పారిశ్రామికవేత్తలతో రాహుల్ గాంధీ భేటీ | Sakshi
Sakshi News home page

పారిశ్రామికవేత్తలతో రాహుల్ గాంధీ భేటీ

Published Sun, Sep 29 2013 1:18 AM

Rahul Gandhi meeting with the Industrialists

న్యూఢిల్లీ: కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ శనివారం కొంతమంది పారిశ్రామికవేత్తలను కలిశారు. యాక్సిస్ బ్యాంక్ సీఈవో  శిఖా శర్మ,   హిందూస్తాన్ యూనిలీవర్ మాజీ సీఈవో నితిన్ పరాంజపే తదితరులతో ఆయన తన నివాసంలో సమావేశమయ్యారు. రాహుల్  తన నివాసంలో పారిశ్రామికవేత్తలను కలుసుకోవడం బహుశా ఇది మొదటిసారని సంబంధిత వర్గాలంటున్నాయి.
 

Advertisement
Advertisement