సాక్షి, అమరావతి: ప్రధాన మంత్రి నరేంద్రమోదీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పర్యటన వాయిదాపడింది. జులై 15,16 తేదీల్లో విశాఖపట్నంలో నిర్వహించతలపెట్టిన బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాల్లో ప్రధాని మోదీ, బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా , బీజేపీ పాలిత 13 మంది ముఖ్యమంత్రులు, కేంద్ర మంత్రుల సహా దాదాపు 250 మంది బీజేపీ ఆగ్రనేతలు పాల్గోనాల్సి ఉంది. ప్రతి మూడు నెలలకొకసారి జరిగే పార్టీ జాతీయ కార్యవర్గ సమావేశాలను ఈ సారి విశాఖపట్నంలో నిర్వహించాలని భువనేశ్వర్లో జరిగిన గత సమావేశాల్లో పార్టీ నిర్ణయించింది.
అయితే, రాష్ట్రపతి ఎన్నికల నేపధ్యంలో జులై 15, 16వ తేదీల్లో విశాఖలో జరగాల్సిన బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలను తాత్కాలిక వాయిదా వేస్తూ పార్టీ నిర్ణయించినట్టు రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు కె. హరిబాబు శనివారం వెల్లడించారు. రాష్ట్రపతి ఎన్నికల్లో బీజేపీ అభ్యర్ధిపై పోటీ పెట్టడానికి కాంగ్రెస్ పార్టీ మిగిలిన ప్రతిపక్ష పార్టీలతో కలిసి మహా కూటమిగా ఏర్పడడం.. రాష్ట్రపతి ఎన్నికకు జులై 17వ పోలింగ్ నిర్వహించనున్నట్టు కేంద్రం ఎన్నికల సంఘం ప్రకటించిన నేపధ్యంలో కార్యవర్గ సమావేశాలను కొద్దిరోజులు వాయిదా వేసుకోవాలని పార్టీ నిర్ణయించింది. ఈ సమావేశాలు ముందుగా అనుకున్నట్టు విశాఖపట్నంలోనే కొనసాగుతాయని పార్టీ పేర్కొనగా, సమావేశాలు జరిగే తేదీలను పార్టీ తిరిగి ప్రకటించాల్సి ఉంది.
మోదీ ఏపీ పర్యటన వాయిదా
Published Sat, Jun 10 2017 3:19 AM
Advertisement
మళ్లీ చరిత్ర సృష్టిస్తున్నాం
చేతులు కాలాక ఆకులు పట్టుకున్న ఈసీ
ఓటీటీలోకి వచ్చేసిన మిడిల్ క్లాస్ మూవీ.. స్ట్రీమింగ్ అందులోనే?
వరల్డ్కప్ జట్టులో నో ఛాన్స్: రోహిత్పై కేఎల్ రాహుల్ కామెంట్స్ వైరల్
ఈపీఎఫ్ఓ ఖాతాదారులకు అలెర్ట్.. మారిన విత్ డ్రా నిబంధనలు
ఎన్ఆర్ఐతో విధి ఆడిన వింత నాటకం.. విషాదం
స్వాతి మలివాల్ డ్రామా.. బీజేపీ కుట్రే ఇదంతా: సంచలన వీడియో బయట పెట్టిన ఆప్
Heeramandi Jewellery ఎవరీ సినిమా నగల స్పెషలిస్ట్ జంట
ఓ మదీ మేలుకో..!
‘ఎన్నికల సమయంలో డ్యూటీ పీరియడ్గా పరిగణించాలి’
స్ట్రాంగ్ రూమ్లు పరిశీలించిన ఎస్పీ
లూజు పెట్రోల్ విక్రయించరాదు
24న ఎచ్చెర్ల ఐటీఐలో జాబ్ మేళా
మల్లేష్కు కన్నీటి వీడ్కోలు
తగ్గని ఎన్నికల వేడి
మహేంద్రతనయలో పడి యువకుడి మృతి
ఎంపీసీ స్ట్రీమ్ పరీక్షకు 97 మంది గైర్హాజరు
ట్రాక్టర్ డ్రైవర్ ఆత్మహత్య
తప్పక చదవండి
- Telangana: రూ.500కు గ్యాస్ సిలిండర్ కొందరికే ..!
- ఐదో దశ ఓటింగ్పై ఎన్నికల సంఘం ఆందోళన?
- కాంగ్రెస్ బోనస్ పెద్ద బోగస్
- 24 నుంచి ‘పది’ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు
- ఓ మదీ మేలుకో..!
- టీడీపీ నేత బంధువు కారులో రూ.68.40 లక్షలు స్వాధీనం
- ఆహా ఏమి రుచి.. అనరా మైమరచి
- సానుకూల సంకేతాలు
- Enforcement Directorate; ఆప్కు అక్రమంగా రూ. 7.08 కోట్ల విదేశీ నిధులు!
- జూన్ 8న చేప ప్రసాదం పంపిణీ
Advertisement