 
							హీరోయిన్ కృతి సనన్కు ఐఫా అవార్డు వరించింది.
 
							ఆమె నిర్మాణ సంస్థలో తెరకెక్కిన దో పట్టి సినిమాలో కృతీ ప్రధాన పాత్రలో నటించింది.
 
							ఈ సినిమాకుగానూ ఆమెకు ఉత్తమ నటి పురస్కారం లభించడంతో తెగ సంతోషపడుతోంది.
 
							కృతీ.. 1:నేనొక్కడినే, దోచేయ్, ఆదిపురుష్ చిత్రాలతో తెలుగువారికి దగ్గరైంది.
 
							 
							 
							 
							 
							 
							 
							 
							 
							 
							
 
                                                     
                                                     
                                                     
                                                     
                                                     
                         
                         
                         
                         
                        
