పెద్దల సభలో రెండుగా చీలిన టీడీపీ | TDP MPs divide in Rajya Sabha | Sakshi
Sakshi News home page

పెద్దల సభలో రెండుగా చీలిన టీడీపీ

Feb 20 2014 12:28 PM | Updated on Sep 2 2018 5:11 PM

పెద్దల సభలో రెండుగా చీలిన టీడీపీ - Sakshi

పెద్దల సభలో రెండుగా చీలిన టీడీపీ

రాష్ట్ర విభజనకు వ్యతిరేకంగా రాజ్యసభలో గురువారం కూడా గందరగోళం నెలకొంది.

న్యూఢిల్లీ : రాష్ట్ర విభజనకు వ్యతిరేకంగా రాజ్యసభలో గురువారం కూడా గందరగోళం నెలకొంది. నేడు తెలంగాణ బిల్లును పెద్దలో సభలో ప్రవేశపెడుతున్న నేపథ్యంలో విభజనపై తెలుగుదేశం పార్టీ సభ్యులు రెండు వర్గాలుగా చీలారు. సభలో అనుకూల-వ్యతిరేక ఫ్లకార్డులతో పోటా పోటీగా ప్రదర్శనకు దిగారు.  సీఎం రమేష్, సుజనా చౌదరి, గుండు సుధారాణి తదితరులు ఫ్లకార్డుల ప్రదర్శిస్తూ నిరసన తెలిపారు. సభా కార్యక్రమాలకు అంతరాయం కలగటంతో  డిప్యూటీ ఛైర్మన్ కురియన్ సమావేశాలను అరగంట వాయిదా వేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement