మహాతల్లి- మహానుభావుడు వెబ్ సిరీస్తో ఫేమ్ తెచ్చుకున్న నటి జాహ్నవి.
ఆ తర్వాత సుశాంత్ను ప్రేమించి పెళ్లి చేసుకున్నారు.
ఈ ఏడాదిలోనే పండంటి బిడ్డకు జన్మనిచ్చిన జాహ్నవి.. తాజాగా పెళ్లి రోజును సెలబ్రేట్ చేసుకుంది.
ఈ ఏడాది ఎంతో స్పెషల్ అంటూ ఫోటోలను పంచుకుంది.
వెబ్ సిరీస్లు, సరదా వీడియోలు చేస్తూ యూట్యూబ్లో పాపులర్ అయిన జాహ్నవి..
లై, మెంటల్ మదిలో లాంటి చిత్రాల్లోనూ నటించింది.


