-
కెరీర్లో ఎదగాలంటే.. ఈ అలవాటు తప్పనిసరి!
క్షణక్షణానికి టెక్నాలజీ కొత్త పుంతలు తొక్కుతున్న ప్రపంచంలో అప్స్కిల్లింగ్ అనేది ఎంతోముఖ్యం. నేడు ఉద్యోగ భద్రత అనేది అనుభవం కంటే.. కొత్త నైపుణ్యాలను నేర్చుకోవడంపైనే ఎక్కువగా ఆధారపడి ఉంది.
-
‘డిజిటల్’ భారం సరికాదు!
ప్రారంభమై పదేళ్లు గడిచాక యూనిఫైడ్ పేమెంట్ ఇంటర్ఫేస్ (యూపీఐ) ద్వారా సాగే డిజిటల్ లావాదేవీలకు వడ్డింపు మొదలుకాబోతోంది. లోక్సభలో గురువారం గందర గోళం నెలకొన్నప్పుడు, ఎలాంటి చర్చా లేకుండా ఇందుకు సంబంధించిన బిల్లుఆమోదం పొందిందని మీడియా కథనాలు చెబుతున్నాయి.
Sat, Aug 08 2026 03:38 AM -
అనుబంధ వ్యవసాయమే జీవధార
ఈ రోజుల్లో రైతు వ్యవసాయం చేయడం ఒక్కటే సరిపోవడం లేదు. ఎరువులు, విత్తనాలు, కూలీల ఖర్చులు పెరుగుతుండగాపంటల ధరలు మాత్రం ఎప్పుడూ ఆశించిన స్థాయిలో ఉండటం లేదు. కొన్ని సంవత్సరాల్లో వర్షాభావం, మరికొన్ని సంవత్సరాల్లో అధిక వర్షాలు, తెగుళ్లు రైతును నష్టాలకు గురిచేస్తున్నాయి.
Sat, Aug 08 2026 03:31 AM -
అందమైన ప్రదేశాలెన్నున్నా.. కొన్ని చోట్లకి పదే పదే ఎందుకెళ్తాం?
గోవా, హిమాచల్ప్రదేశ్ వంటి పర్యాటక ప్రదేశాలకు ప్రతిసారీ పదే పదే వెళ్లే పర్యాటకులను మనం తరచుగా చూస్తుంటాం.
Sat, Aug 08 2026 03:25 AM -
నా కొడుకు మీద కేసెయ్యాలి!
‘సేటూ... నా కొడుకు మీద కేసెయ్యాలి’ అంటూ ‘బలగం’ మూవీ ఫేమ్ సుధాకర్ రెడ్డి చెప్పే డైలాగ్తో ‘పళ్ళ బురుసు’ మూవీ ట్రైలర్ మొదలైంది. సుధాకర్ రెడ్డి, మురళీధర్ గౌడ్, ప్రజ్వల్, గోమతి కీలక పాత్రల్లో నటించిన చిత్రం ‘పళ్ళ బురుసు’. ఉదయ్ చౌహాన్ దర్శకత్వం వహించారు.
Sat, Aug 08 2026 03:00 AM -
చైనా ప్లాన్కు భారత్ చెక్! ఆ 27 ప్రాంతాలకు అధికారిక గుర్తింపు..
చైనా అరుణాచల్ ప్రదేశ్లోని ప్రాంతాల పేర్లను మార్చేందుకు ప్రయత్నాలు చేస్తున్న విషయం ఇదివరకు తెలిసిందే. అయితే, దీనికి ప్రతిస్పందనగా భారత్ ఆ రాష్ట్రంలోని 27 కీలక ప్రాంతాలు, భౌగోళిక ప్రదేశాలను సర్వే ఆఫ్ ఇండియా అధికారిక మ్యాప్లో గుర్తించింది.
