
బాలీవుడ్ నటుడు సోనూ సూద్ తన కుటుంబంతో కలిసి తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు.

ఆయన సతీమణి, ఇద్దరు కూమారులతో కలిసి తిరుమల శ్రీవారికి మొక్కులు చెల్లించుకున్నారు.

ఇటీవల హైదరాబాద్లో జరిగిన మిస్ ఇండియా పోటీల్లో సోనూ సూద్ న్యాయనిర్ణేతగా వ్యవహరించారు.


