
రాష్ట్రానికి ప్రత్యేక హోదా కల్పిచేందుకు సర్వశక్తులొడ్డుతామని ఎన్నికల సమయంలో బీజేపీ, టీడీపీలు హామీనిచ్చాయి. వాటిని వొమ్ము చేస్తూ బుధవారం కేంద్రం ప్యాకేజీ ప్రకటన చేసినందుకుగాను వైఎస్సార్‌ సీపీతో పాటు వామపక్ష పార్టీలు గురువారం నిరసన కార్యక్రమాలు చేపట్టాయి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వైఖరిని ఎండగడుతూ ర్యాలీలు, ధర్నాలు చేపట్టాయి.

రాష్ట్రానికి ప్రత్యేక హోదా కల్పిచేందుకు సర్వశక్తులొడ్డుతామని ఎన్నికల సమయంలో బీజేపీ, టీడీపీలు హామీనిచ్చాయి. వాటిని వొమ్ము చేస్తూ బుధవారం కేంద్రం ప్యాకేజీ ప్రకటన చేసినందుకుగాను వైఎస్సార్‌ సీపీతో పాటు వామపక్ష పార్టీలు గురువారం నిరసన కార్యక్రమాలు చేపట్టాయి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వైఖరిని ఎండగడుతూ ర్యాలీలు, ధర్నాలు చేపట్టాయి.

రాష్ట్రానికి ప్రత్యేక హోదా కల్పిచేందుకు సర్వశక్తులొడ్డుతామని ఎన్నికల సమయంలో బీజేపీ, టీడీపీలు హామీనిచ్చాయి. వాటిని వొమ్ము చేస్తూ బుధవారం కేంద్రం ప్యాకేజీ ప్రకటన చేసినందుకుగాను వైఎస్సార్‌ సీపీతో పాటు వామపక్ష పార్టీలు గురువారం నిరసన కార్యక్రమాలు చేపట్టాయి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వైఖరిని ఎండగడుతూ ర్యాలీలు, ధర్నాలు చేపట్టాయి.

రాష్ట్రానికి ప్రత్యేక హోదా కల్పిచేందుకు సర్వశక్తులొడ్డుతామని ఎన్నికల సమయంలో బీజేపీ, టీడీపీలు హామీనిచ్చాయి. వాటిని వొమ్ము చేస్తూ బుధవారం కేంద్రం ప్యాకేజీ ప్రకటన చేసినందుకుగాను వైఎస్సార్‌ సీపీతో పాటు వామపక్ష పార్టీలు గురువారం నిరసన కార్యక్రమాలు చేపట్టాయి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వైఖరిని ఎండగడుతూ ర్యాలీలు, ధర్నాలు చేపట్టాయి.

రాష్ట్రానికి ప్రత్యేక హోదా కల్పిచేందుకు సర్వశక్తులొడ్డుతామని ఎన్నికల సమయంలో బీజేపీ, టీడీపీలు హామీనిచ్చాయి. వాటిని వొమ్ము చేస్తూ బుధవారం కేంద్రం ప్యాకేజీ ప్రకటన చేసినందుకుగాను వైఎస్సార్‌ సీపీతో పాటు వామపక్ష పార్టీలు గురువారం నిరసన కార్యక్రమాలు చేపట్టాయి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వైఖరిని ఎండగడుతూ ర్యాలీలు, ధర్నాలు చేపట్టాయి.

రాష్ట్రానికి ప్రత్యేక హోదా కల్పిచేందుకు సర్వశక్తులొడ్డుతామని ఎన్నికల సమయంలో బీజేపీ, టీడీపీలు హామీనిచ్చాయి. వాటిని వొమ్ము చేస్తూ బుధవారం కేంద్రం ప్యాకేజీ ప్రకటన చేసినందుకుగాను వైఎస్సార్‌ సీపీతో పాటు వామపక్ష పార్టీలు గురువారం నిరసన కార్యక్రమాలు చేపట్టాయి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వైఖరిని ఎండగడుతూ ర్యాలీలు, ధర్నాలు చేపట్టాయి.

రాష్ట్రానికి ప్రత్యేక హోదా కల్పిచేందుకు సర్వశక్తులొడ్డుతామని ఎన్నికల సమయంలో బీజేపీ, టీడీపీలు హామీనిచ్చాయి. వాటిని వొమ్ము చేస్తూ బుధవారం కేంద్రం ప్యాకేజీ ప్రకటన చేసినందుకుగాను వైఎస్సార్‌ సీపీతో పాటు వామపక్ష పార్టీలు గురువారం నిరసన కార్యక్రమాలు చేపట్టాయి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వైఖరిని ఎండగడుతూ ర్యాలీలు, ధర్నాలు చేపట్టాయి.

రాష్ట్రానికి ప్రత్యేక హోదా కల్పిచేందుకు సర్వశక్తులొడ్డుతామని ఎన్నికల సమయంలో బీజేపీ, టీడీపీలు హామీనిచ్చాయి. వాటిని వొమ్ము చేస్తూ బుధవారం కేంద్రం ప్యాకేజీ ప్రకటన చేసినందుకుగాను వైఎస్సార్‌ సీపీతో పాటు వామపక్ష పార్టీలు గురువారం నిరసన కార్యక్రమాలు చేపట్టాయి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వైఖరిని ఎండగడుతూ ర్యాలీలు, ధర్నాలు చేపట్టాయి.

రాష్ట్రానికి ప్రత్యేక హోదా కల్పిచేందుకు సర్వశక్తులొడ్డుతామని ఎన్నికల సమయంలో బీజేపీ, టీడీపీలు హామీనిచ్చాయి. వాటిని వొమ్ము చేస్తూ బుధవారం కేంద్రం ప్యాకేజీ ప్రకటన చేసినందుకుగాను వైఎస్సార్‌ సీపీతో పాటు వామపక్ష పార్టీలు గురువారం నిరసన కార్యక్రమాలు చేపట్టాయి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వైఖరిని ఎండగడుతూ ర్యాలీలు, ధర్నాలు చేపట్టాయి.