Sat, Aug 08 2026 02:59 AM -
ప్రతి ఎపిసోడ్ను ఎంజాయ్ చేస్తున్నారు: వరుణ్ తేజ్
‘‘కొరియన్ కనకరాజు’ సినిమాకి గురువారం సాయంత్రం ప్రీమియర్స్ నుంచి వచ్చిన స్పందన చూసి చాలా ఆనందంగా అనిపించింది. మేము ఊహించిన దానికంటే అద్భుతమైన స్పందన ప్రేక్షకుల నుంచి వచ్చింది. సినిమాలోని ప్రతి ఎపిసోడ్ను వారు ఎంజాయ్ చేస్తున్నారు.
Sat, Aug 08 2026 02:30 AM -
చిన్న కాంట్రాక్టర్లపై భారీ పెనాల్టీలు సరికాదు
సాక్షి, హైదరాబాద్: రోడ్ల నిర్మాణ పనులు చేస్తున్న చిన్న కాంట్రాక్టర్లను మైనింగ్ నిబంధనల పేరిట భారీ పెనాల్టీలు విధించి వేధించడం సరికాదని మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి స్పష్టం చేశారు.
Sat, Aug 08 2026 02:28 AM -
మెగా నిరసన
దగా డీఎస్సీదర్శిలో నిరాహార దీక్షలో మాట్లాడుతున్న బూచేపల్లి వెంకాయమ్మ, శివప్రసాద్రెడ్డి
టంగుటూరు దీక్షా శిబిరంలో మాట్లాడుతున్న డాక్టర్ ఆదిమూలపు సురేష్
Sat, Aug 08 2026 02:05 AM -
హామీలు ఏమయ్యాయి బాబు
యర్రగొండపాలెం: ఎన్నికల ముందు, అధికారం చేజిక్కించుకున్న తరువాత ఇచ్చిన హామీలు ఏమయ్యాయి చంద్రబాబు అని వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు, దర్శి ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాదరెడ్డి ప్రశ్నించారు.
Sat, Aug 08 2026 02:05 AM -
ధరల దడ..!
పొగాకు రైతును కష్టాలు వెంటాడుతూనే ఉన్నాయి. ఒకవైపు సరాసరి అమ్మకం ధరలు క్రమంగా తగ్గిపోతుండడం, మరోవైపు వేలం కేంద్రాల్లో తిరస్కరణ బేళ్ల సంఖ్య
Sat, Aug 08 2026 02:05 AM -
" />
వైఎస్సార్ సీపీ నుంచి పలువురి సస్పెన్షన్
ఒంగోలు సిటీ: పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడినట్లు వచ్చిన ఫిర్యాదులపై క్రమశిక్షణ కమిటీ సిఫార్సుల మేరకు పలువురు వైఎస్సార్ సీపీ నాయకులను పార్టీ నుంచి సస్పెండ్ చేసినట్లు పార్టీ కేంద్ర కార్యాలయం శుక్రవారం ఒక ప్రకటనలో పేర్కొంది.
Sat, Aug 08 2026 02:05 AM -
సచివాలయ ఉద్యోగిపై టీడీపీ నేతల దాడి
వెలిగండ్ల (కనిగిరిరూరల్): వారు అడిగిన సర్టిఫికెట్ను వెంటనే ఇవ్వలేదనే కోపంతో..
Sat, Aug 08 2026 02:05 AM -
పోలీసుల అత్యుత్సాహం
ఒంగోలు సిటీ: డీఎస్సీలో జరిగిన అక్రమాలు, అన్యాయాన్ని ప్రశ్నించేందుకు వైఎస్సార్ సీపీ ఆధ్వర్యంలో యువత, విద్యార్థులు తలపెట్టిన రిలే నిరాహార దీక్షలను అడ్డుకునేందుకు పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నారు.
Sat, Aug 08 2026 02:05 AM -
మట్టి దోపిడీకి మంత్రి ఆశీస్సులు!
మేదరమెట్ల:
Sat, Aug 08 2026 02:05 AM -
పాముకాటుతో వివాహిత మృతి
కొమరోలు (బేస్తవారిపేట): పాముకాటుతో వివాహిత మృతి చెందిన సంఘటన కొమరోలు మండలంలోని రౌతుపల్లిలో శుక్రవారం జరిగింది. గ్రామానికి చెందిన అవిశనేని లక్ష్మీదేవి (45) పొలంలో చిక్కుడు కాయలు కోస్తున్న సమయంలో పాము కాటు వేసింది.
