

మహాతల్లి- మహానుభావుడు వెబ్ సిరీస్తో ఫేమ్ తెచ్చుకున్న నటి జాహ్నవి.

ఆ తర్వాత సుశాంత్ను ప్రేమించి పెళ్లి చేసుకున్నారు.

ఈ ఏడాదిలోనే పండంటి బిడ్డకు జన్మనిచ్చిన జాహ్నవి.. తాజాగా పెళ్లి రోజును సెలబ్రేట్ చేసుకుంది.

ఈ ఏడాది ఎంతో స్పెషల్ అంటూ ఫోటోలను పంచుకుంది.

వెబ్ సిరీస్లు, సరదా వీడియోలు చేస్తూ యూట్యూబ్లో పాపులర్ అయిన జాహ్నవి..

లై, మెంటల్ మదిలో లాంటి చిత్రాల్లోనూ నటించింది.






