న్యూయార్క్: బ్యాటరీ బాగా మన్నుతుందన్న ఉద్దేశంతో చాలా మంది తమ స్మార్ట్ ఫోన్ ను పడుకునే ముందు స్విచ్ఛాఫ్ చేస్తారు. అయితే దీనివల్ల ఎటువంటి ప్రయోజనం ఉండదంటున్నారు సాంకేతిక నిపుణుడు, ఐఫిక్సిట్ వ్యవస్థాపకుడు కైలి వీన్స్. స్మార్ట్ ఫోన్ ను స్విచ్ఛాఫ్ చేసినంత మాత్రానా బ్యాటరీ జీవితకాలం పెరగదని చెప్పారు.
ఫోన్ వాడుతూవుంటనే బ్యాటరీ బాగా మన్నుతుందని వెల్లడించారు. ఫోన్ చార్జింగ్ సగానికి తగ్గినప్పుడే ఛార్జింగ్ పెడితే బ్యాటరీ జీవిత కాలం పెరుగుతుందని వివరించారు. మ్యూజిక్ వినడం, జీపీఎస్ వాడడం, వీడియోలు వీక్షించడం వల్ల బ్యాటరీ పాడైపోదని చెప్పారు. స్విచ్చాఫ్ చేసి, ఆన్ చేయడం వల్లే బ్యాటరీ జీవితకాలం తగ్గుతుందని వివరించారు.
స్మార్ట్ ఫోన్ స్విచ్చాఫ్ చేయొద్దు!
Published Wed, May 13 2015 3:51 PM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
నేడు రాష్ట్రానికి అమిత్ షా, రాజ్నాథ్సింగ్ రాక
జైళ్లకు భయపడను.. ప్రాణాలైనా బలిపెడతా: కేసీఆర్
Jammu and Kashmir: ఉగ్ర ఘాతుకం
తెల్దేవర్పల్లి @ 46.7
బాలసదనాన్ని తనిఖీ చేసిన కలెక్టర్
బీజేపీది రైతు వ్యతిరేక ప్రభుత్వం
సోషల్ మీడియా ప్రకటనలపై నిఘా : ఎస్పీ
చెరువు శిఖం కబ్జా
ఎన్నికల విధుల కేటాయింపులో ఇష్టారాజ్యం
రిజర్వేషన్లపై మోదీ స్పష్టత ఇచ్చినా.. రేవంత్ గోబెల్స్ ప్రచారం
తప్పక చదవండి
Advertisement