Sat, Aug 08 2026 02:05 AM -
తల్లీకూతురులే నిందితులు..!
కంభం: పట్టణంలో ఈ నెల 4వ తేదీ జరిగిన చోరీ కేసును పోలీసులు ఛేదించారు. నిందితులైన తల్లీకూతుర్లను అరెస్టు చేసి సొత్తును రికవరీ చేశారు. వారిని కోర్టులో హాజరుపరిచి రిమాండుకు తరలించారు.
Sat, Aug 08 2026 02:05 AM -
లాభాలొచ్చే పంటలు సాగుచేయాలి
మద్దిపాడు: తక్కువ పెట్టుబడితో ఎక్కువ రాబడి వచ్చే పంటలను ఎంపిక చేసుకుని రైతులు సాగు చేసుకోవాలని కలెక్టర్ రాజాబాబు సూచించారు.
Sat, Aug 08 2026 02:05 AM -
హత్య కేసులో నిందితుడు అరెస్టు
కందుకూరు: ఇటీవల ఉలవపాడు మండలం చాగొల్లు గ్రామంలో జరిగిన హత్య కేసులో నిందితుడిని అరెస్టు చేసినట్లు సీఐ అన్వర్బాషా తెలిపారు. శుక్రవారం స్థానిక కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆ వివరాలు వెల్లడించారు.
Sat, Aug 08 2026 02:05 AM -
గ్రామాల్లో సమగ్రాభివృద్ధిపై సర్వే చేయాలి
ఒంగోలు సబర్బన్: గ్రామాలు, పట్టణాలు, నగరాల్లో సమగ్రాభివృద్ధిపై సర్వే చేయాలని డిస్ట్రిక్ట్ సెన్సస్ హ్యాండ్ బుక్ (డీసీహెచ్బీ) అధికారి ఓ.శ్రీవాణి సచివాలయాల సిబ్బందికి సూచించారు.
Sat, Aug 08 2026 02:05 AM -
డ్రగ్స్ను శాశ్వతంగా నిర్మూలించాలి
దర్శి: యువత మత్తు పదార్థాలకు దూరంగా ఉంటూ ఉన్నత లక్ష్యాలతో ముందుకు సాగాలని వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు, దర్శి ఎమ్మెల్యే డాక్టర్ బూచేపల్లి శివప్రసాద్రెడ్డి, జెడ్పీ చైర్పర్సన్ బూచేపల్లి వెంకాయమ్మ పిలుపునిచ్చారు.
Sat, Aug 08 2026 02:05 AM -
ఘనంగా చేనేత దినోత్సవం
● చేనేత కార్మికులను సన్మానించిన డీఆర్ఓ వెంకటరమణ
Sat, Aug 08 2026 02:05 AM -
‘విండో’లకు పాలక వర్గాలు
● కామారెడ్డికి శ్రీనివాస్రెడ్డి,
తిప్పాపూర్కు భీంరెడ్డి
● 12 మంది చొప్పున డైరెక్టర్లు..
Sat, Aug 08 2026 01:59 AM -
వినూత్న ప్రాజెక్ట్లను రూపొందించాలి
కామారెడ్డి రూరల్: సమాజానికి ఉపయోగపడే వినూత్న ప్రాజెక్ట్లను రూపొందించాలని కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ విద్యార్థులకు సూచించారు. గర్గుల్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో శుక్రవారం ఎకో సైన్స్ ప్రాజెక్ట్ నమూనా ప్రత్యేక వర్క్షాష్ నిర్వహించారు.
Sat, Aug 08 2026 01:59 AM -
" />
‘ఉన్నత స్థాయికి ఎదగాలి’
లింగంపేట: విద్యార్థులు బాగా చదివి ఉన్నత స్థానానికి చేరుకోవాలని జడ్జి సుష్మ సూచించారు. శుక్రవారం ఆమె లింగంపేట కేజీబీవీని సందర్శించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రతి విద్యార్థి లక్ష్యాన్ని నిర్దేశించుకొని చదవాలన్నారు.
