తిరుమలలో కొనసాగుతున్న ఆగమశాస్త్ర ఉల్లంఘన
మరోసారి శ్రీవారి ఆలయగోపురం నుంచి వెళ్లిన విమానం
ఆనంద నిలయంపై ఎలాంటి సంచారం ఉండకూడదని గతంలో చెప్పిన ఆగమ పండితులు
తిరుమలను నో ఫ్లైయింగ్ జోన్గా ప్రకటించాలని పలుమార్లు టీటీడీ విజ్ఞప్తులు
అయినా పట్టించుకోని కేంద్రం
ప్రస్తుతం ఎన్డీయే కూటమి ప్రభుత్వంలో కీలక భాగస్వామిగా టీడీపీ
పైగా కేంద్ర విమానయాన శాఖ మంత్రిగా రామ్మోహన్నాయుడు
అయినా తిరుమలకు నో ఫ్లైయింగ్ జోన్ అంశాన్ని పట్టించుకోని కేంద్రం


