ఈ రోజు వార్తల్లోని ముఖ్యాంశాలు.
పాలిటిక్స్:
ప్లీనరీని ప్రతిష్టాత్మకంగా తీసుకోండి: వైఎస్ జగన్
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మంగళవారం ఉదయం పార్టీ ముఖ్యనేతలతో భేటీ అయ్యారు.
‘యనమల ఇంతలా దిగజారి మాట్లాడతారా..’
టీడీపీ నేత యనమల రామకృష్ణుడు తమ పార్టీ పట్ల చాలా దారుణంగా వ్యవహరిస్తున్నారని వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు.
గిరిజనుల మృతి: నిర్లక్ష్యంగా మంత్రిగారి సమాధానం!
ఏజెన్సీ ప్రాంతంలో 16మంది గిరిజనుల మృతిపై ఏపీ వైద్యారోగ్యశాఖ మంత్రి కామినేని శ్రీనివాసరావు నిర్లక్ష్యంగా సమాధానం ఇచ్చారు.
‘ఆయన రక్తంలో అణువణువూ రాచరిక పోకడలే’
ఒత్తిళ్లకు లోనవుతున్న పోలీసు అధికారులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని కాంగ్రెస్ నేత జీవన్ రెడ్డి అన్నారు.
మోదీ అమెరికా టూర్:
ప్రధాని మోదీ ఎందుకు అలా చేశారు?
భారత ప్రధానమంత్రి నరేంద్రమోదీ అమెరికా పర్యటన సందర్భంగా హెచ్-1బీ వీసాల కొత్త నిబంధనలపై శుభవార్త వస్తుందని ఐటీ కంపెనీలు, ఐటీ నిపుణులు ఆశలు పెట్టుకున్నారు.
ట్రంప్.. ఆ అవకాశం ఇవ్వు..: మోదీ
తమ మధ్య తొలిసారి జరిగిన దౌత్య సమావేశంలో మోదీ-ట్రంప్ విస్తారంగా చర్చించుకున్నారు.
పాక్కు భారత్, అమెరికా స్ట్రాంగ్ వార్నింగ్!
దాయాది పాకిస్థాన్కు భారత్, అమెరికా ఉమ్మడిగా గట్టి సందేశాన్ని ఇచ్చాయి.
మోదీకి థ్యాంక్స్ చెప్పిన ఇవాంక
భారత ప్రధాని నరేంద్రమోదీకి అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ కూతురు ఇవాంక ట్రంప్ ధన్యవాదాలు తెలిపారు.
లోకల్ న్యూస్:
సివిల్స్ ర్యాంకర్పై పిల్.. కౌంటర్ దాఖలుకు ఆదేశం
సివిల్ ర్యాంకర్ రోణంకి గోపాలకృష్ణ అంగవైకల్యాన్ని సవాలు చేస్తూ దాఖలైన ప్రజాప్రయోజన వ్యాజ్యం(పిల్) హైకోర్టు విచారణ చేపట్టింది.
మరో చిన్నారి ప్రాణం తీసిన బోరు బావి
తెలంగాణలో బోరు బావి దుర్ఘటనను మరువక మునుపే అలాంటి ఘటనే మహారాష్ట్రలో చోటు చేసుకుంది.
'శిరీషతో చాలాసార్లు గొడవపడ్డా.. కానీ'
బ్యూటీషియన్ శిరీష అనుమానాస్పద మృతి కేసులో తేజస్విని తాజాగా పోలీసులకు వాంగ్మూలం ఇచ్చారు.
సినిమా:
మహేష్ మూవీ టీం షాకింగ్ డెసిషన్..!
సూపర్ స్టార్ మహేష్ అభిమానులకు శుభవార్త. ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న మహేష్ కొత్త సినిమా స్పైడర్
డైరెక్టర్ హరీశ్ శంకర్ సంచలన వ్యాఖ్యలు!
నాకు కళ్లు నెత్తికెక్కాయి అనడానికి మీరెవరు? నేను ఎవ్వరి విమర్శలకు సమాధానం చెప్పను? నా తీరే ఇంత...
క్రైమ్:
తల్లిని ఆమె ప్రియుడిని చంపిన కొడుకులు
భర్త నుంచి విడిపోయి వేరుగా ఉంటూ మరొకరితో వివాహేతర సంబంధం పెట్టుకున్న ఓ మహిళను ఆమె కుమారులే కొట్టిచంపారు.
అక్కా, బావను దారుణంగా హతమార్చాడు..
గుంటూరు జిల్లా రొంపిచర్ల మండలం వీరవట్నంలో దారుణం చోటుచేసుకుంది.
మహిళా ఖైదీపై అత్యంత క్రూరత్వం..
కానిస్టేబుళ్లు ఆమె బ్యారక్లోకి వచ్చి దుస్తులు విప్పేసి నగ్నంగా మార్చారు.. ఇద్దరు కానిస్టేబుళ్లు ఆమె కాళ్లు విడదీయగా.. మరో కానిస్టేబుల్ ఆమె ప్రైవేటు అంగంలోకి లాఠీని దూర్చి.. కిరాతకంగా ప్రవర్తించారు..
బిజినెస్:
అమెరికాలో విప్రో ఎన్ని ఉద్యోగాలిచ్చిందో తెలుసా?
అమెరికాలో దేశీయ టెక్ కంపెనీలు ఉద్యోగాలు కల్పించడం లేదంటూ వస్తున్న ఆరోపణలకు ధీటుగా తాము కల్పిస్తున్న ఉద్యోగాలపై టెక్ దిగ్గజాలు ప్రకటనలు చేస్తున్నాయి.
నష్టాల్లో ముగిసిన మార్కెట్లు
దేశీయ స్టాక్మార్కెట్లు మంగళవారం నష్టాల్లో ముగిశాయి.
అమెరికాలో భారత్ భారీగా ఉద్యోగాలు
అమెరికాలో ఉద్యోగాలను భారత్ ఎగరేసుకుంటూ పోతుందంటూ డొనాల్డ్ ట్రంప్ వాదనకు రిపోర్టులు గట్టి సమాధానమిస్తున్నాయి.
క్రీడా వార్తలు:
గంగూలీకి మరో కీలక బాధ్యత!
ఇప్పటికే క్రికెట్ అసోసియేషన్ ఆఫ్ బెంగాల్(క్యాబ్) అధ్యక్షుడిగా, బీసీసీఐ ప్రత్యేకంగా క్రికెట్ సలహా కమిటీ (సీఏసీ)లో సభ్యుడిగా ఉన్న మాజీ క్రికెటర్ సౌరవ్ గంగూలీకి మరొక కొత్త కీలక బాధ్యతను అప్పచెప్పారు.
'నా టార్గెట్ ప్రపంచ చాంపియన్‑షిప్'
ఆస్ట్రేలియా ఓపెన్ సూపర్ సిరీస్ బ్యాడ్మింటన్ టైటిల్ ను గెలిచిన అనంతరం నగరానికి వచ్చిన తెలుగుతేజం కిడాంబి శ్రీకాంత్ కు కోచ్ గోపిచంద్ అకాడమీలో అభినందన సభ ఏర్పాటు చేశారు.
మొదటి శుభలేఖ దుర్గమ్మ పాదాల చెంతే..!
వీవీఎస్ లక్ష్మణ్.. ఇది యావత్ భారతదేశానికి పరిచయం అక్కరలేని పేరు... అచ్చమైన తెలుగింటి క్రికిట్ ఆటగాడిగా అంతార్జాతీయ ఖ్యాతి గాంచారు.