Sat, Aug 08 2026 01:59 AM
-
కెరీర్లో ఎదగాలంటే.. ఈ అలవాటు తప్పనిసరి!
క్షణక్షణానికి టెక్నాలజీ కొత్త పుంతలు తొక్కుతున్న ప్రపంచంలో అప్స్కిల్లింగ్ అనేది ఎంతోముఖ్యం. నేడు ఉద్యోగ భద్రత అనేది అనుభవం కంటే.. కొత్త నైపుణ్యాలను నేర్చుకోవడంపైనే ఎక్కువగా ఆధారపడి ఉంది.
Sat, Aug 08 2026 03:42 AM -
‘డిజిటల్’ భారం సరికాదు!
ప్రారంభమై పదేళ్లు గడిచాక యూనిఫైడ్ పేమెంట్ ఇంటర్ఫేస్ (యూపీఐ) ద్వారా సాగే డిజిటల్ లావాదేవీలకు వడ్డింపు మొదలుకాబోతోంది. లోక్సభలో గురువారం గందర గోళం నెలకొన్నప్పుడు, ఎలాంటి చర్చా లేకుండా ఇందుకు సంబంధించిన బిల్లుఆమోదం పొందిందని మీడియా కథనాలు చెబుతున్నాయి.
Sat, Aug 08 2026 03:38 AM -
అనుబంధ వ్యవసాయమే జీవధార
ఈ రోజుల్లో రైతు వ్యవసాయం చేయడం ఒక్కటే సరిపోవడం లేదు. ఎరువులు, విత్తనాలు, కూలీల ఖర్చులు పెరుగుతుండగాపంటల ధరలు మాత్రం ఎప్పుడూ ఆశించిన స్థాయిలో ఉండటం లేదు. కొన్ని సంవత్సరాల్లో వర్షాభావం, మరికొన్ని సంవత్సరాల్లో అధిక వర్షాలు, తెగుళ్లు రైతును నష్టాలకు గురిచేస్తున్నాయి.
Sat, Aug 08 2026 03:31 AM -
అందమైన ప్రదేశాలెన్నున్నా.. కొన్ని చోట్లకి పదే పదే ఎందుకెళ్తాం?
గోవా, హిమాచల్ప్రదేశ్ వంటి పర్యాటక ప్రదేశాలకు ప్రతిసారీ పదే పదే వెళ్లే పర్యాటకులను మనం తరచుగా చూస్తుంటాం.
Sat, Aug 08 2026 03:25 AM -
నా కొడుకు మీద కేసెయ్యాలి!
‘సేటూ... నా కొడుకు మీద కేసెయ్యాలి’ అంటూ ‘బలగం’ మూవీ ఫేమ్ సుధాకర్ రెడ్డి చెప్పే డైలాగ్తో ‘పళ్ళ బురుసు’ మూవీ ట్రైలర్ మొదలైంది. సుధాకర్ రెడ్డి, మురళీధర్ గౌడ్, ప్రజ్వల్, గోమతి కీలక పాత్రల్లో నటించిన చిత్రం ‘పళ్ళ బురుసు’. ఉదయ్ చౌహాన్ దర్శకత్వం వహించారు.
Sat, Aug 08 2026 03:00 AM -
చైనా ప్లాన్కు భారత్ చెక్! ఆ 27 ప్రాంతాలకు అధికారిక గుర్తింపు..
చైనా అరుణాచల్ ప్రదేశ్లోని ప్రాంతాల పేర్లను మార్చేందుకు ప్రయత్నాలు చేస్తున్న విషయం ఇదివరకు తెలిసిందే. అయితే, దీనికి ప్రతిస్పందనగా భారత్ ఆ రాష్ట్రంలోని 27 కీలక ప్రాంతాలు, భౌగోళిక ప్రదేశాలను సర్వే ఆఫ్ ఇండియా అధికారిక మ్యాప్లో గుర్తించింది.
