‘భారత్-పాక్ మధ్య స్నేహమే మార్గం’ | The way the friendship between India and Pakistan | Sakshi
Sakshi News home page

‘భారత్-పాక్ మధ్య స్నేహమే మార్గం’

Oct 26 2015 2:39 AM | Updated on Sep 3 2017 11:28 AM

‘భారత్-పాక్ మధ్య స్నేహమే మార్గం’

‘భారత్-పాక్ మధ్య స్నేహమే మార్గం’

భారత్‌లో పాకిస్తాన్ ప్రముఖులకు వ్యతిరేకంగా శివసేన నిరసనల నేపథ్యంలో.. ప్రస్తుతం జరిగింది, జరుగుతున్నది

న్యూఢిల్లీ: భారత్‌లో పాకిస్తాన్ ప్రముఖులకు వ్యతిరేకంగా శివసేన నిరసనల నేపథ్యంలో.. ప్రస్తుతం జరిగింది, జరుగుతున్నది విషాదకరమంటూ.. సమాజంలో అసహనం నెలకొని ఉందని.. ప్రజలు పరస్పరం గౌరవించుకోవటం లేదని పాక్‌కు చెందిన బాలికా విద్య ఉద్యమకారిణి, నోబెల్ బహుమతి గ్రహీత మలాలా యూసఫ్‌జాయ్ విచారం వ్యక్తంచేసింది. ఆమె ఆదివారం ఎన్‌డీటీవీతో మాట్లాడుతూ.. భారత్ - పాకిస్తాన్‌లు రెండూ ముందుకు వెళ్లాలంటే పరస్పరం గౌరవించుకుంటూ, కలిసి పనిచేయటం ముఖ్యమని పేర్కొంది. ఇప్పుడు అవసరమైనది పరస్పర సహనం, స్నేహం, ప్రేమ అని సూచించింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement