

బాలీవుడ్ ప్రముఖ నటి పరిణీతి చోప్రా నేడు 36వ పుట్టిన రోజు జరుపుకుంటుంది

ఇంగ్లాండ్ మాంచెస్టర్ యూనివర్సిటీలో ఫైనాన్స్, ఎకనామిక్స్లో ఆమె ట్రిపుల్ హానర్స్ డిగ్రీ పూర్తి చేసింది.

2009లో ఆర్థిక మాంద్యం తరువాత ఆమె భారతదేశానికి తిరిగి వచ్చేసింది.

యశ్ రాజ్ ఫిలింస్ సంస్థలో పబ్లిక్ రిలేషన్స్ కన్సల్టెంట్గా పనిచేసిన ఆమె ఆ తరువాత అదే సంస్థకు నటిగా కొనసాగేందుకు ఒప్పందం చేసుకుంది.

2011లో లేడీస్ వర్సెస్ రికీ బహ్ల్ సినిమాతో నటిగా తెరంగేట్రం చేసింది

2012లో 'ఇష్క్ జాదే' సినిమా మంచి గుర్తింపుతో పాటు జాతీయ ఫిలిం అవార్డ్స్కు ఆమె నామినేట్ అయింది.

ప్రముఖ బాలీవుడ్ నటి ప్రియాంకా చోప్రా, మీరా చోప్రా, మన్నారా చోప్రా ఈమెకు కజిన్స్ అవుతారు.

2023 సెప్టెంబర్ 24న ఆప్ ఎంపీ రాఘవ్ చద్దాతో పరిణీతి చోప్రా ఏడడుగులు వేసింది.

రీసెంట్గా కర్వా చౌత్ నాడు ఈ జంట ఫోటోలు నెట్టింట వైరల్ అయ్యాయి.

