స్కూల్ అసిస్టెంట్గా పదోన్నతి పొందాడు. ప్రస్తుతం రాయదుర్గం ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో పని చేస్తున్నాడు.
Thu, Jan 29 2026 10:10 AM -
భక్తితో ప్రణమిల్లి
కృష్ణాజిల్లాగురువారం శ్రీ 29 శ్రీ జనవరి శ్రీ 2026కల్పవల్లి.. వైభవంగా ప్రారంభమైన ఉయ్యూరు వీరమ్మతల్లి తిరునాళ్ల ● ప్రథమ సారె సమర్పించిన పోలీసు శాఖ ● పారుపూడి, నెరుసు వంశస్తుల ప్రత్యేక పూజలు ● మెట్టినింటి నుంచి బయలుదేరిన అమ్మవారు ● గండదీప హారతులతో స్వాగతం పలికిన భక్తులుThu, Jan 29 2026 10:10 AM -
" />
తిరుమలలో దుర్గగుడి అధికారుల పర్యటన
విజయవాడ కల్చరల్: నేటి సాహిత్యాన్ని ముందు తరాలకు అందించాల్సిన అవసరముందని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ జి. లక్ష్మీశ అన్నారు.
Thu, Jan 29 2026 10:10 AM
-
ఇరాన్లో ఖమేనీని తొలగిస్తే.. రూబియో సంచలన వ్యాఖ్యలు
వాషింగ్టన్: అగ్రరాజ్యం అమెరికా, ఇరాన్ మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. దాడులు చేస్తామని అటు అమెరికా అధ్యక్షుడు టంప్ హెచ్చరిస్తుండగా.. తాము తగ్గేదేలా అనే విధంగా ఇరాన్ యుద్ధానికి రెడీ అవుతోంది.
Thu, Jan 29 2026 10:13 AM -
చంద్రబాబు ప్రభుత్వ నిర్లక్ష్యం.. నీరుగారిన లక్ష్యం..!
● నిర్మించిన తర్వాత నిధులు, విధుల గురించి పట్టించుకోని చంద్రబాబు ప్రభుత్వంపొన్నలూరు:
Thu, Jan 29 2026 10:10 AM -
పోలీసులు గ్రామాల్లోకి వెళ్లాలి
ఒంగోలు టౌన్: శాంతి భద్రతల పరిరక్షణలో భాగంగా పోలీసు అధికారులు తరచూ గ్రామాలను సందర్శించాలని ఎస్పీ హర్షవర్థన్రాజు ఆదేశించారు. గ్రామాల్లో ఎలాంటి సమస్యలు తలెత్తకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని సూచించారు.
Thu, Jan 29 2026 10:10 AM -
దొరకని ఆచూకీ..
● కంభం చెరువులో గల్లంతైన వ్యక్తి కోసం కొనసాగుతున్న గాలింపు చర్యలు
Thu, Jan 29 2026 10:10 AM -
టీడీపీ కార్యాలయంలో పాదరక్షలతో పతాకావిష్కరణ
యర్రగొండపాలెం: రిపబ్లిక్ డే సందర్భంగా ఈ నెల 26న జరిగిన సంబరాల్లో భాగంగా మార్కాపురం జిల్లా యర్రగొండపాలెం టీడీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జి గూడూరి ఎరిక్షన్బాబు పాదరక్షలతో జాతీయ జెండాను ఆవిష్కరించారు.
Thu, Jan 29 2026 10:10 AM -
మూడు రోజులు మంచినీటి సరఫరా నిలిపివేత
● రంగారాయుడు చెరువు రోడ్డు విస్తరణలో
భాగంగా పైప్లైన్ల మరమ్మతులు
Thu, Jan 29 2026 10:10 AM -
మోటారు సైకిల్ను ఢీకొట్టిన లారీ
సంతమాగులూరు (అద్దంకి): మోటారు సైకిల్ను లారీ ఢీకొట్టడంతో దానిపై ప్రయాణిస్తున్న వ్యక్తి అక్కడికక్కడే మృతిచెందిన సంఘటన సంతమాగులూరు మండలంలోని నామ్ రహదారిలో ఏల్చూరు గ్రామ సమీపంలో బుధవారం జరిగింది.
Thu, Jan 29 2026 10:10 AM -
ఏకేయూ లా 2, 4 సెమిస్టర్ ఫలితాలు విడుదల
ఒంగోలు సిటీ: ఆంధ్రకేసరి యూనివర్సిటీ (ఏకేయూ) పరిధిలోని లా కళాశాలల్లో 2024–25 విద్యా సంవత్సారానికి సంబంధించి రెండు, నాలుగు సెమిస్టర్ పరీక్షల ఫలితాలను వీసీ ప్రొఫెసర్ డి.వి.ఆర్.మూర్తి, రిజిస్ట్రార్ ప్రొఫెసర్ బి.హరిబాబు బుధవారం ఉదయం విడుదల చేశారు.