Sat, Aug 08 2026 02:59 AM -
ప్రతి ఎపిసోడ్ను ఎంజాయ్ చేస్తున్నారు: వరుణ్ తేజ్
‘‘కొరియన్ కనకరాజు’ సినిమాకి గురువారం సాయంత్రం ప్రీమియర్స్ నుంచి వచ్చిన స్పందన చూసి చాలా ఆనందంగా అనిపించింది. మేము ఊహించిన దానికంటే అద్భుతమైన స్పందన ప్రేక్షకుల నుంచి వచ్చింది. సినిమాలోని ప్రతి ఎపిసోడ్ను వారు ఎంజాయ్ చేస్తున్నారు.
Sat, Aug 08 2026 02:30 AM -
చిన్న కాంట్రాక్టర్లపై భారీ పెనాల్టీలు సరికాదు
సాక్షి, హైదరాబాద్: రోడ్ల నిర్మాణ పనులు చేస్తున్న చిన్న కాంట్రాక్టర్లను మైనింగ్ నిబంధనల పేరిట భారీ పెనాల్టీలు విధించి వేధించడం సరికాదని మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి స్పష్టం చేశారు.
Sat, Aug 08 2026 02:28 AM -
మెగా నిరసన
దగా డీఎస్సీదర్శిలో నిరాహార దీక్షలో మాట్లాడుతున్న బూచేపల్లి వెంకాయమ్మ, శివప్రసాద్రెడ్డి
టంగుటూరు దీక్షా శిబిరంలో మాట్లాడుతున్న డాక్టర్ ఆదిమూలపు సురేష్
Sat, Aug 08 2026 02:05 AM -
హామీలు ఏమయ్యాయి బాబు
యర్రగొండపాలెం: ఎన్నికల ముందు, అధికారం చేజిక్కించుకున్న తరువాత ఇచ్చిన హామీలు ఏమయ్యాయి చంద్రబాబు అని వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు, దర్శి ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాదరెడ్డి ప్రశ్నించారు.
Sat, Aug 08 2026 02:05 AM -
ధరల దడ..!
పొగాకు రైతును కష్టాలు వెంటాడుతూనే ఉన్నాయి. ఒకవైపు సరాసరి అమ్మకం ధరలు క్రమంగా తగ్గిపోతుండడం, మరోవైపు వేలం కేంద్రాల్లో తిరస్కరణ బేళ్ల సంఖ్య
Sat, Aug 08 2026 02:05 AM -
" />
వైఎస్సార్ సీపీ నుంచి పలువురి సస్పెన్షన్
ఒంగోలు సిటీ: పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడినట్లు వచ్చిన ఫిర్యాదులపై క్రమశిక్షణ కమిటీ సిఫార్సుల మేరకు పలువురు వైఎస్సార్ సీపీ నాయకులను పార్టీ నుంచి సస్పెండ్ చేసినట్లు పార్టీ కేంద్ర కార్యాలయం శుక్రవారం ఒక ప్రకటనలో పేర్కొంది.
Sat, Aug 08 2026 02:05 AM -
సచివాలయ ఉద్యోగిపై టీడీపీ నేతల దాడి
వెలిగండ్ల (కనిగిరిరూరల్): వారు అడిగిన సర్టిఫికెట్ను వెంటనే ఇవ్వలేదనే కోపంతో..
Sat, Aug 08 2026 02:05 AM -
పోలీసుల అత్యుత్సాహం
ఒంగోలు సిటీ: డీఎస్సీలో జరిగిన అక్రమాలు, అన్యాయాన్ని ప్రశ్నించేందుకు వైఎస్సార్ సీపీ ఆధ్వర్యంలో యువత, విద్యార్థులు తలపెట్టిన రిలే నిరాహార దీక్షలను అడ్డుకునేందుకు పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నారు.
Sat, Aug 08 2026 02:05 AM -
మట్టి దోపిడీకి మంత్రి ఆశీస్సులు!
మేదరమెట్ల:
Sat, Aug 08 2026 02:05 AM -
పాముకాటుతో వివాహిత మృతి
కొమరోలు (బేస్తవారిపేట): పాముకాటుతో వివాహిత మృతి చెందిన సంఘటన కొమరోలు మండలంలోని రౌతుపల్లిలో శుక్రవారం జరిగింది. గ్రామానికి చెందిన అవిశనేని లక్ష్మీదేవి (45) పొలంలో చిక్కుడు కాయలు కోస్తున్న సమయంలో పాము కాటు వేసింది.
