మాజీ సీఎం ఘోర పరాజయం | shivasena, ncp, wins in by poll | Sakshi
Sakshi News home page

మాజీ సీఎం ఘోర పరాజయం

Apr 15 2015 1:13 PM | Updated on Oct 19 2018 8:23 PM

మహారాష్ట్ర అసెంబ్లీ ఉప ఎన్నికలో బాంద్రా నియోజకవర్గంలో శివసేన అభ్యర్థి తృప్తి సావంత్ విజయం సాధించారు.

ముంబై: మహారాష్ట్ర  అసెంబ్లీ ఉప ఎన్నికలో బాంద్రా నియోజకవర్గంలో  శివసేన అభ్యర్థి  తృప్తి సావంత్  విజయం సాధించారు.  కాంగ్రెస్ అభ్యర్థి, మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి నారాయణ రాణే పై ఆమె సుమారు 19 వేల ఓట్ల మెజార్టీతో గెలిచారు.

కాగా సాంగ్లీ అసెంబ్లీ సీటును ఎన్సీపీ  తిరిగి కైవసం చేసుకుంది.  మాజీ కేంద్రమంత్రి ఆర్ఆర్ పాటిల్ భార్య  సుమన్ పాటిల్  సుమారు 1.12 లక్షల ఓట్ల మెజార్టీతో  ఘన విజయం సాధించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement