ఘట్టమనేని జయకృష్ణ (Jaya Krishna Ghattamaneni) తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు.
విఐపి విరామ దర్శన సమయంలో స్వామివారి సేవలో పాల్గొన్నారు.
తన తొలి చిత్రం శ్రీనివాస మంగాపురం(Srinivasa Mangapuram Movie) విజయం సాధించాలని కోరుకుంటూ మొక్కులు చెల్లించుకున్నారు.
జయకృష్ణ ఘట్టమనేని హీరోగా ఎంట్రీ ఇస్తోన్న మూవీ శ్రీనివాస మంగాపురం.
ఈ మూవీలో రషా తడానీ (Rasha Thadani) హీరోయిన్గా నటించింది.
ఈ చిత్రానికి అజయ్ భూపతి దర్శకత్వం వహించారు.
ఇప్పటికే షూటింగ్ పూర్తయిన ఈ మూవీ జూలై 30న థియేటర్లలో సందడి చేయనుంది.
Photo Credit : itsmytirupati (instagram)