Sat, Aug 08 2026 02:05 AM -
తల్లీకూతురులే నిందితులు..!
కంభం: పట్టణంలో ఈ నెల 4వ తేదీ జరిగిన చోరీ కేసును పోలీసులు ఛేదించారు. నిందితులైన తల్లీకూతుర్లను అరెస్టు చేసి సొత్తును రికవరీ చేశారు. వారిని కోర్టులో హాజరుపరిచి రిమాండుకు తరలించారు.
Sat, Aug 08 2026 02:05 AM -
లాభాలొచ్చే పంటలు సాగుచేయాలి
మద్దిపాడు: తక్కువ పెట్టుబడితో ఎక్కువ రాబడి వచ్చే పంటలను ఎంపిక చేసుకుని రైతులు సాగు చేసుకోవాలని కలెక్టర్ రాజాబాబు సూచించారు.
Sat, Aug 08 2026 02:05 AM -
హత్య కేసులో నిందితుడు అరెస్టు
కందుకూరు: ఇటీవల ఉలవపాడు మండలం చాగొల్లు గ్రామంలో జరిగిన హత్య కేసులో నిందితుడిని అరెస్టు చేసినట్లు సీఐ అన్వర్బాషా తెలిపారు. శుక్రవారం స్థానిక కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆ వివరాలు వెల్లడించారు.
Sat, Aug 08 2026 02:05 AM -
గ్రామాల్లో సమగ్రాభివృద్ధిపై సర్వే చేయాలి
ఒంగోలు సబర్బన్: గ్రామాలు, పట్టణాలు, నగరాల్లో సమగ్రాభివృద్ధిపై సర్వే చేయాలని డిస్ట్రిక్ట్ సెన్సస్ హ్యాండ్ బుక్ (డీసీహెచ్బీ) అధికారి ఓ.శ్రీవాణి సచివాలయాల సిబ్బందికి సూచించారు.
Sat, Aug 08 2026 02:05 AM -
డ్రగ్స్ను శాశ్వతంగా నిర్మూలించాలి
దర్శి: యువత మత్తు పదార్థాలకు దూరంగా ఉంటూ ఉన్నత లక్ష్యాలతో ముందుకు సాగాలని వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు, దర్శి ఎమ్మెల్యే డాక్టర్ బూచేపల్లి శివప్రసాద్రెడ్డి, జెడ్పీ చైర్పర్సన్ బూచేపల్లి వెంకాయమ్మ పిలుపునిచ్చారు.
Sat, Aug 08 2026 02:05 AM -
ఘనంగా చేనేత దినోత్సవం
● చేనేత కార్మికులను సన్మానించిన డీఆర్ఓ వెంకటరమణ
Sat, Aug 08 2026 02:05 AM -
‘విండో’లకు పాలక వర్గాలు
● కామారెడ్డికి శ్రీనివాస్రెడ్డి,
తిప్పాపూర్కు భీంరెడ్డి
● 12 మంది చొప్పున డైరెక్టర్లు..
Sat, Aug 08 2026 01:59 AM -
వినూత్న ప్రాజెక్ట్లను రూపొందించాలి
కామారెడ్డి రూరల్: సమాజానికి ఉపయోగపడే వినూత్న ప్రాజెక్ట్లను రూపొందించాలని కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ విద్యార్థులకు సూచించారు. గర్గుల్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో శుక్రవారం ఎకో సైన్స్ ప్రాజెక్ట్ నమూనా ప్రత్యేక వర్క్షాష్ నిర్వహించారు.
Sat, Aug 08 2026 01:59 AM -
" />
‘ఉన్నత స్థాయికి ఎదగాలి’
లింగంపేట: విద్యార్థులు బాగా చదివి ఉన్నత స్థానానికి చేరుకోవాలని జడ్జి సుష్మ సూచించారు. శుక్రవారం ఆమె లింగంపేట కేజీబీవీని సందర్శించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రతి విద్యార్థి లక్ష్యాన్ని నిర్దేశించుకొని చదవాలన్నారు.
Sat, Aug 08 2026 01:59 AM
