వృద్ధురాలు అనుమానాస్పద మృతి | Old woman suspect of death | Sakshi
Sakshi News home page

వృద్ధురాలు అనుమానాస్పద మృతి

Aug 23 2015 8:59 PM | Updated on Nov 6 2018 8:50 PM

ఓ వృద్ధురాలు అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. ఈ ఘటన గుంటూరు జిల్లా నకిరికల్లు మండలంలో ఆదివారం సాయంత్రం చోటుచేసుకుంది.

నకిరికల్లు(గుంటూరు): ఓ వృద్ధురాలు అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. ఈ ఘటన గుంటూరు జిల్లా నకిరికల్లు మండలంలో ఆదివారం సాయంత్రం చోటుచేసుకుంది. మండలంలోని గుండ్లపల్లిలో గుండె సావిత్రి(65) ఒంటరిగా జీవనం సాగిస్తుంది. ఈమెకు ఇద్దరు కుమారులు.

అయితే కుంటుంబ కలహాలతో సావిత్రి ఒంటరిగా జీవనం కొనసాగిస్తుంది. కాగా, ఈ రోజు సావిత్ర తీవ్ర గాయాలతో మృతి చెంది ఉంది. ఆస్తి తగధాల నేపథ్యంలో సావిత్రి హత్యకు గురై ఉంటుందని స్థానికులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement