మహేశ్ బాబు- రాజమౌళి కాంబోలో వస్తోన్న మోస్ట్ అడ్వెంచరస్ మూవీ వారణాసి. ఈ మూవీ కోసం మహేశ్ బాబు ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు
ఈ నేపథ్యంలో సినిమాకు సంబంధించిన మహేశ్ బాబు పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నారు.
ఈ సినిమా కోసం దాదాపు 15 ఏళ్ల క్రితం రాజమౌళిని కలిశానని చెప్పారు.
నా చేతిలో రెండు సినిమాలు ఉన్నాయి.. ఆ తర్వాత ఈ ప్రాజెక్ట్ చేద్దామని చెప్పారని గుర్తు చేసుకున్నారు.
అయితే ఇప్పటికీ ఈ అద్భుతమైన ప్రాజెక్ట్ ద్వారా మా కాంబినేషన్ కుదరడం ఎంతో సంతోషంగా ఉంది’ అని చెప్పుకొచ్చారు.


