జలం జన‘సాగరం’ | Nijamsagar water | Sakshi
Sakshi News home page

జలం జన‘సాగరం’

Sep 26 2016 12:24 AM | Updated on Mar 21 2024 7:07 PM

Nijamsagar water1
1/5

  అటు వరద, ఇటు పర్యాటకులతో సందడిగా మారింది నిజాంసాగర్‌ ప్రాజెక్టు తీరం  మదిని దోచే మంజీరా సవ్వడి భారీ వరదనీటి ప్రవాహంతో ఉన్న ప్రాజెక్టు జళకళను తిలకించడానికి వచ్చిన పర్యాటకులతో నిజాంసాగర్‌ జనసాగరంగా మారింది. ఆరేళ్ల తర్వాత భారీగా వరదలు రావడంతో పాటు వరదగేట్లను ఎత్తుతున్నారన్న సమాచారంతో జిల్లా నలుమూలల నుంచి పర్యాటకులు ప్రాజెక్టుకు తరలిరావడంతో ట్రాఫిక్‌ జామ్‌ అయింది. గుల్‌దస్తా వద్ద గంగమ్మ తల్లికి ప్రత్యేక పూజలు చేసిన అనంతరం ప్రాజెక్టు గేట్లను ఎత్తివేశారు.                                                            నిజాంసాగర్‌  

Nijamsagar water2
2/5

  అటు వరద, ఇటు పర్యాటకులతో సందడిగా మారింది నిజాంసాగర్‌ ప్రాజెక్టు తీరం  మదిని దోచే మంజీరా సవ్వడి భారీ వరదనీటి ప్రవాహంతో ఉన్న ప్రాజెక్టు జళకళను తిలకించడానికి వచ్చిన పర్యాటకులతో నిజాంసాగర్‌ జనసాగరంగా మారింది. ఆరేళ్ల తర్వాత భారీగా వరదలు రావడంతో పాటు వరదగేట్లను ఎత్తుతున్నారన్న సమాచారంతో జిల్లా నలుమూలల నుంచి పర్యాటకులు ప్రాజెక్టుకు తరలిరావడంతో ట్రాఫిక్‌ జామ్‌ అయింది. గుల్‌దస్తా వద్ద గంగమ్మ తల్లికి ప్రత్యేక పూజలు చేసిన అనంతరం ప్రాజెక్టు గేట్లను ఎత్తివేశారు.                                                            నిజాంసాగర్‌  

Nijamsagar water3
3/5

  అటు వరద, ఇటు పర్యాటకులతో సందడిగా మారింది నిజాంసాగర్‌ ప్రాజెక్టు తీరం  మదిని దోచే మంజీరా సవ్వడి భారీ వరదనీటి ప్రవాహంతో ఉన్న ప్రాజెక్టు జళకళను తిలకించడానికి వచ్చిన పర్యాటకులతో నిజాంసాగర్‌ జనసాగరంగా మారింది. ఆరేళ్ల తర్వాత భారీగా వరదలు రావడంతో పాటు వరదగేట్లను ఎత్తుతున్నారన్న సమాచారంతో జిల్లా నలుమూలల నుంచి పర్యాటకులు ప్రాజెక్టుకు తరలిరావడంతో ట్రాఫిక్‌ జామ్‌ అయింది. గుల్‌దస్తా వద్ద గంగమ్మ తల్లికి ప్రత్యేక పూజలు చేసిన అనంతరం ప్రాజెక్టు గేట్లను ఎత్తివేశారు.                                                            నిజాంసాగర్‌  

Nijamsagar water4
4/5

  అటు వరద, ఇటు పర్యాటకులతో సందడిగా మారింది నిజాంసాగర్‌ ప్రాజెక్టు తీరం  మదిని దోచే మంజీరా సవ్వడి భారీ వరదనీటి ప్రవాహంతో ఉన్న ప్రాజెక్టు జళకళను తిలకించడానికి వచ్చిన పర్యాటకులతో నిజాంసాగర్‌ జనసాగరంగా మారింది. ఆరేళ్ల తర్వాత భారీగా వరదలు రావడంతో పాటు వరదగేట్లను ఎత్తుతున్నారన్న సమాచారంతో జిల్లా నలుమూలల నుంచి పర్యాటకులు ప్రాజెక్టుకు తరలిరావడంతో ట్రాఫిక్‌ జామ్‌ అయింది. గుల్‌దస్తా వద్ద గంగమ్మ తల్లికి ప్రత్యేక పూజలు చేసిన అనంతరం ప్రాజెక్టు గేట్లను ఎత్తివేశారు.                                                            నిజాంసాగర్‌  

Nijamsagar water5
5/5

  అటు వరద, ఇటు పర్యాటకులతో సందడిగా మారింది నిజాంసాగర్‌ ప్రాజెక్టు తీరం  మదిని దోచే మంజీరా సవ్వడి భారీ వరదనీటి ప్రవాహంతో ఉన్న ప్రాజెక్టు జళకళను తిలకించడానికి వచ్చిన పర్యాటకులతో నిజాంసాగర్‌ జనసాగరంగా మారింది. ఆరేళ్ల తర్వాత భారీగా వరదలు రావడంతో పాటు వరదగేట్లను ఎత్తుతున్నారన్న సమాచారంతో జిల్లా నలుమూలల నుంచి పర్యాటకులు ప్రాజెక్టుకు తరలిరావడంతో ట్రాఫిక్‌ జామ్‌ అయింది. గుల్‌దస్తా వద్ద గంగమ్మ తల్లికి ప్రత్యేక పూజలు చేసిన అనంతరం ప్రాజెక్టు గేట్లను ఎత్తివేశారు.                                                            నిజాంసాగర్‌  

Advertisement

పోల్

Advertisement