Thu, Jan 29 2026 10:10 AM -
అగ్రి ల్యాబ్ను పునఃప్రారంభిస్తాం
ఎరువులు, విత్తనాలు, పురుగు
మందుల నాణ్యతను పరీక్షించడం..
మట్టి పరీక్షలతో భూసార నివేదికలు అందిస్తూ సాగులో రైతుకు తోడుగా నిలిచిన అగ్రిల్యాబ్లు అటకెక్కాయి. వ్యవసాయం
Thu, Jan 29 2026 10:10 AM -
రైతుల నోట్లో మట్టి కొట్టకు సవిత
పెనుకొండ (గోరంట్ల): ‘‘టీడీపీ నేతలు అధికారం అండతో అడ్డగోలుగా సహజ వనరులన్నీ దోచేస్తున్నారు. చివరకు చెరువులనూ చెరబట్టారు. టీడీపీ నేతల ధన దాహంతో గోరంట్ల పెద్దచెరువు భారీ గోతులతో రూపురేఖలు కోల్పోయింది. దీనివల్ల ప్రజలకు తాగునీటితో పాటు రైతులకు సాగునీటి సమస్యలు తలెత్తనుంది.
Thu, Jan 29 2026 10:10 AM -
పారిశ్రామికాభివృద్ధికి చర్యలు
ప్రశాంతి నిలయం: జిల్లాలో పారిశ్రామికాభివృద్ధికి తగు చర్యలు తీసుకుంటున్నట్లు కలెక్టర్ శ్యాంప్రసాద్ తెలిపారు.
Thu, Jan 29 2026 10:10 AM -
కంది రైతులకు ఇబ్బందులు కలగొద్దు
● అధికారులకు జేసీ ఆదేశం
Thu, Jan 29 2026 10:10 AM -
హెల్మెట్ ఉంటేనే వాహనానికి పెట్రోలు
ప్రశాంతి నిలయం: ప్రమాదాలు అరికట్టి, ప్రాణనష్టం తగ్గించేందుకు ప్రభుత్వం కఠిన నిర్ణయాలు తీసుకుందని, అందులో భాగంగా ఫిబ్రవరి నుంచి ద్విచక్రవాహన చోదకులు హెల్మెట్ ధరించి ఉంటేనే బండికి పెట్రోలు పట్టేలా ఆదేశాలు జారీ చేసినట్లు కలెక్టర్ శ్యాం ప్రసాద్, ఎస్పీ సతీష్ కుమార్ తెలిప
Thu, Jan 29 2026 10:10 AM -
కియా పరిశ్రమకు అరుదైన గౌరవం
పెనుకొండ రూరల్: ‘కియా’ పరిశ్రమకు అరుదైన గౌరవం దక్కింది. వరుసగా రెండో సారి ‘గ్రేట్ ప్లేస్ టు వర్క్’ సర్టిఫికెట్ లభించింది.
Thu, Jan 29 2026 10:10 AM -
వ్యవసాయం చేస్తూనే..
తనకల్లు: మండలంలోని గోవిందువారిపల్లికి చెందిన శివరాం, సుబ్బమ్మ దంపతుల కుమారుడు గొనౌరీ కార్తీక్ గ్రూప్–2 ఫలితాల్లో ప్రతిభ చాటి జనరల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్లో ఏఎస్ఓ (అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్)గా ఎంపికయ్యారు.
Thu, Jan 29 2026 10:10 AM -
సచివాలయ ఉద్యోగికి ఉన్నత కొలువు
ధర్మవరం అర్బన్: బత్తలపల్లి మండలానికి చెందిన షేక్ చాంద్బాషా, గౌసియాబేగం దంపతుల ఒక్కగానొక్క కుమారుడు షేక్ దాదాపీర్ గత వైఎస్సార్సీపీ హయాంలో ధర్మవరం మున్సిపాలిటీలో 12వ వార్డు సచివాలయ అడ్మిన్గా ఉద్యోగాన్ని సాధించారు.
Thu, Jan 29 2026 10:10 AM -
లక్ష్యం నిర్దేశించుకుని..
నల్లమాడ: గ్రూప్ 1 ఉత్తీర్ణతను లక్ష్యంగా నిర్దేశించుకున్న నల్లమాడ మండలం కుటాలపల్లి తండాకు చెందిన ఇస్లావత్ జయరాంనాయక్, బోడికమ్మ దంపతుల మూడో కుమారుడు నారాయణ నాయక్ గ్రూప్–2లో ప్రతిభ చాటి ఎకై ్సజ్ ఎస్ఐగా ఎంపికయ్యారు.
