ఎమ్మార్పీఎస్‌ ఆందోళన: భారీగా ట్రాఫిక్‌ జామ్‌

సాక్షి, యాదాద్రి: ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగను వెంటనే విడుదల చేయాలని ఎమ్మార్పీఎస్‌ కార్యకర్తలు రాస్తారోకో నిర్వహించారు. యాదాద్రి జిల్లాలో మంగళవారం వరంగల్‌ - హైదరాబాద్‌ జాతీయ రహదారిపై ఆందోళన చేపట్టారు. దీంతో హైవేపై భారీగా ట్రాఫిక్‌ జామ్‌ ఏర్పడింది. సమాచారం అందుకున్న పోలీసులు ధర్నాను అడ్డుకుని కార్యకర్తల ఆందోళనను విరమింప జేశారు. 

Read latest Yadadri News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top