వాషింగ్టన్: అమెరికాలోని జార్జియా రాష్ట్రంలో గుర్తు తెలియని వ్యక్తి 14 ఏళ్ల ముస్లిం బాలిక హిజాబ్ను చించేస్తూ, ఆమె ఉగ్రవాది అని ఆరిచిన ఘటన కాస్త ఆలస్యంగా వెలుగుచూసింది. బాధితురాలు సోమవారం రాత్రి అట్లాంటాలోని ఓ మాల్ వద్ద మరికొందరితో కలిసి నడుచుకుంటూ వెళ్తుండగా పార్కింగ్ స్థలంలో ఈ సంఘటన చోటుచేసుకుంది. నిందితుడి కోసం వెతుకున్నట్లు డన్వూడీ పోలీసులు తెలిపారు. పౌరులందరి రక్షణకు కట్టుబడి ఉన్నామని, ఈ కేసులో సమగ్ర విచారణ జరుపుతామని డన్వూడీ పోలీస్ చీఫ్ బిల్లీ గ్రోగాన్ చెప్పారు. ఈ సంఘటనను దాడిగానే భావిస్తున్నామని పేర్కొన్నారు.
నిందితుడి గురించి సమాచారం ఇచ్చే వారికి అమెరికన్–ఇస్లామిక్ సంబంధాల మండలి జార్జియా చాప్టర్(సీఏఐఆర్–జార్జియా) వేయి డాలర్ల నజరానా ప్రకటించింది. ఆ వ్యక్తి ముందుకొచ్చి క్షమాపణ చెబితే అతనిపై ఎలాంటి కేసు పెట్టమని బాలిక కుటుంబం తెలిపింది. అమెరికాలో హిజాబ్ ధరించిన మహిళలు లక్ష్యంగా దాడులు జరుగుతున్న తరుణంలో ఈ సంఘటన వెలుగుచూడటం గమనార్హం.
అమెరికాలో ఆలస్యంగా వెలుగుచూసిన ఘటన
Published Thu, Apr 20 2017 9:18 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
ఆర్మీ ఉద్యోగికి జైలుశిక్ష
హిందూ, ముస్లింలను వేరు చేస్తున్న బీజేపీ
మూగ జీవాలను రక్షించుకోవాలి..
‘గుమ్మనూరు’ను అనర్హుడిగా ప్రకటించాలి
Lok Sabha Election 2024: పేలేది మళ్లీ షాట్ గన్నే!
శ్రీకాంత్ కథలో నటించడం గౌరవంగా ఉంది: జ్యోతిక
సజావుగా పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్
స్ట్రాంగ్ రూమ్ల వద్ద పటిష్ట బందోబస్తు
హత్యలు టు నాటుసారా వయా పేకాట
ఎన్నికల విధులకు వెళ్తూ గుండెపోటుతో మృతి
తప్పక చదవండి
- వింటున్నావా ఈసీ.. బాబు కారుకూతలు
- సెన్సెక్స్ ప్లస్, నిఫ్టీ మైనస్
- భారత్ సేవల రంగం నెమ్మది
- Lok Sabha Election 2024: మల్లికార్జున ఖర్గే ‘ఇంట’ గెలిచేనా..?’
- 3 రోజులు తేలికపాటి వానలు!
- బాబును నమ్మితే మళ్లీ బానిస బతుకులే..
- రైతు భరోసా నిధుల విడుదల
- ఏబీసీ పార్టీలది ముస్లిం లీగ్ ఎజెండా: జేపీ నడ్డా
- డీజీపీగా హరీష్కుమార్ గుప్తా
- ‘సిద్ధం’ పాటల సీడీని ఆవిష్కరించిన భారతమ్మ
Advertisement