Thu, Jan 29 2026 10:10 AM -
ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఆధ్వర్యంలో ఇటీవల నిర్వహించిన గ్రూప్–2 పరీక్షల్లో గ్రామీణ యువత మెరుగైన ఫలితాలు సాధించింది. ఫలితాలు బుధవారం విడుదల కాగా, పరిశీలించుకున్న పలువురిలో ఆనందోత్సాహాలు వెల్లివిరిసాయి.పట్టుదలతో ఉన్నతస్థాయి ఉద్యోగాన్ని దక్కిం
చిలమత్తూరు: మండలంలోని ఆరుమాకులపల్లి ప్రాథమిక పాఠశాలలో ఎస్జీటీగా పనిచేస్తున్న చంద్రమౌళి గ్రూప్–2 లో ప్రతిభ కనబరిచి జూనియర్ అసిస్టెంట్ (స్టేట్ పోస్ట్)గా ఎంపికయ్యారు.
Thu, Jan 29 2026 10:10 AM -
లింగనిర్ధారణ చేస్తే కఠిన చర్యలు : కలెక్టర్
ప్రశాంతి నిలయం: స్కానింగ్ సెంటర్ల నిర్వాహకులు లింగనిర్ధారణ పరీక్షలు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని కలెక్టర్ శ్యాంప్రసాద్ హెచ్చరించారు. బుధవారం కలెక్టరేట్లో జిల్లా స్థాయి పర్యవేక్షణ కమిటీ (డీఎల్ఎంసీ) సమీక్షా సమావేశం నిర్వహించారు.
Thu, Jan 29 2026 10:10 AM -
గాంధీజీ సిద్ధాంతాలను విస్మరిస్తే దేశానికి నష్టం
మడకశిర: గాంధీజీ సిద్ధాంతాలను విస్మరిస్తే దేశానికి నష్టమని కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ) సభ్యుడు ఎన్.రఘువీరారెడ్డి అన్నారు. బుధవారం ఆయన స్వగ్రామమైన మడకశిర మండలం నీలకంఠాపురం నుంచి సతీమణి సునీతతో కలిసి ‘మహాత్మాగాంధీ సందేశ పాదయాత్ర’ను మొదలుపెట్టారు.
Thu, Jan 29 2026 10:10 AM -
ఉపాధ్యాయుడిపై చీటింగ్ కేసు
ధర్మవరం రూరల్: నమ్మకంతో చీటీ కడితే డబ్బు ఇవ్వకుండా కుటుంబసభ్యులతో కలిసి అజ్ఞాతంలోకి వెళ్లిన ఉపాధ్యాయుడు పసల కృష్ణమూర్తిపై చీటింగ్ కేసు నమోదు చేసినట్లు ధర్మవరం రెండో పట్టణ పోలీసులు తెలిపారు. వివరాలను బుధవారం వారు వెల్లడించారు.
Thu, Jan 29 2026 10:10 AM -
నిరంకుశ చట్టాలను రద్దు చేయాలి : సీపీఎం
కదిరి టౌన్: కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన నిరంకుశ చట్టాలను తక్షణమే ఉపసంహరించుకోవాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు వి.రాంభూపాల్ డిమాండ్ చేశారు. కదిరిలోని ఓ ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో బుధవారం సీపీఎం విస్తృత స్థాయి సమావేశం జరిగింది.
Thu, Jan 29 2026 10:10 AM -
" />
మెరిసిన బావ, బావమరిది
అనంతపురం ఎడ్యుకేషన్: గోరంట్ల మండలం బీటీ తండాకు చెందిన ఎస్.శివప్రసాద్నాయక్ 2014 డీఎస్సీలో ఎస్జీటీగా ఎంపికయ్యాడు. 2021లో గణితం స్కూల్ అసిస్టెంట్గా పదోన్నతి పొందాడు. ప్రస్తుతం రాయదుర్గం ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో పని చేస్తున్నాడు.
Thu, Jan 29 2026 10:10 AM -
భక్తితో ప్రణమిల్లి
కృష్ణాజిల్లాగురువారం శ్రీ 29 శ్రీ జనవరి శ్రీ 2026కల్పవల్లి.. వైభవంగా ప్రారంభమైన ఉయ్యూరు వీరమ్మతల్లి తిరునాళ్ల ● ప్రథమ సారె సమర్పించిన పోలీసు శాఖ ● పారుపూడి, నెరుసు వంశస్తుల ప్రత్యేక పూజలు ● మెట్టినింటి నుంచి బయలుదేరిన అమ్మవారు ● గండదీప హారతులతో స్వాగతం పలికిన భక్తులుThu, Jan 29 2026 10:10 AM -
" />
తిరుమలలో దుర్గగుడి అధికారుల పర్యటన
విజయవాడ కల్చరల్: నేటి సాహిత్యాన్ని ముందు తరాలకు అందించాల్సిన అవసరముందని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ జి. లక్ష్మీశ అన్నారు.
Thu, Jan 29 2026 10:10 AM
