భారత బ్యాడ్మింటన్ స్టార్ సైనా నెహ్వాల్ భర్త పారుపల్లి కశ్యప్తో కలిసి ఫిన్లాండ్ పర్యటనకు వెళ్లింది
భర్తతో కలిసి మంచులో తడిసి ముద్దవుతూ.. అందమైన జ్ఞాపకాలు పోగు చేసుకుంటోంది
ఫిన్లాండ్లోనే తాము క్రిస్మస్ సెలబ్రేట్ చేసుకున్నట్లు సైనా తెలిపింది
కాగా సైనా- కశ్యప్ ఇద్దరూ బ్యాడ్మింటన్ ప్లేయర్లే అన్న విషయం తెలిసిందే.


